Telugu News May 16, 2024 0 27
Telugu News May 14, 2024 0 34
Telugu News May 10, 2024 0 66
Telugu News May 10, 2024 0 84
Telugu News Apr 21, 2024 0 122
Telugu News Apr 19, 2024 0 100
Telugu News Mar 10, 2024 0 206
Telugu News Jan 24, 2024 0 213
Telugu News Sep 15, 2023 0 454
Telugu News Mar 8, 2024 0 139
Telugu News Mar 7, 2024 0 267
Telugu News Mar 7, 2024 0 252
Telugu News Dec 8, 2023 0 307
Telugu News Nov 5, 2023 0 423
Telugu News Mar 1, 2024 0 337
Telugu News Dec 8, 2023 0 213
Telugu News Nov 26, 2023 0 278
Telugu News May 15, 2024 0 62
Telugu News May 14, 2024 0 117
Telugu News May 14, 2024 0 35
Telugu News May 11, 2024 0 128
Telugu News May 9, 2024 0 198
Telugu News May 16, 2024 0 22
Telugu News May 12, 2024 0 21
Telugu News Apr 30, 2024 0 81
Telugu News Apr 26, 2024 0 88
Telugu News Apr 26, 2024 0 86
Telugu News May 7, 2024 0 53
Amaravati
Telugu News Apr 29, 2024 110 0
YS Jagan: పేదలకు, మోసాలకు మధ్య జరిగే ఎన్నికలు.. ఆలోచించి ఓటు వేయండి.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం పీక్స్కి చేరింది. వైసీపీ అధినేత.. సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. చోడవరం, అంబాజీపేటలో జరిగిన వైసీపీ బహిరంగ సభల్లో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోందని.. ఇది జగన్కు చంద్రబాబుకు మధ్య జరిగే యుద్ధం కాదన్నారు. పేదలకు, మోసాలకు మధ్య ఎన్నికలంటూ జగన్ అన్నారు. జగన్ ఒక్కడిని ఓడించడానికి కూటమి పేరుతో చంద్రబాబు మళ్లీ కుట్రలు చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు.
జగన్ను ఎందుకు ఓడించాలి..? బాబుకు ఎందుకు ఓటు వేయాలో మీరే ఆలోచించాలంటూ జగన్ ప్రజలను కోరారు. 2014లో మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మోసాలు చేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభంజనం తప్పదని.. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తుందని.. ఎక్కడా తగ్గేదేలే అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో హీరో ఎవరో.. విలన్ ఎవరో గుర్తించి ఓటు వేయాలంటూ ప్రజలను కోరారు.
ఎన్నికల్లో జగన్కు ఓటువేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి..చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు పలికినట్టేనని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్రలేస్తుంది.. రక్తం తాగేందుకు మీ ఇంటికి వస్తుంది.. చంద్రబాబుకు ఓటేయడమంటే విషసర్పాన్ని నమ్మడమేనన్నారు. మేనిఫెస్టోను 99 శాతం అమలు చేశామని.. అభివృద్ధి కోసం వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని సీఎం జగన్ కోరారు.
చంద్రబాబును నమ్మితే అంతా గోవిందా..గోవిందా.. చంద్రబాబును నమ్మితే మళ్లీ మోసపోవడం ఖాయమంటూ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్లలో ఇంటింటి అభివృద్ధిని పేదల భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలన్నారు. చంద్రబాబు ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను గాలికొదిలేశారన్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ చంద్రబాబు అండ్ కో చెబుతున్నారని..వాటిని నమ్మొచ్చా అంటూ ప్రశ్నించారు సీఎం జగన్.
చంద్రబాబు దగ్గర దోచుకున్న డబ్బు చాలా ఉందని.. ఆ డబ్బుతో ఓట్లు కొనడటానికి వస్తున్నారని హెచ్చరించారు జగన్. డబ్బు తీసుకుని.. నిజాయితీగా పనిచేసే వారికి ఓటు వేయాలని విజ్ఙప్తి చేశారు.
Previous Article
Next Article
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ.. ఇవాళ చివరి, నాలుగో...
Telugu News Mar 10, 2024 0 155
LPG Price Cut: గ్యాస్ సిలిండర్ ధర.. రూ.400 తగ్గింపు, వారికి భారీ శుభవార్త!
Telugu News Apr 27, 2024 0 76
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు...
Telugu News Mar 9, 2024 0 245
ఎవరైనా సరే కొత్త ఫోన్ కొనాలి అనుకుంటే బెస్ట్ ఫోన్ కొనాలని కోరుకుంటారు. ఫోన్ ఫీచర్లను...
Telugu News
Telugu News May 9, 2024 0 106
Telugu News Apr 24, 2024 0 121
Telugu News Apr 17, 2024 0 128
Telugu News Jan 23, 2024 0 171
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బోర్డు ఉన్నతాధికారుల నుంచి సూచనల మేరకు అన్ని రకాల సౌకర్యాలు...
మాజీ మంత్రి శిద్దా ఇంటి ముందు కనిపించిన లేఖ.. అందులో రాసింది చదివి గుండెలు గుభేల్...
Telugu News Oct 8, 2023 0 272
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకి గుడ్ న్యూస్.
Telugu News Oct 4, 2023 0 294
Job Mela:టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయినవారికి గుడ్ న్యూస్. హైదారాబాద్, తిరుపతి,...
YouTube Subscribe Channel .... www.darsilivetv.com
Telugu News Mar 2, 2024 0 690
Telugu News Jan 22, 2024 0 664
Telugu News Sep 17, 2023 0 567
Telugu News Mar 7, 2024 0 537
Telugu News Sep 27, 2023 0 529
Telugu News Latest Telugu News and Live Updates Telugu Breaking News Telugu Top Stories- తెలుగు వార్తలు -Darsi Live News