పెళ్ళైన హీరోతో ఎఫైర్ నడిపి..చివరికి సినిమాలకు దూరమై.. కట్ చేస్తే ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

‘హాయ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ‘కళ్యాణ రాముడు, ఖుషి ఖుషీగా, అనసూయ’ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ నిఖిత వివాహానికి సిద్ధమైంది. ముంబై కు చెందిన పారిశ్రామికవేత్త గగన్ దీప్ సింగ్ మాగోను ఆమె వివాహం చేసుకోనుంది. అయితే హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. తన అందం అభినయంతో మెప్పించింది.

పీక్ స్టేజ్ కు వెళ్తుంది అనుకునేలోగా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు హీరోయిన్ నిఖిత. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. ఈ అమ్మడు ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ అమ్మడు. 2002లో హాయ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వచ్చిన 2003లో వచ్చిన కళ్యాణ రాముడు సినిమాతో హిట్ అందుకుంది.

సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ ఇలా వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. అలాగే నాగార్జున హీరోగా నటించిన డాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. కన్నడ ఇండస్ట్రీలో ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే కన్నడ నటుడు దర్శన్ ప్రేమలో పడింది ఈ చిన్నది. అప్పటికే దర్శన్ కు పెళ్ళింది.

అయినా ఈ ఇద్దరూ క్లోజ్ గా ఉన్నారు. తర్వాత ఈ విషయం అతడి భార్య విజయ లక్ష్మికి తెలిసింది. ఆమె దర్శన్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అతడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. దాంతో ఈ యవ్వారం రచ్చకెక్కింది. అదే సమయంలో నిఖితను కన్నడ ఇండస్ట్రీ మూడేళ్లు నిషేధం విధించింది.

నిషేధం ఎత్తేసిన తర్వాత నిఖితపై అవకాశాలు రాలేదు. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. 2017లో వ్యాపారవేత్త గగన్‌దీప్ సింగ్ మాగోను నిఖిత పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ అమ్మడు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *