Telugu News May 20, 2024 0 95
Telugu News May 18, 2024 0 73
Telugu News May 18, 2024 0 67
Telugu News May 17, 2024 0 154
Telugu News Apr 21, 2024 0 143
Telugu News Apr 19, 2024 0 110
Telugu News Mar 10, 2024 0 227
Telugu News May 16, 2024 0 79
Telugu News Jan 24, 2024 0 226
Telugu News Sep 15, 2023 0 477
Telugu News Mar 8, 2024 0 150
Telugu News Mar 7, 2024 0 282
Telugu News Mar 7, 2024 0 265
Telugu News Dec 8, 2023 0 321
Telugu News Nov 5, 2023 0 442
Telugu News Mar 1, 2024 0 347
Telugu News Dec 8, 2023 0 224
Telugu News Nov 26, 2023 0 289
Telugu News May 18, 2024 0 56
Telugu News May 17, 2024 0 64
Telugu News May 17, 2024 0 103
Telugu News May 15, 2024 0 115
Telugu News May 14, 2024 0 180
Telugu News May 16, 2024 0 73
Telugu News May 16, 2024 0 58
Telugu News May 12, 2024 0 38
Telugu News Apr 30, 2024 0 91
Telugu News Apr 26, 2024 0 100
Telugu News May 7, 2024 0 64
Amaravati
Telugu News Apr 30, 2024 92 0
Janasena: గ్లాస్ గుర్తుపై మరో ట్విస్ట్.. టీడీపీ రెబల్ అభ్యర్థులకు కేటాయింపుపై ఈసీ క్లారిటీ..
ఏపీలో గాజు గ్లాస్ కోసం జరుగుతున్న ఫైట్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. విజయనగరం టీడీపీ రెబల్ మీసాల గీతకు గ్లాస్ సింబల్ కేటాయించింది ఈసీ. ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టికెట్ల సర్థుబాటులో తలమునకలైన పార్టీ అధ్యక్షులు తాజాగా ప్రచారంలో జోరు పెంచారు. అయితే పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో నామినేషన్ వేసి మేనిఫెస్టోలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో ప్రకటించిన ప్రచారంలో దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో కూటమి నేతలకు ఎన్నికల గుర్తు తలనొప్పిగా మారింది. ఆదివారం జనసేనకు గ్లాసు గుర్తును కామన్ సింబల్గా కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇదే క్రమంలో జనసేనకు గాజు గుర్తును కేటాయించగా స్వతంత్య్ర అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై స్పందించింది ఈసీ. తాము నిబంధనల ప్రకారమే కేటాయించామంటున్నారు ఎన్నికల అధికారులు. నిన్నటి వరకు గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ లిస్ట్లో ఉన్నందున కేటాయించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిలో భాగంగా జనసేన మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 21 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. అందుకే జనసేన పోటీ చెయ్యని స్థానాల్లో ఇండిపెండెండ్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును అందుబాటులో ఉంచారు ఎన్నికల అధికారులు. ఏ పార్టీలకు సంబంధంలేని స్వతంత్ర అభ్యర్థులు గ్లాస్ గుర్తు కోరితే కేటాయిచనున్నారు. ప్రస్తుతం టీడీపీ రెబల్గా పోటీ చేసిన మీసాల గీత ఆప్షన్ మేరకు గ్లాస్ గుర్తును ఇచ్చినట్లు స్పష్టం చేశారు ఎన్నికల అధికారులు. అయితే దీనిపై కూటమి నేతల్లో గందరగోళం నెలకొంది. అలాగే ప్రజల్లో కూడా పూర్తి అవగాహన రావాల్సి ఉంది.
Previous Article
Next Article
Telugu News Sep 23, 2023 0 313
Hop Oxo Price : కొత్త ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్నారా? అయితే మీరు ఈ ఈ బైక్ గురించి...
కర్నూలు జిల్లాలో మొదలైన వజ్రాల వేట .. ఒక్కటి దొరికితే చాలు లక్షల్లో డబ్బు
Telugu News Mar 2, 2024 0 344
Women Scheme: చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టేందుకు మహిళలకు ఓ మంచి పథకం అమల్లో ఉంది....
5 new medical colleges have started..now how many MBBS seats have increased
Telugu News
Telugu News May 10, 2024 0 100
Telugu News May 9, 2024 0 122
Telugu News Oct 5, 2023 0 344
PM Mudra Yojana: దేశంలో సామాన్యులకు ఊరటనిచ్చే ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి....
Telugu News Oct 7, 2023 0 271
ఆశ్చర్యపోయిన గ్రామస్తులు, నాటి పాలకులు శివలింగం పడిన ప్రదేశం ఎంతో పవిత్రమైనదిగా...
Telugu News Oct 8, 2023 0 275
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకి గుడ్ న్యూస్.
Telugu News Mar 25, 2024 0 168
Carrot Health Benefits: చాలా మంది క్యారెట్ని జ్యూస్ చేసి తాగుతారు. అలా కంటే.. నమిలి...
Telugu News May 9, 2024 0 231
మన దేశంలో అన్నిచోట్లా రోడ్లు సక్రమంగా ఉండవు. గతుకులు, గుంతల రోడ్లపై రాకపోకలకు ప్రజలు...
YouTube Subscribe Channel .... www.darsilivetv.com
Telugu News Mar 2, 2024 0 737
Telugu News Jan 22, 2024 0 671
Telugu News Sep 17, 2023 0 582
Telugu News Sep 27, 2023 0 571
Telugu News Mar 7, 2024 0 547
Telugu News Latest Telugu News and Live Updates Telugu Breaking News Telugu Top Stories- తెలుగు వార్తలు -Darsi Live News