అమ్మా.. నువ్వు చెప్పిన మాటలు వింటున్న అంటూ గుడిలో సమంత ప్రత్యేక పూజలు.

divyaamedia@gmail.com
2 Min Read

తాజా గా ఓ వీడియో లీక్ అయి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సమంత విజయ్ దేవరకొండ ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో వధూవరులుగా కనిపిస్తున్నారు. అక్కడ ఓ టెంపుల్ లో పూజ జరుగుతోంది. చూస్తుంటే పెళ్లి సెటప్ లాగా అనిపిస్తోంది. అనితే సమంత నవరాత్రి మొదటి రోజు గుడికి వెళ్లింది.

ఓవైపు తెలంగాణ మంత్రి కొండా సురేఖ తనపై, నాగార్జున, నాగ చైతన్యలపై చేసిన కామెంట్స్ దుమారం రేపిన వేళ టాలీవుడ్ సెలబ్రిటీలంతా మండిపడుతుండగా.. సామ్ మాత్రం కోయంబత్తూర్ లోని లింగ భైరవ ఆలయానికి వెళ్లింది. ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ అంతా తనకు అండగా నిలబడి సోషల్ మీడియా ద్వారా ఈ వ్యాఖ్యలను ఖండిస్తుంటే.. మరోవైపు సమంత ఓ ఆలయాన్ని సందర్శించడం వైరల్ గా మారింది.

నవరాత్రి తొలి రోజు సందర్భంగా తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఉన్న ఇషా ఫౌండేషన్ లింగ భైరవి దేవి ఆలయానికి ఆమె వెళ్లింది. ఆ ఫొటోలను సామ్ షేర్ చేసింది. “నువ్వు చెప్పిన మాటే విన్నాను. థ్యాంక్యూ దేవి. హ్యాపీ నవరాత్రి టు ఆల్” అనే క్యాప్షన్ తో ఆ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో లింగ భైరవి దేవి ముందు సమంత రెండు చేతులూ జోడించి నిల్చొన్న ఫొటోతోపాటు ఆమె ముందు ధ్యానం చేస్తున్నట్లుగా కూర్చొన్న ఫొటో కూడా ఉంది.

ఇక ఇన్‌స్టా స్టోరీస్ లో ఆమె మరో ఫొటో షేర్ చేస్తూ.. నమ్మకమే మనకు కావాల్సింది అనే క్యాప్షన్ ఉంచింది.తాను నాగ చైతన్యతో విడిపోవడానికి కేటీఆరే కారణమంటూ కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై సమంత ఇప్పటికే ఓ పోస్టు ద్వారా రియాక్టైంది. “నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *