Telugu News May 16, 2024 0 27
Telugu News May 14, 2024 0 34
Telugu News May 10, 2024 0 64
Telugu News May 10, 2024 0 84
Telugu News Apr 21, 2024 0 122
Telugu News Apr 19, 2024 0 100
Telugu News Mar 10, 2024 0 206
Telugu News Jan 24, 2024 0 213
Telugu News Sep 15, 2023 0 452
Telugu News Mar 8, 2024 0 138
Telugu News Mar 7, 2024 0 267
Telugu News Mar 7, 2024 0 250
Telugu News Dec 8, 2023 0 307
Telugu News Nov 5, 2023 0 423
Telugu News Mar 1, 2024 0 337
Telugu News Dec 8, 2023 0 213
Telugu News Nov 26, 2023 0 278
Telugu News May 15, 2024 0 62
Telugu News May 14, 2024 0 117
Telugu News May 14, 2024 0 33
Telugu News May 11, 2024 0 128
Telugu News May 9, 2024 0 198
Telugu News May 16, 2024 0 22
Telugu News May 12, 2024 0 21
Telugu News Apr 30, 2024 0 81
Telugu News Apr 26, 2024 0 88
Telugu News Apr 26, 2024 0 86
Telugu News May 7, 2024 0 51
Latest Notifications
Telugu News Apr 29, 2024 159 0
TS EAPCET 2024 Exam Day Guidelines: ఈఏపీసెట్ విద్యార్ధులకు అలర్ట్.. గోరింటాకు, టాటూలు ఉంటే పరీక్ష కేంద్రాల్లోకి నో ఎంట్రీ!
తెలంగాణ ఈఏపీసెట్ 2024 పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తులు రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకూ 3.54 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. మే 9, 10వ తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీం కోర్సులకు, మే 11, 12 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీం కోర్సులకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్లో పేర్కొన్నారు. ఈ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతాధికారులు జేఎన్టీయూలో సోమవారం (ఏప్రిల్ 29) మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పరీక్షల తేదీల్లో పాటించవల్సిన ముఖ్యమైన విధివిధానాల గురించి అధికారులు తెలియజేశారు.
మే 1వ తేదీ నుంచి వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఆయా పరీక్షల తేదీల్లో విద్యార్ధులను 90 నిమిషాల ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని అన్నారు. గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఈసారి కూడా అప్లికేషన్లు భారీగానే వచ్చినట్లు ఆయన తెలిపారు. దీంతో ఈసారి 20 పరీక్ష కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒకే రోజు మరో పరీక్ష కూడా రాయాల్సి ఉంటే మాత్రం అటువంటి విద్యార్థులు ముందుగానే విజ్ఞప్తి చేసుకోవాలని, వారందరికీ అనుకూలమైన తేదీలో పరీక్ష నిర్వహించేలా చూస్తామని అన్నారు.
ఈ ఏడాది ఇప్పటి వరకూ మొత్తం 3,54,803 దరఖాస్తులు అందినట్లు ఈఏపీసెట్ కన్వీనర్ డీన్ కుమార్ పేర్కొన్నారు. వీరిలో ఇంజినీరింగ్కు 2,54,543 మంది, అగ్రికల్చర్- ఫార్మాకు 1,00,260 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్షా కేంద్రాల్లోకి వాటర్ బాటిళ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తీసుకువచ్చేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అలాగే విద్యార్ధుల చేతులకు గోరింటాకు, టాటూలు వంటి ఉండరాదని, అటువంటి వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని హెచ్చరించారు. మొత్తం 21 జోన్లలో పరీక్ష నిర్వహిస్తున్నామని.. వీటిల్లో తెలంగాణలో 16 జోన్లు ఏర్పాటు చేయగా, ఏపీలో 5 జోన్లు ఉన్నాయని అన్నారు. ఇంజినీరింగ్కు 166 పరీక్ష కేంద్రాలు, అగ్రికల్చర్ అండ్ ఫార్మాకు 135 కేంద్రాల చొప్పున ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కనీసం 20 నిమిషాల ముందే విద్యార్ధులు తమ పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఈ ఏడాది నోటిఫికేషన్ సమయానికి.. విభజన చట్టం ప్రకారం 10 ఏళ్లు పూర్తి కాలేదన్నారు. దీంతో ఈ ఏడాది కూడా ఏపీ విద్యార్థులకు కూడా ఈఏపీసెట్ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్లు కల్పించనున్నట్లు ఆయన అస్పష్టంచేశారు. ఈ ఏడాది అన్ని పరీక్ష కేంద్రాల్లో ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా అభ్యర్థుల గుర్తింపును అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Previous Article
Next Article
Telugu News May 8, 2024 0 76
దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీల్లో 'లా' యూజీ, పీజీ కోర్సుల్లో...
Telugu News Jan 24, 2024 0 191
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి సంవత్సరం అనేక పోటీ పరీక్షలను నిర్వహిస్తుంది....
Telugu News Sep 18, 2023 0 396
విద్యార్థులకు వివిధ సంస్థలు స్కాలర్ షిప్(Scholarship) సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి....
Telugu News Oct 3, 2023 0 158
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరాల వర్షం కురిపిస్తోంది. ఐటీ హబ్స్, ఐటీ...
Telugu News
Telugu News May 9, 2024 0 106
Telugu News Apr 24, 2024 0 121
Telugu News Apr 17, 2024 0 128
Telugu News Apr 24, 2024 0 72
తెలుగు నటి ప్రీతి అశ్రానీ తమిళంలో వరుస చిత్రాలతో దూసుకెళుతున్నది. ఇప్పటికే...
వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సీఎం జగన్...
Telugu News Sep 19, 2023 0 358
Virat Kohli Rest: ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు వన్డేలకు విరాట్ కోహ్లీకి విశ్రాంతి...
జనాల్లో జగన్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఎన్నికల ర్యాలీలోనే కాదు.. టీవీలు, యూట్యూబ్లో...
Telugu News Mar 5, 2024 0 82
Andhra Pradesh and Telangana Weather Report: భారత వాతావరణ విభాగం తాజా వాతావరణ బులిటెన్...
YouTube Subscribe Channel .... www.darsilivetv.com
Telugu News Mar 2, 2024 0 690
Telugu News Jan 22, 2024 0 664
Telugu News Sep 17, 2023 0 567
Telugu News Mar 7, 2024 0 535
Telugu News Sep 27, 2023 0 529
Telugu News Latest Telugu News and Live Updates Telugu Breaking News Telugu Top Stories- తెలుగు వార్తలు -Darsi Live News