Telugu News May 16, 2024 0 27
Telugu News May 14, 2024 0 34
Telugu News May 10, 2024 0 64
Telugu News May 10, 2024 0 84
Telugu News Apr 21, 2024 0 122
Telugu News Apr 19, 2024 0 100
Telugu News Mar 10, 2024 0 206
Telugu News Jan 24, 2024 0 212
Telugu News Sep 15, 2023 0 451
Telugu News Mar 8, 2024 0 138
Telugu News Mar 7, 2024 0 267
Telugu News Mar 7, 2024 0 250
Telugu News Dec 8, 2023 0 305
Telugu News Nov 5, 2023 0 420
Telugu News Mar 1, 2024 0 337
Telugu News Dec 8, 2023 0 213
Telugu News Nov 26, 2023 0 278
Telugu News May 15, 2024 0 59
Telugu News May 14, 2024 0 117
Telugu News May 14, 2024 0 33
Telugu News May 11, 2024 0 126
Telugu News May 9, 2024 0 198
Telugu News May 16, 2024 0 22
Telugu News May 12, 2024 0 21
Telugu News Apr 30, 2024 0 81
Telugu News Apr 26, 2024 0 88
Telugu News Apr 26, 2024 0 86
Telugu News May 7, 2024 0 51
Amaravati
Telugu News Mar 10, 2024 246 0
School Students: విద్యార్థులకు శుభవార్త.. ఫ్రీ విద్యతో పాటు రూ.15 వేలు..
పేదలకు ఫీజుల భారం లేకుండా ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యనభ్యసించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యనభ్యసించాలనుకునే వారికి ఇదొక శుభవార్తనే చెప్పాలి.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విద్యా, ఉపాధి రంగాలకు పెద్దపీట వేస్తుండగా.. పేద విద్యార్థులకు సైతం ఉచిత విద్యను అందించేందుకు గత రెండేళ్లుగా కీలక చర్యలు చేపట్టింది జగన్ ప్రభుత్వం.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా.. పూర్తిగా ప్రభుత్వమే ఫీజులు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు.
ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.14 లక్షలుగా నిర్ణయించారు. అర్భన్ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్స్ కు రూ.5 వేలు, రూరల్ పరిధిలో రూ.6,500 ఫీజును ప్రభుత్వం చెల్లించనుంది.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రల బ్యాంక్ ఖాతాల్లో రూ.15 వేలు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటు స్కూళ్లకు ఎంపికై న విద్యార్థులకు అమ్మఒడి డబ్బుల్లోనే ఫీజు చెల్లించి మిగిలిన మొత్తాన్ని విద్యార్థి తల్లి లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
ప్రైవేట్ విద్యాసంస్థలో విద్యనభ్యసించాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 25వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
ఎంపిక విధానం అనేది లాటరీ ద్వారా చేయనున్నారు. ఈ విధంగా ఏపీ ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది.
Previous Article
Next Article
Telugu News Jan 22, 2024 0 271
5 శతాబ్దాల హిందువుల కల సాకారమైంది. అయోధ్య రాముడు గర్భ గుడిలో కొలువుదీరాడు. దానికి...
Telugu News Apr 27, 2024 0 91
ఏపీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం
Telugu News Mar 2, 2024 0 333
Women Scheme: చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టేందుకు మహిళలకు ఓ మంచి పథకం అమల్లో ఉంది....
Telugu News May 2, 2024 0 118
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అనేక పథకాలు దేశ ప్రజలకూ, విద్యార్థులకూ ఉపయోగపడుతున్నాయి....
Telugu News
Telugu News May 9, 2024 0 106
Telugu News Apr 24, 2024 0 121
Telugu News Apr 17, 2024 0 128
Telugu News Jan 21, 2024 0 307
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి మొబైల్ సిమ్ కార్డు తీసుకునే వరకు ఇప్పుడు...
Telugu News Jan 22, 2024 0 662
ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల
Telugu News Oct 4, 2023 0 253
LPG Cylinder Price: గ్యాస్ సిలిండర్ వాడే వారికి బంపరాఫర్. కేంద్ర ప్రభుత్వం తీపికబురు...
Telugu News Apr 29, 2024 0 142
అయితే తాజాగా ఈ ఫోన్కు స్పెషల్ ఎడిషన్ను లాంచ్ చేసింది. ఈ స్సెషల్ ఎడిషన్ ఫోన్...
Airtel ప్రీపెయిడ్ ప్లాన్.. 84 రోజులు ఉచిత Netflix, రోజూ 3GB డేటా
YouTube Subscribe Channel .... www.darsilivetv.com
Telugu News Mar 2, 2024 0 688
Telugu News Sep 17, 2023 0 567
Telugu News Mar 7, 2024 0 535
Telugu News Sep 27, 2023 0 529
Telugu News Latest Telugu News and Live Updates Telugu Breaking News Telugu Top Stories- తెలుగు వార్తలు -Darsi Live News