Telugu News May 10, 2024 0 60
Telugu News May 10, 2024 0 80
Telugu News May 9, 2024 0 99
Telugu News May 2, 2024 0 113
Telugu News Apr 21, 2024 0 112
Telugu News Apr 19, 2024 0 95
Telugu News Mar 10, 2024 0 194
Telugu News Jan 24, 2024 0 208
Telugu News Sep 15, 2023 0 444
Telugu News Mar 8, 2024 0 134
Telugu News Mar 7, 2024 0 263
Telugu News Mar 7, 2024 0 246
Telugu News Dec 8, 2023 0 301
Telugu News Nov 5, 2023 0 414
Telugu News Mar 1, 2024 0 332
Telugu News Dec 8, 2023 0 207
Telugu News Nov 26, 2023 0 274
Telugu News May 14, 2024 0 19
Telugu News May 11, 2024 0 109
Telugu News May 9, 2024 0 179
Telugu News May 3, 2024 0 119
Telugu News Apr 30, 2024 0 68
Telugu News May 12, 2024 0 18
Telugu News Apr 30, 2024 0 77
Telugu News Apr 26, 2024 0 84
Telugu News Apr 22, 2024 0 86
Telugu News May 7, 2024 0 45
Health trips
Telugu News Apr 22, 2024 92 0
షుగర్ పేషెంట్స్ మామిడి పండ్లు తినొచ్చా.? నిపుణులు ఏమంటున్నారంటే..
సమ్మర్లో ఎండలు ఓ రేంజ్లో దంచికొట్టినా, చెమటతో ఇబ్బందులు పడ్డా సమ్మర్ వచ్చిందంటే మామిడి పండ్లు వస్తాయన్న సంతోషం అందరిలోనూ ఉంటుంది. మామిడి పండ్ల రుచి అలాంటిది. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్గా పేరుగాంచిన మామిడి పండ్లను తినడానికి చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆసక్తిచూపిస్తుంటారు. ఇక మామిడి పండ్లతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. వీటిలోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.
అయితే కొన్ని రకాల వ్యాధులతో బాధపడే వారు మామిడి పండ్లను తీసుకోవాలా వద్దా అన్న అనుమానాలు ఉండే ఉంటాయి. వీరిలో డయాబెటిస్ రోగుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మధుమేహంతో బాధపడేవారు మామిడి పండ్లు తింటే ప్రమాదకరమని చాలా మంది భావిస్తుంటారు. తియ్యగా ఉండే ఈ పండ్లతో షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉంది.? నిజంగానే మామిడి పండ్లు తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయా.? నిపుణులు ఏమంటున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ బాధితులు మామిడి పండ్లను తీసుకుంటే తరచూ వారి రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మామిడి పండ్లను తీసుకున్న తర్వాత షుగర్ లెవల్స్ అనూహ్యంగా పెరిగితే మాత్రం వాటికి దూరంగా ఉండడమే బెటర్ అని అంటున్నారు. అలాగే రక్తంలో షుగర్ ఎక్కువగా ఉన్న వారు మామిడి పండ్లను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. అలాగే భోజనం చేసిన వెంటనే, పరగడుపన మామిడి పండ్లను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
మామిడి పండ్లలో షుగర్ స్థాయిలు ఉంటాయి అనడంలో నిజం ఉన్నా.. మామిడి పండ్లను మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ కార్బోహైడ్రేట్స్ఉంటాయని, అందుకే మామిడి పండ్లను మితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించగలవని డాక్టర్లు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
Previous Article
Next Article
భారతీయుల వంట గదుల్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. ఇది లేకుండా వంట పూర్తి కాదంటే అతిశయోక్తి...
దాదాపు ప్రతీ ఒక్క వంటంకంలో ఉపయోగించే వెల్లుల్లిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు...
మల్లెపువ్వు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ ఈ పువ్వు గురించి తెలుసు....
పచ్చి మిర్చి కోశాక చేతులు మండుతున్నాయా.. ఇలా చేయండి!
Telugu News
Telugu News Apr 24, 2024 0 116
Telugu News Apr 17, 2024 0 123
Telugu News Sep 17, 2023 0 381
PM Modi Birthday: The BJP ranks are organizing the Prime Minister's birthday celebrations...
Telugu News Apr 26, 2024 0 103
Realme Narzo 70 - రూ. 15వేలకే కళ్లు చెదిరే ఫీచర్లు.. రియల్మీ 5జీ ఫోన్
Telugu News Mar 3, 2024 0 304
WhatsApp: వాట్సాప్లో డెలీట్డ్ మెసేజ్ చదవడానికి ఓ ట్రిక్ ఉందట. మరి ఆ ట్రిక్ ఏంటి?...
మాజీ మంత్రి శిద్దా ఇంటి ముందు కనిపించిన లేఖ.. అందులో రాసింది చదివి గుండెలు గుభేల్...
Telugu News May 8, 2024 0 70
దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీల్లో 'లా' యూజీ, పీజీ కోర్సుల్లో...
YouTube Subscribe Channel .... www.darsilivetv.com
Telugu News Mar 2, 2024 0 681
Telugu News Jan 22, 2024 0 657
Telugu News Sep 17, 2023 0 562
Telugu News Mar 7, 2024 0 531
Telugu News Sep 27, 2023 0 514
Telugu News Latest Telugu News and Live Updates Telugu Breaking News Telugu Top Stories- తెలుగు వార్తలు -Darsi Live News