# https://darsilivetv.com ## Posts - [భార్యకు 29 ఏళ్ల తర్వాత ఏ.ఆర్. రెహమాన్ ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా..?](https://darsilivetv.com/rehaman-wife-see-divorce/): భారతీయుడిగా జన్మించడం తన అదృష్టమని, ఈ దేశం భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తూ, బహుళ సంస్కృతుల గళాన్ని వినిపించేందుకు అవకాశం ఇస్తుందని రెహమాన్ ఆ వీడియోలో గర్వంగా తెలిపారు. “సంగీతం ద్వారా సేవ చేయడం, గౌరవించడం మాత్రమే నా లక్ష్యం. ఉద్దేశాలను కొన్నిసార్లు అపార్థం చేసుకోవచ్చు, కానీ నా మనసులో ఉన్నది మాత్రం దేశం పట్ల ప్రేమే” అని ఆయన పేర్కొన్నారు. అయితే సైరా బాను 1973, డిసెంబర్ 20న గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించింది. నార్త్ ఇండియన్ కల్చర్‌లో పెరిగిన సైరా చాలా మృదుస్వభావి. ఆమెకు కచ్ భాష, ఇంగ్లీష్ మాత్రమే వచ్చు. పెళ్లికి ముందు వరకు ఆమె లైఫ్ చాలా సింపుల్‌గా, మీడియాకు దూరంగా సాగిపోయింది. రెహమాన్, సైరాలది లవ్ మ్యారేజ్ కాదు. రెహమాన్ తల్లి, సోదరి కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ ఇది. 1995 జనవరి 6న, సరిగ్గా రెహమాన్ 28వ పుట్టినరోజు నాడు […] - [ఆఫీసులో డీజీపీ రాసలీలు.. బయటపడ్డ షాకింగ్ వీడియోలు..!](https://darsilivetv.com/karnataka-dgp-rank-see-video/): గతేడాది కన్నడ నటి రన్యా రావు దుబాయ్ నుంచి బెంగళూరుకు అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె.. తన తండ్రి డీజీపీ రామచంద్రరావు అధికారిక హోదాను, ప్రోటోకాల్‌ను వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఈ కేసు తీవ్ర దుమారం రేపింది. అయితే ఇందులో తన పాత్రేమి లేదని, తనకు ఏమీ తెలియదని రామచంద్రరావు చెప్పినప్పటికీ.. ప్రోటోకాల్ దుర్వినియోగంపై అనుమానంతో కర్ణాటక ప్రభుత్వం ఆయన్ని తప్పనిసరి సెలవుపై పంపింది. అయితే కర్ణాటకలోని డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు బయటపడటం దుమారం రేపింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అక్కడి ప్రభుత్వం తాజాగా చర్యలు తీసుకుంది. రామచంద్రరావును సస్పెండ్ చేసింది. ఈమేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. రామచంద్రరావు ప్రభుత్వ ఉద్యోగిగా రూల్స్‌ ఉల్లంఘించారని అందులో పేర్కొంది. ఇది ప్రభుత్వానికి సైతం ఇబ్బందిగా మారినట్లు చెప్పింది. అందుకే ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన […] - [ఈ యాచకుడు నిజంగానే కోటీశ్వరుడు, 3 మేడలు, కారు, వడ్డీ వ్యాపారం.. అయినా రోడ్లపై అడుక్కుంటునే..!](https://darsilivetv.com/yachakudu-was-full-rich/): రోజూ అందరు ఇచ్చే ముష్టి డబ్బులతో ఓ బిచ్చగాడు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడు.ఇళ్లు, వ్యాపారాలకు అద్దెకివ్వడానికి షాపింగ్ కాంప్లెక్స్‌లు కూడా కట్టాడు.మధ్యప్రదేశ్‌లో ఇండోర్ వీధుల్లోని సరాఫా ప్రాంతంలో సంవత్సరాలుగా భిక్షాటన చేస్తున్న ఒక యాచకుడు ధనవంతుడిగా మారాడు. అతనికి మూడు ఇళ్ళు, ఒక కారు, మూడు ఆటో రిక్షాలు ఉన్నాయి. ఆ యాచకుడిని మంగీలాల్‌గా గుర్తించారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న భిక్షాటన నిర్మూలన ప్రచారంలో భాగంగా మంగీలాల్‌ను రక్షించింది. అతని నిజమైన గుర్తింపు తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు. సరఫా వీధుల్లో చెక్క బండి, వీపు మీద బ్యాగు, చేతుల్లో బూట్లు వేసుకుని తిరిగే మంగీలాల్ అందరి సానుభూతిని పొందాడు. అయితే మాంగీలాల్‌ వివరాలను సేకరించిన అధికారులు అతడి ఆస్తులు చూసి షాక్ అయ్యారు. శారీరక వైకల్యం ఉన్న ఈ కోటీశ్వరుడి వద్ద ప్రభుత్వ కేటాయింపుతో వచ్చిన ఇల్లు సహా 3 ఇళ్లు, 3 ఆటోరిక్షాలు, మారుతీ […] - [స్టార్ హీరో కారుకు ప్రమాదం, ఆటో నుజ్జునుజ్జు.. హీరోకి ఎలా ఉంది, అసలేం జరిగిందంటే..?](https://darsilivetv.com/akhshaya-car-accident/): అక్షయ్ కుమార్ కి సంబంధించిన కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. హీరోకి ఏమైందని టెన్షన్‌ పడుతున్నారు. అక్షయ్‌ కుమార్‌ కారు ఆటోని ఢీ కొట్టింది. కానీ అందులో ఆందోళన చెందే విషయం లేదు. ఎందుకంటే ఆ కారులో హీరో లేరు. అయితే అక్షయ్ కుమార్ తన భార్య ట్వింకిల్ ఖన్నాతో విమానాశ్రయం నుండి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో జుహులోని గాంధీగ్రామ్ రోడ్ ఇస్కాన్ టెంపుల్ ప్రాంతంలో వేగంగా వచ్చిన మెర్సిడెస్ కారు ఒక ఆటోరిక్షాను ఢీకొట్టింది. ఆ ఘటనలో ఆటో రిక్షా తీవ్రంగా ధ్వంసమైంది. అలాగే ఈ ఘటనలో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే, సంఘటన స్థలంలో గందరగోళం చెలరేగింది. ఈ ప్రమాదంలో ఆటో రిక్షా పూర్తిగా ధ్వంసమైంది. ఆటో రిక్షా డ్రైవర్, ప్రయాణీకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిద్దరిని వెంటనే […] - [ఆ విషయం తర్వాత లావణ్యను వదిలేద్దాం అనుకున్న పూరీ జగన్నాథ్, కానీ..!](https://darsilivetv.com/puri-weds-lavanya/): ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరు కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్న వారే. ఇలా ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చారని కూడా చెప్పాలి. అయితే షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలో లావణ్యను మొదటిసారి చూసినప్పుడు, ఆమెను చూసి ఒక గంటన్నర పాటు ఆమెపైనే ఫోకస్ పెట్టినట్లు పూరీ జగన్నాథ్ తెలిపారు. ఆ సమయంలో ఆమె తన భార్యకు సరిపోతుందని భావించానని ఆయన చెప్పారు. అప్పటికి తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా, వెయ్యి రూపాయల జీతంతో, గోస్ట్ డైరెక్షన్ చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించారు. లావణ్య దృష్టిని ఆకర్షించలేకపోయినా, తన వద్ద ఉన్న ఒక విజిటింగ్ కార్డును ఆమెకు ఇచ్చి, “నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఫోన్ చెయ్, లేకపోతే వద్దు” అని నేరుగా చెప్పినట్లు వివరించారు. ఒక వారం తర్వాత లావణ్య ఫోన్ చేయడంతో వారి ప్రేమ […] - [అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం, ఏం జరిగిందో తెలిస్తే..?](https://darsilivetv.com/allari-naresh-was-grand-sone/): ఇవివి సత్యనారాయణ తండ్రి అల్లరి నరేష్ తాతగారు అయినటువంటి ఈదర వెంకట్రావు గారు మృతి చెందారు.ఆయన వయసు 90 సంవత్సరాలు.వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన ఈరోజు తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో కన్నుమూశారు.ఈరోజు నిడదవోలు మండలం, కోరుమామిడిలో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే వెంకట్ రావు భార్య వెంకటరత్నం 2019 మే 27న కన్నుమూశారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు పెద్దకుమారుడు E.V.V. సత్యనారాయణ, రెండో కుమారుడు E.V.V. గిరి, మూడో కుమారుడు E.V.V. శ్రీనివాస్, కుమార్తె ముళ్లపూడి మంగాయమ్మ. పెద్ద కుమారుడు ఈవీవీ సత్యనారాయణ తెలుగు సినిమా ప్రపంచంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించారు. ఆయన కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకట్ రావు పార్తివదేహానికి నిడదవోలు మండలం కోరుమామిడిలో ఈరోజు సాయంత్రం 4 […] - [మీరు బ్రష్ చేసినా నోరు దుర్వాసన వస్తోందా..? మీలో ఆలోపం ఉన్నట్లే..!](https://darsilivetv.com/bresh-mouth-smell/): ఎక్కువ మందికి రాత్రిపూట బ్రష్‌ చేసుకునే అలవాటు ఉండదు. అలాంటి వారిలో కొందరికి ఉదయాన్నే నోరు దుర్వాసన వస్తుంది. కొన్నిసార్లు రాత్రి పళ్ళు తోముకున్న తర్వాత కూడా కొంతమందిలో ఉదయాన్నే నోటి నుండి దుర్వాసన వస్తుంది. ఇది చాలా సాధారణ సమస్య. నోటి దుర్వాసన అనేది సాధారణంగా మీరు తీసుకునే ఆహారం, పానీయాల వల్ల వస్తుంది. తిన్న పళ్లల్లో ఇరుక్కుపోవటం, రాత్రంతా నోటిలో ఉండిపోవటం కారణంగా అవి దుర్వాసనను కలిగిస్తాయి. నోటిలో ఉండిపోయిన ఆహారంతో ఎక్కువ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది దుర్వాసనకు కారణమవుతుంది. అయితే విటమిన్ సి.. విటమిన్ సి.. మన చిగుళ్లు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ విటమిన్ లోపం ఉంటే… చిగుళ్ల వాపు రావడం, రక్తస్రావం, బాక్టీరియాకి కారణం అవుతుంది. దీని వల్ల నోటి దుర్వాసన వస్తుంది. కాబట్టి.. ఉసిరి, జామ, కివి, ఆరెంజ్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్ వంటి విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను […] - [ఈ జీవులకు చావు దగ్గరపడుతుందని ముందే తెలిసిపోతుంది, ఎలానో తెలుసా..?](https://darsilivetv.com/garuda-puranam-see/): మరణం అంటే జీవితానికి ముగింపు, కాబట్టి అందరూ ముందుగానే మరణం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలనుకుంటారు. కానీ మాటల్లో చెప్పినట్లుగా, పుట్టుక-మరణం-వివాహం ఈ మూడూ దేవుడు నిర్ణయిస్తాడు! ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే గరుడ పురాణంలో జీవితం, మరణం, ఆత్మ ప్రయాణం, పాపం, పుణ్యం, స్వర్గం, నరకాన్ని వివరంగా వివరిస్తుంది. గరుడ పురాణం మరణానికి ముందు ఉన్న లక్షణాలను కూడా వివరిస్తుంది. మరణ సంకేతాలలో దృష్టి తగ్గడం, నీడలను చూడలేకపోవడం, మాటలు, వినికిడి లోపం మొదలైనవి ఉన్నాయి. అదేవిధంగా కొన్ని జంతువులు తమ మరణాన్ని ఒక వారం ముందుగానే పసిగట్టి తినడం, తాగడం మానేస్తాయని చెబుతారు. ఏనుగులు.. అవును, ఏనుగులను అత్యంత తెలివైన జంతువులలో ఒకటిగా పరిగణిస్తారు. అవి మరణాన్ని ముందుగానే గ్రహిస్తాయి. అప్పటి నుండి అవి తినడం, తాగడం మానేసి ఒంటరిగా ఉండాలని కోరుకుంటాయి. కుక్కలు.. కుక్కలు తమ మరణాన్ని తామే గ్రహించగలవు. అవి మనుషుల మరణాన్ని కూడా […] - [షకీలా కేవలం అలాంటి రోల్స్ ఎందుకు చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.](https://darsilivetv.com/movie-role-shakila-see/): షకీలా.. తెర మీద ఓ వెలుగు వెలిగిన షకీలా నిజ జీవితంలో అన్ని కష్టాలే. జన్మనిచ్చిన తల్లే ఆమెను వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసింది.ఈ విషయాన్ని షకీలానే ఓ ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. ఈ పనికి ఒప్పుకోకపోతే, అమ్మ నన్ను తీవ్రంగా కొట్టేదని, ఆ బాధపడలేక ఆమె చెప్పినట్టు చేసేదాన్ని అని షకీలా చెప్పుకొచ్చింది. అలా అలవాటు అయ్యే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చానని ఆమె తెలిపింది. అయితే నటి షకీలా తన కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ రోల్స్ చేయడం వెనుక అసలు కారణం ఏంటో చెప్పింది. ఆ చిత్రాల్లో నటించినప్పుడు అదనంగా బిట్స్ యాడ్ చేసిన సంగతి తనకు తెలియదని చెప్పింది. ఆ విషయం తెలియగానే 2002లో ఆ రోల్స్, సినిమాల నుంచి తప్పుకున్నానని ఆమె పేర్కొంది. అప్పుడు పెళ్లి చేసుకోవాలని భావించినా, ఆర్థిక సమస్యల వల్ల బాయ్‌ఫ్రెండ్ కూడా […] - [చెల్లి పెళ్లిలో బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసిన తెలుగు స్టార్ హిరోయిన్..!](https://darsilivetv.com/kruthi-sanan-boy-friend-see/): కృతి స‌న‌న్‌.. ప్రేమ, డేటింగ్‌కు సంబంధించిన రూమర్లు నెట్టింట తరచూ వైరల్ అవుతుంటాయి. గతంలో ‘ఆదిపురుష్’ సినిమా విడుదల సమయంలో ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్‌ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ బీటౌన్‌లో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అమితు వాటికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో చివరకు అవన్నీ రూమ‌ర్స్‌గానే ఉండిపోయాయి. అయితే కృతి, కబీర్‌ల గురించి కొన్ని నెలలుగా రూమర్స్ ఉన్నాయి. నుపుర్ పెళ్లికి ముందు ఇద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించడంతో ఈ వార్తలు ఊపందుకున్నాయి. కుటుంబ వేడుకల్లో కబీర్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రయాణాల నుంచి పెళ్లి వేడుకల వరకు వీరిద్దరూ కలిసి కనిపించడంతో, ఇది స్నేహం కంటే ఎక్కువని అభిమానులు నమ్ముతున్నారు. అయితే, కృతి, కబీర్ ఇద్దరూ ఈ వార్తలపై మౌనంగానే ఉన్నారు. ప్రయాణాల నుంచి పెళ్లి వేడుకల వరకు వీరిద్దరూ కలిసి కనిపించడంతో, ఇది స్నేహం కంటే ఎక్కువని అభిమానులు నమ్ముతున్నారు. అయితే, కృతి, కబీర్ ఇద్దరూ ఈ వార్తలపై […] - [చిరంజీవి ముందే ఆయన శవాన్ని కూడా చూసే అర్హత లేదని jr ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా..!](https://darsilivetv.com/chiru-jr-ntr-cry-see/): చాలా ఏళ్ళ క్రితం జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సినిమా అవార్డు దక్కింది. ఆ అవార్డుని ఎన్టీఆర్.. చిరంజీవి చేతుల మీదుగా అందుకున్నారు. ఆ తర్వాత తారక్ మాట్లాడుతూ ఈ అవార్డుని చిరంజీవి గారి చేతుల మీదుగా అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. ఎందుకంటే మేమంతా చిన్నప్పటి నుంచి బాలయ్య బాబాయ్, నాగార్జున, వెంకటేష్, చిరంజీవి లాంటి సీనియర్ హీరోల సినిమాలు చూస్తూ పెరిగాం. వారి నుంచే నటన, డ్యాన్సులు నేర్చుకున్నాం అని తారక్ తెలిపారు. అదే సమయంలో లెజెండ్రీ నటుడు శోభన్ బాబు మరణించడంతో ఆ విషయాన్ని తారక్ స్టేజీపైనే ప్రస్తావించారు. శోభన్ బాబు గారు మరణించడం జరిగింది. ఆఖరి చూపు కోసం నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన శవాన్ని కూడా చూసే అర్హత నాకు ఇంకా రాలేదని అనుకుంటున్నా. అందుకే ఈ అవార్డుని ఆయనకే అంకితం ఇస్తున్నా అని చిరంజీవి […] - [హ్యాపీ డేస్ అప్పుకి సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్న ఈ వ్యక్తీ ఎవరో తెలుసా..?](https://darsilivetv.com/happy-days-appu-no-movies-why/): ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ని కొత్తగా, వాస్తవాలకు దగ్గరగా, ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించారు. ఈ సినిమాతో నిఖిల్, వరుణ్ సందేశ్ తో పాటు రాహుల్ వంటివారు వెండితెరకు పరిచయమయ్యారు. అసలు పేర్ల కంటే కూడా పాత్రల పేర్లతోనే హ్యాపీ డేస్ నటులు ఫేమస్ అయ్యారు. టైసన్, శ్రావ్స్, చందు, మధు పాత్రలు చాలా కాలం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. హ్యాపీ డేస్ ప్రధాన పాత్రల్లో అపర్ణ అలియాస్ అప్పు ఒకటి. అయితే తాజాగా ఆమె తల్లి బెంగుళూరు పద్మ తన కూతురు గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు తన కుమార్తె గాయత్రి (అప్పు)కు కూడా తొలి రోజు కావడంతో తాను ఒప్పుకున్నట్లు తెలిపారు. అప్పు ప్రస్తుతం వివాహమై, సంతోషంగా ఉందని, పిల్లలు సంతోషంగా ఉంటేనే తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ అవకాశం గురించి వారికి […] - [మార్చి 2026 నుండి రూ.500 నోట్లు రావా..? RBI ఏం చెప్పిందో తెలుసా..?](https://darsilivetv.com/500-note-clarity-see/): సోషల్ మీడియా పోస్టులో పేర్కన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఏటీఎమ్‌లలో రూ.500 నోట్లను నిలిపివేయడం లేదని పేర్కొంది. ఆర్‌బీఐ అలాంట్ ప్రకటన చేయలేదని తెలిపింది. రూ.500నోట్లు ఏటీఎమ్‌లలో సాధారణంగాఅందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అయితే దేశ కరెన్సీ వ్యవస్థలో అతిపెద్ద కరెన్సీగా ప్రభుత్వం 100 రూపాయల నోటును నిలుపుకుంటుందని కూడా చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పుకార్లు వెలువడినప్పటి నుండి సామాన్యులు 10 సంవత్సరాల క్రితం జరిగిన నోట్ల రద్దు, ఆ సమయంలో వారు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ వార్తలపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. 500 రూపాయల నోట్ల రద్దు గురించి ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకుందాం. పిఐబి ఫ్యాక్ట్ చెక్‌లో క్లారిటీ: కేంద్ర ప్రభుత్వం 500 రూపాయల నోట్లను నిషేధించాలని యోచిస్తోందని సోషల్ మీడియాలో వ్యాపించే వాదనలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తోసిపుచ్చింది. PIB ఫ్యాక్ట్ చెక్ […] - [పెళ్లి రోజే పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చిన లవ్ బర్డ్స్, కూతురికి సాక్షాతూ..!](https://darsilivetv.com/baby-birth-was-marriage-day/): రాజ్‌కుమార్ మరియు పత్రలేఖ గత ఏడాది నవంబర్ 15న మొదటిసారిగా తల్లిదండ్రులను స్వీకరించారు. తమకు ఆడబిడ్డ వచ్చిందన్న వార్తను ఓ స్వీట్ పోస్ట్‌తో ఇంటర్నెట్‌లో పంచుకున్నారు. “మేము చంద్రునిపై ఉన్నాము దేవుడు మాకు ఆడబిడ్డను అనుగ్రహించాడు… తల్లిదండ్రులు పత్రలేఖ మరియు రాజ్‌కుమార్‌లను ఆశీర్వదించారు” అని వారు రాశారు. అయితే బాలీవుడ్‌ ప్రేమ జంట రాజ్‌కుమార్‌ రావు – పాత్రలేఖ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందారు. తమ పెళ్లిరోజు నాడే పాత్రలేఖ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఈ సెలబ్రిటీ కపుల్ ఆనందంలో మునిగిపోయారు. తాజాగా తమ కూతురిని అందరికీ పరిచయం చేశారు రాజ్ కుమార్ రావు దంపతులు. చిన్నారి చేతి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి.. పాపకు ‘పార్వతి పాల్‌ రావు’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. అంటే సాక్షాత్తూ అమ్మవారి పేరునే కూతురికి పెట్టుకున్నారన్నమాట​! ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన […] - [చేతబడి చేసి నా భార్యను చంపరంటూ.. షాకింగ్ విషయాలు చెప్పిన టాలీవుడ్ విలన్.](https://darsilivetv.com/paragtyagi-was-shocking-commets/): పరాగ్ త్యాగి వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతని భార్య, ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా (41) అకస్మాత్తుగా కన్నుమూసింది. ‘కాంటా లాగా’ పాటతో దేశవ్యాప్తంగా విపరీతమైన పాపులారిటీ సంపాదించిన షెఫాలీ మరణం సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. అయితే ఇటీవల పరాగ్ త్యాగి జీవితంలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని భార్య ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా అకస్మాత్తుగా కన్నుమూసింది. హిందీ సాంగ్ ‘కాంటా లాగా’ తో నేషనల్ వైడ్ పాపులర్ అయిన ఆమె మరణం అందరినీ షాకింగ్ కు గురిచేసింది. అయితే షెఫాలీ మరణంపై చాలా రూమర్లు వచ్చాయి. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్లనే నటి చనిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు షెఫాలీ జరీవాలా మరణంపై ఆమె భర్త పరాగ్ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటుడు ‘దేవుడు ఎక్కడ […] - [ఈ స్టార్ హిరోయిన్ కి ఎంబీబీఎస్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..?](https://darsilivetv.com/manushi-chhillar-mbbs-mark/): 2016లో ఆమె పడిన కష్టం వృథా కాలేదు. 2017లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుని, ఆ తర్వాత 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించారు. ఆమె కంటే ముందు 2000లో ప్రియాంక చోప్రా ఈ ఘనత సాధించారు. అయితే మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్. తాజాగా తన పాత జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. “2026 ఈజ్ ది న్యూ 2016” అనే ట్రెండ్ లో భాగంగా ఆమె తన 2016 నాటి మెడికల్ కాలేజీ రిపోర్ట్ కార్డును అభిమానులతో పంచుకున్నారు. ఆ సంవత్సరం తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైనదని.. ఒకేసారి ఎంబీబీఎస్ చదువు.. మిస్ ఇండియా పోటీల మధ్య నలిగిపోయానని గుర్తుచేసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ కాలేజీలో చదువుతున్నప్పుడే తనను మిస్ ఇండియా నిర్వాహకులు గుర్తించారని తెలిపింది. క్లాసులు అయిపోగానే శనివారం పోటీల కోసం తీసుకున్న ఫస్ట్ […] - [చికెన్ లివర్ అంటే ఇష్టమా..? మగవారు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి.](https://darsilivetv.com/chiken-liver-was-eat-alert/): చికెన్​ లివర్​ని బేషుగ్గా తినొచ్చని చెప్తున్నారు డైటీషియన్లు. మీరు నాన్​వెజ్​ని ఇష్టపడేవారు అయితే చికెన్​ లివర్​ మీకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని చెప్తున్నారు. దీనిలో హెల్త్​కి ప్రయోజనాలు అందించే ఎన్నో న్యూట్రిషియన్స్ ఉంటాయంటున్నారు. అయితే సాధారణంగా చికెన్ ప్రియులలో కూడా కొంతమంది చికెన్ లివర్‌ను తినడానికి అస్సలు ఇష్టపడరు. మరికొందరు లివర్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని భయపడి దూరంగా ఉంటారు. అయితే, వైద్య నిపుణులు చికెన్ లివర్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని.. తప్పనిసరిగా తినాలని చెబుతున్నారు. వాస్తవానికి, చికెన్ కాలేయం పోషకాల గని. ఇందులో శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. చికెన్ లివర్‌లో బి విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ బి విటమిన్లు గర్భిణులకు ఎంతో మేలు చేస్తాయి. వారికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా, ఇవి శరీరంలోని రక్తాన్ని ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. రక్తహీనతతో బాధపడుతున్న వారికి చికెన్ లివర్ ఒక […] - [ఒక్క సంతకంతో కోట్ల ఆస్తి పోగొట్టుకున్న సీనియర్ నటి, కారణం చెబుతూ..!](https://darsilivetv.com/sudha-was-less-asti/): ఓ ఇంటర్వ్యూలో సుధ మాట్లాడుతూ తన కెరీర్, పర్సనల్ విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. కొత్త నటీమణులు ఇండస్ట్రీలోకి రావడం వల్ల తన పాత్రలకు ఎటువంటి ఆటంకం కలగడం లేదని అన్నారు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రకు తనకు ఆఫర్ వచ్చిందని సుధ వెల్లడించారు. కొన్ని కారణాలతో ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారని అన్నారు. అయితే ఒక్క సంతకంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. కోట్ల ఆస్తి పోగొట్టుకుంది. భర్త, కొడుకు ఇద్దరిని కోల్పోయింది. సుధ 1984లో మోహన్, ఊర్వశి జంటగా నటించిన ‘ఓ మనే మనే’ చిత్రంతో తమిళ చిత్రసీమలో నటిగా రంగప్రవేశం చేసింది. ఆమె అసలు పేరు హేమ సుధ. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు దక్షిణాదిలో బిజీ ఆర్టిస్టుగా ఉన్న సుధ.. ఇప్పుడు సినిమాలు తగ్గించింది. చాలా కాలంగా ఆమె సినిమాల్లో నటించడం లేదు. ఓ […] - [డీమార్ట్‌ ఆఫర్ల వెనుక ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్, డీమార్ట్‌ అసలు బండారం తెలిస్తే..?](https://darsilivetv.com/dmart-offer-was-shock-see/): ఎంఆర్‌పి (MRP) ధర కంటే తక్కువకే వస్తువులు విక్రయించడం డీమార్ట్ ప్రత్యేకత. అయితే, అందరూ ఎక్కువ ధరకు అమ్ముతుంటే డీమార్ట్ మాత్రం ఇంత తక్కువకు ఎలా ఇస్తోంది. ఇంట్లోకి సరుకులు కావాలంటే వెంటనే డీమార్ట్‌కు పరుగులు పెడతారు. అన్నీ వస్తువులు ఒకేచోట లభించడంతో పాటు తక్కువ ధరకే వస్తుండటంతో ఇక్కడ క్యూ కడతారు. దీంతో డీమార్ట్‌కు ఎప్పుడు వెళ్లినా జనంతో రద్దీగా ఉంటుంది. డీమార్ట్‌ అతి తక్కువ ధరలకు సరుకులు ఎలా విక్రయిస్తుందనేది చాలామందికి మిలియన్ల డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మధ్యలో డిస్ట్రిబ్యూటర్ల మీద ఆధారపడకుండా నేరుగా కంపెనీ నుంచే వస్తువులను డీమార్ట్ కొనుగోలు చేస్తుంది. దీంతో బల్క్‌గా తక్కువ ధరకే వస్తువులు లభిస్తాయి. దీంతో తక్కువ లాభంతో కస్టమర్లకు డీమార్ట్ అమ్ముతోంది. తక్కువకు వస్తున్నాయనే కారణంతో ప్రతీఒక్కరూ కొనుగోలు చేస్తారు. దీని వల్ల కంపెనీకి లాభం పెరుగుతోంది. సరుకులు సరఫరా చేసే కంపెనీలకు […] - [పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా లవ్ స్టోరీలో ఎవరికీ ఈ ట్విస్టులు తెలిస్తే..?](https://darsilivetv.com/anna-lezinova-pawan-kalyan-love-see/): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 30వ తేదీ 2013లో లెజ్నెవా ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈయన నటించిన తీన్ మార్ సినిమాలో అన్నా లెజ్నెవా హీరోయిన్ గా నటించారు. అప్పుడే వీరిద్దరు కూడా ప్రేమలో పడ్డారని టాక్. ఇప్పుడు వీరిద్దరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు, పోలేనా అంజనా పవనోవా అనే కూతురు ఉన్నారు. అయితే తీన్‌మార్ సెట్స్‌లో చిగురించిన కొత్త ప్రేమ.. పర్సనల్ లైఫ్ ఇలా గందరగోళంగా ఉన్న సమయంలోనే.. 2011లో వచ్చిన ‘తీన్‌మార్ ’ సినిమా షూటింగ్ పవన్ లైఫ్‌ని మలుపు తిప్పింది. ఆ సెట్స్‌లోనే రష్యన్ మోడల్, నటి అన్నా లెజ్నెవా తో పరిచయమైంది. అప్పటికే ఆమె కూడా పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది, ఓ పాప కూడా ఉంది. పవన్, అన్నా లెజ్నెవా ఆలోచనలు, అభిరుచులు కలవడంతో ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు రెండేళ్లు డేటింగ్ చేశాక, […] - [ముంబైలో తమన్నా లగ్జరీ హౌస్ ఎలా ఉందొ చూశారా..?](https://darsilivetv.com/tamanna-was-video-house/): తమన్నా ఆస్తుల విలువ ఇదంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. తమన్నాకు హ్యాపీ డేస్, 100% లవ్ చిత్రాలు ఫేమ్ తెచ్చాయి. అనంతరం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీలో కూడా చేసింది. ప్రస్తుతం తమన్నా సినిమాకు రెండు కోట్లకు పైనే తీసుకుంటుంది. అయితే షూటింగ్స్‌, ట్రావెలింగ్‌ అంటూ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా, తమన్నాకు ఈ ఇల్లే అసలైన స్వర్గం. గత తొమ్మిదేళ్లుగా ఆమె ఇక్కడే ఉంటోంది. విశేషం ఏంటంటే.. ఈ ఇంటిని తమన్నా వాళ్ల నాన్నే దగ్గరుండి మరీ తన అభిరుచికి తగ్గట్టు డిజైన్ చేయించాడు. బయట ఎంత స్ట్రెస్ ఉన్నా, ఇంట్లోకి రాగానే మనసుకు ప్రశాంతతనిచ్చేలా, ఎక్కువగా వైట్‌ కలర్‌ థీమ్‌తో క్లాసీగా తీర్చిదిద్దుకున్నాడు. గోడలకు తెలుపు రంగు ఉన్నా, అక్కడక్కడ కలర్‌ఫుల్ వస్తువులతో ఇంటికి కొత్త కళ తీసుకొచ్చాడు. లివింగ్‌ రూమ్‌లోకి అడుగుపెట్టగానే ఐవరీ కలర్ లో […] - [టాక్సిక్ రొమాంటిక్ సీన్ పై అసలు విషయం చెప్పిన లేడి డైరెక్టర్. వీడియో లో..?](https://darsilivetv.com/geetu-mohandas-commets/): ఒక్కోసారి హీరో పక్కన కేవలం కొన్ని సెకన్ల పాటు కనిపించినా సరే.. కొందరు యాక్టర్స్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ యష్ ‘టాక్సిక్’ విషయంలో అదే జరిగింది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరూ యష్ గురించి మాట్లాడుకుంటుంటే.. సోషల్ మీడియాలో మాత్రం ఓ కొత్త అమ్మాయి టాపిక్ వైరల్ అవుతోంది. ఇదిలాఉంటే టీజర్ వీడియోలో.. బ్యాక్‌గ్రౌండ్‌లో స్మశానం, కారులో యష్ కనిపిస్తాడు. యష్ పక్కన ఓ అమ్మాయి ఉంటుంది. కారు వెనుక బాంబు కనిపిస్తున్నా.. ఇద్దరూ చాలా కూల్‌గా, ఒక రకమైన ఇంటెన్స్ రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తారు. అంతలోనే భారీ బాంబ్ బ్లాస్ట్, గన్ ఫైరింగ్.. పొగలోంచి యష్ మాస్ ఎంట్రీ… యష్ స్వాగ్, ఆటిట్యూడ్ అదిరిపోయినా.. నెటిజన్ల కళ్లు మాత్రం ఆ కారులో యష్ పక్కన ఉన్న అమ్మాయి మీదే పడ్డాయి. ఆ బోల్డ్ లుక్‌లో కనిపించిన ఆ మిస్టరీ గర్ల్ ఎవరంటూ గూగుల్ […] - [యష్‌తో కారులో రెచ్చిపోయిన ఆ బ్యూటీ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే..?](https://darsilivetv.com/toxic-was-beauty-see/): కేజీఎఫ్ తర్వాత యశ్ చేస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవలే టాక్సిక్ టీజర్ విడుదల చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ వీడియో యశ్ ఫ్యాన్స్‌కు మాత్రం తెగ నచ్చేసింది. ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ టీజర్ ఓపెన్ చేస్తే.. బ్యాక్‌గ్రౌండ్‌లో స్మశానం, కారులో యష్ కనిపిస్తాడు. యష్ పక్కన ఓ అమ్మాయి ఉంటుంది. కారు వెనుక బాంబు కనిపిస్తున్నా.. ఇద్దరూ చాలా కూల్‌గా, ఒక రకమైన ఇంటెన్స్ రొమాంటిక్ మూడ్‌లో కనిపిస్తారు. అంతలోనే భారీ బాంబ్ బ్లాస్ట్, గన్ ఫైరింగ్.. పొగలోంచి యష్ మాస్ ఎంట్రీ… యష్ స్వాగ్, ఆటిట్యూడ్ అదిరిపోయినా.. నెటిజన్ల కళ్లు మాత్రం ఆ కారులో యష్ పక్కన ఉన్న అమ్మాయి మీదే పడ్డాయి. ఆ బోల్డ్ లుక్‌లో కనిపించిన ఆ మిస్టరీ గర్ల్ ఎవరంటూ గూగుల్ తల్లిని అడగడం మొదలుపెట్టారు. టీజర్ చూసిన వెంటనే.. ఈ […] - [చనిపోయిన వాళ్లు కలలోకి వచ్చి ఎడుస్తున్నారా..? దాని అర్ధం తెలిస్తే..?](https://darsilivetv.com/dearth-person-in-bad-dream/): చనిపోయిన వ్యక్తి కలలో కోపంగా కనిపిస్తే ఆ వ్యక్తి మీ నుంచి ఏదో ఆశిస్తున్నారని అర్థం. వారు బతికున్న సమయంలో మీతో ఏదైన తీరని కోరిక గురించి తెలిపినట్లైతే దానిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలని పండితులు చెబుతున్నారు. అయితే మీకు అత్యంత ఆప్తులు, మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా అనారోగ్యంతో మరణించి, మీ కలలో మాత్రం ఆరోగ్యంగా కనిపిస్తే, వారు తమ జీవితం పట్ల సంతోషంగా ఉన్నామని అర్థం. ఈ కల ద్వారా.. వారు మిమ్మల్ని తమ గురించి మర్చిపోయి.. మీ జీవితంలో ముందుకు సాగమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం. చనిపోయిన వ్యక్తి కలలో కోపంగా కనిపిస్తే… చనిపోయిన వ్యక్తి మీ కలలో కోపంగా కనిపిస్తే.. వారు మీ నుండి ఏదో కోరుకుంటున్నారని అర్థం. అంటే, వారికి తీరని కోరిక ఏదైనా ఉండొచ్చు. దానిని మీ ద్వారా తీర్చుకోవాలని అనుకుంటున్నారని ఆ కల అర్థం. మీరు ఏదో తప్పు చేస్తున్నారని […] - [నేచురల్‌ అందంతో.. మేకప్ లేకుండా.. శ్రీదివ్య. ఎలా ఉందొ మీరే చుడండి.](https://darsilivetv.com/nachar-divya-real-see/): శ్రీదివ్య మేకప్‌ లేకుండా కనిపించడం విశేషం. మేకప్‌ లేకపోయినా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. పైగా పెరిగింది. దీంతో శ్రీదివ్య ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి. శివకార్తికేయన్ నటించిన ‘వరుత్తపడాద వాలిబర్ సంగం’ సినిమాతో కోలీవుడ్‌లో ఫేమస్ అయ్యింది. ఆమె సొంతూరు హైదరాబాద్‌ అయినా, తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఇటీవలి కాలంలో ఆమెకు సినిమా అవకాశాలు తగ్గాయని చెప్పొచ్చు. హనుమాన్‌ జంక్షన్‌ మూవీతో బాలనటిగా తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది శ్రీదివ్య. తొలి చిత్రంతోనే బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్‌ బాబు హీరోగా నటించిన యువరాజు చిత్రంలోనూ బాలనటిగా మెరిసింది. ఇలా వరుసగా వీడే, భారతి చిత్రాల్లో నటించింది. భారతి మూవీకిగానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డుని అందుకుంది. ఆ తర్వాత నాలుగేళ్లు గ్యాప్‌ ఇచ్చింది శ్రీదివ్య. తెలుగు ఫ్యామిలీకి చెందిన హీరోయిన్‌ శ్రీదివ్య ఇప్పుడు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. […] - [గరికపాటి పై మరోసారి రెచ్చిపోయిన నా అన్వేషణ, ఈసారి ఎంతలనో చుడండి.](https://darsilivetv.com/anvesh-fire-in-garikapati/): ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్న విషయాలలో.. శివాజీ కామెంట్లు.. అనసూయ రిప్లైలతో పాటు నా అన్వేషణ కూడా చేరాడు. ఈమ్యాటర్ లో అనవసరంగా దూరి.. మొదటికే మోసం తెచ్చుకున్నాడు నా అన్వేషణ యూట్యూబర్. ప్రస్తుతం ఎక్కడ చూసినా అన్వేష్ పేరు మారుమోగిపోతోంది. అతను మాట్లాడిన తీరు అందరికి చిరాకు తెప్పిస్తుంది. అయితే అన్వేష్ గరికపాటిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. కొద్ది రోజుల క్రితం అన్వేష్ తనను విమర్శించడంపై.. పరోక్షంగా గరికపాటి స్పందించారు. ఈ నేపథ్యంలో అన్వేష్ ఒక వీడియో విడుదల చేస్తూ గరికపాటిని ఉద్దేశించి.. వ్యంగ్యంగా మాట్లాడుతూ.. వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో అన్వేష్ మాట్లాడుతూ, “గరికపాటి గారు నా మీద యుద్ధం ప్రకటిస్తారా? మీరు నన్నెవరనుకుంటున్నారు? నేను సాక్షాత్తు బ్రహ్మదేవుడిని. నేను ఒక అవతార పురుషుడిని అనే విషయం రీసెంట్‌గా తెలిసింది. మీరు విష్ణుమూర్తి అవతారం, చాగంటి గారు మహాశివుడు. మన ముగ్గురం […] - [ప్రియుడిని పెళ్లి చేసుకుని షాకిచ్చిన టాలీవుడ్ హీరోయిన్..వీడియో వైరల్](https://darsilivetv.com/marriage-in-nuvur-sanan-video/): నుపుర్ సనన్ గురించి ప్రత్యేక పరిచకం అక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్‌కు సొంత చెల్లెలు. అక్క అడుగుజాడల్లోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన నుపుర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు రావడంతో పాటు, నటిగా తన సత్తా చూపించే అవకాశం దక్కింది. అయితే గత వారమే వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా జరగ్గా.. ఇప్పుడు రాజస్థాన్ లోని అందమైన నగరం ఉదయ్ పూర్ లో వీరిద్దరు ఏడడుగులు వేశారు. ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. సంప్రదాయబద్దమైన వాతావరణంలో జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబాల ఆశీస్సులు లభించాయి. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీంతో ఈ జంటకు […] - [ఈ హీరోకి సినిమా అవకాశాలు రాకపోవడానికి కారణం ఎవరో తెలుసా..?](https://darsilivetv.com/venu-tottempudi-movie-offecers/): ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వేణు ఆ తర్వాత కళ్యాణ రాముడు, పెళ్లాం ఊరెళితే వంటి హిట్ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సినిమాలకు దూరమైన వేణు ఇటీవల ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అయితే హీరోగా దాదాపు 25-26 చిత్రాలలో నటించినట్లు వేణు గుర్తుచేసుకున్నారు. తన మొదటి చిత్రం స్వయంవరంతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని, కెరీర్ ప్రారంభంలోనే మంచి పికప్ సాధించినట్లు తెలిపారు. చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే, చెప్పవే చిరుగాలి, గోపి గోపిక గోదావరి, సదా మీ సేవలో వంటి చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరై, తన నటనతో వారిని ఆకట్టుకున్నానని పేర్కొన్నారు. తన విజయానికి కారణం ప్రేక్షకులేనని, మంచి కంటెంట్‌ను ఇచ్చినందువల్లే వారు ఆదరించారని వేణు అన్నారు. అయితే, కెరీర్ మధ్యలో సక్సెస్ రేట్ తగ్గడంపై ప్రశ్నించగా, కొన్ని పొరపాట్లు జరిగాయని, అందుకే వెనకబడ్డాను అని అన్నారు వేణు. కానీ […] - [కిరాక్ ఆర్పీ ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ ని ఎందుకు క్లోజ్ చేసాడో తెలుసా..?](https://darsilivetv.com/chepala-pulusu-closed/): కిరాక్ ఆర్పీ ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ అనే పేరుతో కర్రీ పాయింట్‌ను ఏర్పాటు చేసి బిజినెస్‌మ్యాన్‌గా సెటిల్ అయిపోయాడు. ప్రస్తుతం తన బిజినెస్ సూపర్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో ఆ కర్రీ పాయింట్‌లో కూరలు చాలా కాస్ట్‌లీ ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో వారందరికీ గట్టి సమాధానమిచ్చాడు ఆర్పీ. అయితే ఆర్టిస్ట్‌గా కొనసాగుతూ ఉండగానే.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్స్ స్టార్ట్ చేసిన కిర్రాక్ ఆర్పీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. నెల్లూరు స్టైల్ వేరే ఉంటుంది అని.. తాను చేపలతో పాటు పులుసులో వేసే అన్ని మసాలా దినుసులు.. నెల్లూరు నుంచే తెప్పినట్లు చెప్పాడు. అంతేకాదు ఆ పులసు పెట్టే వర్కర్స్‌ను సైతం నెల్లూరు నుంచే రప్పించినట్లు అప్పట్లో వివరించాడు. దీంతో ఈ ఫుడ్ లవర్స్ అప్పట్లో ఈ పులసు రుచి చూసేందుకు క్యూ కట్టారు. అయితే ఈ పులుసుపై […] - [పెళ్లి కాకుండానే 24 ఏళ్లకే ముగ్గురు పిల్లలకు తల్లైన తెలుగు యుంగ్ హీరోయిన్.](https://darsilivetv.com/srilila-was-beby-adabted/): కొంతమందేమో పెళ్లికి రెడీ అయిన శ్రీలీల అంటే.. మరి కొంతమందేమో కొత్తపెళ్లి కూతురిలా మెరిసిపోతోంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొంతమంది మ్యాటర్ ఏంటి బేబీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా బ్రైడల్ లుక్ లో ఉన్న శ్రీలీల ఫొటోస్ ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. అయితే మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఎవరో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆమె ఎవరో కాదు.. పాపులర్ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలల . తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో బిజీగా ఉంటోంది. అమెరికాలో పుట్టిన శ్రీలీల.. బెంగళూరులో పెరిగింది. చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో ట్రైనింగ్ తీసుకుంది. ఆ తర్వాత చదువుపై ఫోకస్ పెట్టి మెడిసిన్‌లో చేరింది. ఈ క్రమంలో చైల్డ్ ఆర్టిస్టుగా అవకాశం వచ్చింది. 2017లో ‘చిత్రంగద’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. 2019లో కన్నడ సినిమా ‘కిస్’తో హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘భరాత్’ సినిమాలో చేసింది. […] - [రాజాసాబ్ లో నటించిన ఈ బ్యూటీలకు ఎంత రెమ్మ్యూనరేషన్స్ ఇచ్చారో తెలుసా..?](https://darsilivetv.com/prabhash-movie-remmuniration/): క్రిటిక్స్ నుంచి మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ, ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ నమోదు చేసింది. భారత్‌లో తొలి రోజు సుమారు రూ.65 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా అత్యధికంగా ఉంది. అయితే రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రభాస్ రూ. 100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. కీలక పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ రూ.5-6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా హీరోయిన్లు మాళవిక మోహనన్ రూ.2 కోట్ల పారితోషికం అందినట్లు సమాచారం. ప్రభాస్‌తో మాళవిక స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న నిధి అగర్వాల్ ఈ సినిమా కోసం ఆమెకు రూ.1.2-1.5 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మూడో హీరోయిన్‌ రిద్ధి కుమార్ ఏకంగా రూ.3 కోట్ల ఫీజు తీసుకున్నట్లు […] - [అవకాశాల్లేక వ్యభిచారంలోకి దిగిన స్టార్ హీరోయిన్, ఎయిడ్స్ రావడంతో..](https://darsilivetv.com/nisha-noor-was-last-days/): ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు ఎన్నో చవిచూడవల్సి ఉంటుంది. వాటన్నింటినీ అదిగమిస్తేనే ఈ రంగుల ప్రపంచంలో భవిష్యత్తు ఉంటుంది. ఓ స్టార్ హీరోయిన్ తెలిసీతెలియని తనంతో జీవితంలో తప్పటడుగు వేసి అత్యంత దీనస్థితిలో తన జీవితానికి ముగింపు పలికింది. ఆమే నిషా నూర్‌. అయితే సినిమా ఇండస్ట్రీలో గ్లామరస్‌ పాత్రలు పోషించి తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది నటి నిషా నూర్‌. చిరంజీవి, రజనీకాంత్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐతే దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలనే సామెత ఈ నటి విషయంలో పూర్తిగా తలకిందులైంది. నటనను నమ్ముకుని తొలినాళ్లలో సినీరంగంలో మెరిసినా ఆ తర్వాత దిక్కు తోచని పరిస్థితిలో ఒళ్లు అమ్ముకుంది. కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలో తప్పటడుగు వేసిన ఈ నటి అత్యంత దీన స్థితిలో 2007లో ఎయిడ్స్‌ వ్యాధితో మృతి చెందింది. 1980లలో నిషా నూర్‌ తన గ్లామర్‌తో తెలుగు, తమిళ, మలయాళ, […] - [నిఖిత చివరి కాల్ ఎవరికీ, వెలుగులోకి సంచలన వీడియో..!](https://darsilivetv.com/nikhita-was-shocking-facts/): నాలుగేళ్ల కిత్రం తన కూతురు అమెరికా వెళ్లిందని.. నిఖితను అర్జున్ శర్మ అనే యువకుడు హత్య చేశాడని ఆరోపించారు. అర్జున్ శర్మ గతంలో తన కూతురు రూమ్మేట్‌గా ఉన్నాడని.. అందరినీ డబ్బులు అడిగి తీసుకునేవాడన్నారు. అలాగే తన కూతురు వద్ద నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడని అంటున్నారని చెప్పారు. అయితే అమెరికాలో హత్యకు గురైన నిఖిత మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన కూతురు హత్య కేసుపై స్పందించిన నిఖిత తండ్రి సంచలన విషయాలు బయటపెట్టాడు. తన కుమార్తెను హత్య చేసిన నిందితుడు అర్జున్‌ శర్మ ఇంకా పరారీలోనే ఉన్నాడని.. అతన్ని ఇంటర్‌పోల్‌ అరెస్ట్‌ చేసిందనే వార్తలో నిజం లేదన్నారు. దయచేసి అపోహాలు, అవాస్తవాలను ప్రచారం చేయొద్దని నిఖిత తండ్రి రిక్వెస్ట్‌ చేశారు. నిఖిత డెడ్‌బాడీని ఇండియాకు తీసుకురావడానికి సహకరించిన వారందరికి ఆనంద్‌ ధన్యవాదాలు చెప్పారు. అయితే ఇటీవల మాజీ ప్రియుడి చేతితో హత్యకు గురైన గొడిశాల నిఖిత మృతదేహం […] - [గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం, ప్రతీనెలా మహిళల అకౌంట్లోకి రూ.7 వేలు..!](https://darsilivetv.com/moeny-in-7k-see-women/): ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసేందుకు, మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు కూడా వినూత్న పథకాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే గ్రామీణ మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందించే విధంగా బీమా సఖి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) మహిళలకు శుభవార్త అందించింది. మహిళలకు ఆర్ధిక తోడ్పాటు అందించేందుకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఎల్‌ఐసీలో మహిళలకు ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి బీమా సఖీ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా కేవలం మహిళలకు మాత్రమే ఎల్‌ఐసీ ఏజెంట్లుగా అవకాశం కల్పించనుంది. ఈ పథకంలో భాగంగా ఎల్‌ఐసీ ఏజెంట్‌గా చేరే మహిళలకు మూడేళ్ల పాటు స్ట్రైఫండ్‌తో కూడిన ట్రైనింగ్ అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత సాధారణ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేసుకోవచ్చు. అర్హతలు ఇవే.. వయస్సు 18 నుంచి 70 ఏళ్ల మధ్య […] - [మాట నిలబెట్టుకున్న చిరంజీవి, వరుణవికి ఆర్థిక సాయం, ఎన్ని లక్షలు ఇచ్చారో తెలుసా..?](https://darsilivetv.com/chiru-help-in-varuni/): తన అభిమానులతో పాటు సాయమంటూ తన దగ్గరికొచ్చిన వారికి ఎప్పుడూ చిరు అండగా నిలిచారు. ఇక తాజాగా సరిగమప లిటిల్ ఛాంప్స్ షో ద్వారా పరిచయమైన సింగర్ వరుణవికి చిరు తనవంతు సాయం చేశారు. అయితే కష్టాల్లో ఉన్న సినీ ప్రముఖులు, అభిమానులకు నేనున్నానంటూ అభయ హస్తం అందించారు. వారికి అవసరమైన సాయం చేశారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు చిరంజీవి. సరిగమప లిటిల్ ఛాంప్స్ షో ద్వారా పరిచయమైన సింగర్ వరుణవికి తనవంతు సాయం చేశారు చిరంజీవి. ఇటీవల వరుణవిని కలిశారు మెగాస్టార్. తన ఒడిలో పాపను కూర్చోబెట్టుకొని తన మాటలు, పాడిన పాటలు విని మురిసిపోయారు. ఇదే సందర్భంగా పుట్టుకతో అంధురాలైన వరుణవికి తన వంతు సాయం చేస్తానని చిరు మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలెబ్టుకుంటూ తన వంతు సాయాన్ని వెంటనే పంపించారు. సరిగమప లిటిల్ ఛాంప్స్ లేటెస్ట్ సీజన్ గ్రాండ్ ఫినాలేకు […] - [10 నెలల కొడుకుకు విషమిచ్చి ఈ తల్లి ఎంత పని చేసిందో తెలిస్తే..?](https://darsilivetv.com/this-mother-was-hyd/): మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న సుష్మ (27)కు నాలుగు సంవత్సరాల క్రితం చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్న యశ్వంత్ రెడ్డితో వివాహమైంది. వీరికి యశ్వవర్ధన్ రెడ్డి (10 నెలలు) అనే కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాలతో గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పార్థలు వచ్చినట్లు తెలుస్తంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరగుతున్నాయి. ఈ క్రమంలోనే సుష్మ తల్లి లలిత (44) ఫంక్షన్ షాపింగ్ కోసం ఇటీవల కూతురు ఇంటికి వచ్చింది. అయితే సరూర్‌నగర్ నివాసం ఉంటున్న యశ్వంత్‌ రెడ్డితో సుష్మిత పెళ్లి దంపతులకు రెండేళ్ల క్రితం పెళ్లి జిరిగింది. వీళ్లకు ప్రస్తుతం 10 నెలల బాబు కూడా ఉన్నాడు. అయితే కొద్దిరోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు కుటంబసభ్యులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తన 10 నెలల కుమారుడికి కుమారుడికి విషం ఇచ్చిన తల్లి సుస్మిత.. కొడుకు చనిపోగానే తాను కూడా […] - [అలెర్ట్, మొబైల్ లో ఆ వీడియోలు చూస్తున్నా 24 మంది అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు.](https://darsilivetv.com/dont-see-videos-ts-police-was-watch/): పిల్లల అశ్లీల వీడియోలు చూసే వారిపై సైబర్‌ సెక్యూరిటీ ఉక్కుపాదం మోపడంతోపాటు.. తెలంగాణ వ్యాప్తంగా 24 మందిని అరెస్ట్ చేసింది. నిందితుల్లో ఇరిగేషన్ శాఖ ఉద్యోగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా నాలుగేళ్ల చిన్నారిని పోలీసులు కాపాడినట్లు పేర్కొన్నారు. 18 టీమ్స్‌తో సైబర్‌ సెక్యూరిటీ ఆపరేషన్ నిర్వహించగా.. నిందితులంతా మిడిల్ క్లాస్, వర్కింగ్ ఉద్యోగులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో గతంలోనూ ఇదే తరహా నేరాలు చేసి పోలీసులకు చిక్కిన పాత నేరస్తులు కూడా ఉన్నారు. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే, పిల్లల అశ్లీల వీడియోలు షేరింగ్, వాచింగ్ ఏకంగా 90 శాతం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఒక్క ఏడాదిలోనే చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు చూసిన నిందితుల సంఖ్య పదింతలు పెరిగింది. 2025లో పిల్లల అశ్లీల వీడియోలు చూసి షేర్ చేసిన వారిపై 875 కేసులు నమోదయ్యాయి. 2024లో 37 మంది అరెస్టయ్యారు. మరుసటి ఏడాదిలో ఏకంగా 423 […] - [నన్ను జైల్లో పెట్టి అలా చేశారు అంటూ.. షాకింగ్ విషయాలు చెప్పిన కస్తూరి.](https://darsilivetv.com/kasturi-shankar-was-shocking-commets/): సీనియర్ హీరోయిన్ కస్తూరి.. సీరియల్ నటిగా మారింది నటించిన తొలి సీరియల్ ‘గృహలక్ష్మి’. స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అయిన ఈ సీరియల్ 1158 ఎపిసోడ్‌లు ప్రసారం అయ్యి.. దాదాపు నాలుగేళ్లు సాగింది. ఈ సీరియల్‌తో తెలుగు ఆడియన్స్‌కి బాగా చేరువైంది కస్తూరి శంకర్. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో కస్తూరి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నటి కస్తూరి శంకర్ తన జైలు జీవితంలోని వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఆమె జైలులో ఉన్నప్పుడు ఒంటరితనం తనను ఎంతగానో కలచివేసిందని, ఆ రాత్రంతా ఎలా గడిచిందో తెలియక పదే పదే ప్రశ్నించుకున్నానని తెలిపారు. జైలులోకి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆభరణాలు లేదా ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతించరని కస్తూరి వెల్లడించారు. లోపలికి వెళ్లడమే ఒక పెద్ద సాహసమని ఆమె పేర్కొన్నారు. జైలులోకి వెళ్ళేటప్పుడు స్ట్రిప్ సెర్చ్ చేస్తారని అని కస్తూరి తెలిపారు. ఈ స్ట్రిప్ సెర్చ్ లో […] - [రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్, పెళ్లి ఎక్కడో తెలుసా..?](https://darsilivetv.com/rashmika-vijay-marriage-date/): ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ కామన్ .. కానీ, దాన్ని నిలబెట్టుకొనేవారు చాలా తక్కువమంది. ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు తాము ప్రేమించినవారికి వివాహాం చేసుకొని ఒక ఇంటివారు అయ్యారు. వచ్చే ఏడాది ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న జంటఒక్కటి కానున్నారు. అయితే స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.. వీరి రిలేషన్ ను చాలా కాలంగా సీక్రెట్ గా ఉంచారు. కానీ అభిమానులు మాత్రం వీరిద్దరి పై ఓ కన్నేసి ఉంచారు.. ఈ ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా వీరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేశారు. కాగా ఈ ఇద్దరూ ఇటీవలే చాలా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక ఈ ఇద్దరూ ఎక్కడా ఎంగేజ్మెంట్ ఫోటోలను కూడా పంచుకోలేదు విజయ్, రష్మిక. నిశితార్థం తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. కాగా వీరి వివాహం త్వరలోనే […] - [సినిమా షూటింగ్ లో రాజమౌళికి కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..? బ్యాడ్ హ్యాబిట్ కూడా..!](https://darsilivetv.com/rajamouli-was-great-angry-movie-shooting/): అన్ని సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో రాజమౌళి ఒకరు. ప్రస్తుతం రాజమౌళి తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆయన బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. అయితే ప్రముఖ కొరియోగ్రాఫర్ శంకర్ మాస్టర్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించాడు. అలాగే మహేష్ బాబు వారణాసి చిత్రంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. జక్కన్న ఓ విజనరీ డైరెక్టర్ అని పేర్కొన్న అతడు.. తన సినిమాలపై ఎంతో శ్రద్ధ చూపిస్తారని.. అందుకే ఆయన చిత్రాలు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలుస్తాయని అన్నాడు.బాహుబలి చిత్రం షూటింగ్‌ సమయంలో అనుకోని సంఘటన ఒకటి జరిగిందని అన్నాడు. ఆ చిత్ర షూటింగ్‌లో ఓ సీన్ చేసేటప్పుడు ఒక బ్లాస్ట్ కారణంగా ఫైటర్ వెనుకభాగం కాలిపోయింది. […] - [ఆ చేతిలో ఏముంది, అడ్డంగా దొరికిపోయిన నిధి అగర్వాల్, అసలు విషయమేంటంటే..?](https://darsilivetv.com/needhi-was-great-see/): ప్రస్తుతం నిధి అగర్వాల్ పేరు సోషల్ మీడియా తెగ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తూనే వరుస అవకాశాలు అందుకుంటుంది ఈ అమ్మడు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ చిత్రంలో నటిస్తుంది నిధి. అయితే బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ భామ.. టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ మెప్పించింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్ కు హిట్స్ మాత్రం అంతగా పడలేదు. ఇటీవలే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహరవీరమల్లు సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై […] - [కేవలం 10 రోజులు షుగర్ తినడం మానేస్తే చాలు, మీ శరీరంలో జరిగే భారీ మార్పులు ఇవే.](https://darsilivetv.com/no-sugar-10days/): ఉద‌యం నిద్ర లేస్తే తాగే కాఫీ, టీ మొద‌లు రాత్రి తాగే పాల వ‌ర‌కు చాలా మంది చ‌క్కెరను తీసుకుంటారు. కానీ చ‌క్కెర‌ను అతిగా తీసుకోవ‌డం ఆరోగ్యానికి హాని చేస్తుంద‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. చ‌క్కెర మ‌న నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. కానీ దీన్ని తీసుకోకుండా ఉంటే అనేక లాభాలు పొంద‌వ‌చ్చ‌ని వారు అంటున్నారు. అయితే భారతదేశంలో 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ టైప్ టు డయాబెటిస్ ఇన్సులిన్ నిరోధకత, ఉబకాయం, నాన్ ఆల్కహాలిక్ క్ ఫ్యాటీ లివర్ డిసీస్, గుండె జబ్బులు అనేక పరిణామాలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన శరీరానికి గ్లూకోజ్ అనే చక్కెర కచ్చితంగా అవసరం. మెదడు పనితీరుకు ఈ గ్లూకోస్ ఎంతో అవసరం. మొత్తం శరీరానికి శక్తినిచ్చే ప్రధాన వనరు ఈ గ్లూకోస్. కానీ మన ఆహారంలో గ్లూకోస్ ను బయట నుంచి కలపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం […] - [లంచగొండి బ్రోకర్‌కు చుక్కలుచుపించిన డ్రైవర్, లంచం అడిగినందకు ఏం చేశాడో చూడండి.](https://darsilivetv.com/drivar-was-shock-feck-man-video/): మధ్యప్రదేశ్లో రవాణా చెక్ పోస్టులకు ప్రభుత్వం గతేడాదే గుడ్ బై చెప్పినప్పటికీ రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద రవాణా సిబ్బంది, దళారులు దోపిడీకి పాల్పడుతునే ఉన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్ సరిహద్దుల గుండా ప్రయాణించే ట్రక్ డ్రైవర్లు ఈ దళారుల బెడదను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అయితే డిసెంబర్ 20, శనివారం మధ్యాహ్నం హనుమాన RTO చెక్ పోస్ట్ సమీపంలో ఒక బ్రోకర్ ట్రక్ డ్రైవర్ సుమిత్ పటేల్ నుండి డబ్బు డిమాండ్ చేసినట్లు తెలిసింది. పటేల్ నిరాకరించడంతో, బ్రోకర్ కదులుతున్న ట్రక్కుపై బలవంతంగా ఎక్కాడు. ఆపడానికి బదులుగా, డ్రైవర్ దాదాపు ఐదు కిలోమీటర్లు డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు, బ్రోకర్ వాహనాన్ని అంటిపెట్టుకుని పదే పదే ఆపమని వేడుకున్నాడు. వైరల్ వీడియోలో బ్రోకర్ క్షమాపణలు చెప్పడం, డ్రైవర్ పాదాలను తాకి, తనను వదిలిపెట్టమని వేడుకుంటున్నట్లు చూపిస్తుంది. చెక్ పోస్టుల వద్ద బ్రోకర్లు పదే పదే వేధించడం, దోపిడీ చేయడంతో తాను విసిగిపోయానని […] - [తనూజ గొప్ప మనసు చూస్తే సెల్యూట్ చేస్తారు. అనాధ పిల్లలకు భోజనం పెట్టి సరదాగా గడిపిన తనూజ.](https://darsilivetv.com/tanuja-was-great-manasu/): బిగ్‌బాస్ తనూజ.. ఎన్నో విమర్శలు, ట్రోల్స్ ఎదురైనా వాటన్నిటిని పక్కన పెట్టి తన ఆటపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. 105 రోజుల పాటు ఇతర కంటెస్టెంట్లకు పోటీ ఇస్తూ షోలో నిలిచింది. విన్నర్ తానే అవుతానన్న నమ్మకంతో ఫినాలే వరకు వచ్చింది. అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగిశాక కంటెస్టెంట్స్ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. చాలా మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో సరదాగా గడుపుతున్నారు. మరికొందరు టూర్లు, వెకేషన్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే రన్నరప్ గా నిలిచిన తనూజా మాత్రం డిఫరెంట్ అనిపించుకుంది. తాజాగా ఆమె ఒక అనాథశరణాలయానికి వెళ్లింది. ఒక రోజంతా అక్కడి పిల్లలతో సరదాగా గడిపింది. పిల్లలకు ముచ్చట్లు చెప్పింది. వారు డ్యాన్స్‌ చేస్తుంటే చప్పట్లు కొట్టింది. తర్వాత పిల్లలందరికోసం పాటలు కూడా పాడింది. అలాగే కేక్‌ కట్‌ చేసి అందరికీ తినిపించింది. అనంతరం వారికి కడుపు నిండేలా భోజనం వడ్డించింది. […] - [ఐ బొమ్మ నాది అని ఎవరు చెప్పారు, ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా : ఐ బొమ్మ రవి](https://darsilivetv.com/ibomma-was-shocking-facts/): ఐబొమ్మ పైరసీ కేసులో సిసిఎస్ పోలీసులు మొదట ఎనిమిది రోజులు, ఆపై 12 రోజులు, మొత్తం 20 రోజుల పాటు ఆయన్ను విచారించారు. ఈ విచారణ అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. పోలీసుల దర్యాప్తులో ఐబొమ్మ సైట్‌లో పైరసీ సినిమాలతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని, తద్వారా భారీ మొత్తంలో డబ్బులు ఆర్జించారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఐ బొమ్మ రవి పోలీస్‌ కస్టడీ సోమవారంతో ముగియడంతో పోలీసులు రవిని ఉస్మానియాకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. రవిని కోర్టుకు తరలిస్తున్న క్రమంలో మీడియా ప్రతినిధులు రవితో మాట్లాడే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి ప్రశ్నలకు బదులుగా తిరిగి ప్రశ్నలు సంధించాడు. అసలు ఐ బొమ్మ నాది అని ఎవరు చెప్పారు? నేను బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ […] - [ఇండస్ట్రీలో పెను విషాదం,ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ నటి. ఏం జరిగిందంటే..?](https://darsilivetv.com/sad-in-home-actore-no-more/): ‘జీవ హూవాగిదే’, ‘సంఘర్ష’, ‘గౌరి’ వంటి ఆదరణ పొందిన సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి నందిని సి.ఎం. బలవన్మరణానికి పాల్పడ్డారు. బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే కన్నడ, తమిళ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి నందిని అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. ఆమె మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు కానీ.. ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ లోని తన ఇంటిలోనే నటి బలవన్మరణానికి పాల్పడిందని సమాచారం. ప్రస్తుతం ఈ మరణ వార్త కన్నడ, తమిళ సినిమా ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. నటి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. కాా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నందిని తెలుగులో కాకుండా కన్నడ, తమిళ భాషల్లో మంచి గుర్తింపు […] - [మహిళలకు అద్దిరిపోయే గుడ్ న్యూస్, ఏకంగా రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు. వెండి అయితే..?](https://darsilivetv.com/gold-price-was-good-news/): పెళ్లిళ్లు, ఆభరణాల కొనుగోళ్లు లేదా భవిష్యత్తు పొదుపులు – అన్నీ ఇప్పుడు భారీ ఖర్చుతో కూడినవిగా మారాయి. ఈ రికార్డు స్థాయి ధరల పెరుగుదల మధ్యలోనే నిపుణులు ఒక పెద్ద ప్రమాదం గురించి కూడా హెచ్చరిస్తున్నారు. ధరలు ఎంత వేగంగా పైకి వెళ్లాయో, అంతే వేగంగా కిందికి రావచ్చని, ఒకే రోజులోనే 10 నుంచి 20 శాతం వరకు భారీ పతనం కనిపించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయితే డిసెంబర్ 29న సాయంత్రం బంగారం ధర ఉన్నట్లుండి ఒకేసారి రూ.3 వేలు తగ్గింది. సోమవారం ఉదయం తులం బంగారంపై కేవలం రూ.650 మాత్రమే తగ్గగా.. సాయంత్రానికి ఏకంగా రూ.2900 తగ్గింది. దీంతో ఇవాళ మొత్తం రూ.3170 తగ్గినట్లు అయింది. తగ్గిన తర్వాత ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,39,250గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,42,420 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల […] - [10 మందితో డేటింగ్.. పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లల తల్లి. ఈ స్టార్ హీరోయిన్ క్రేజ్ చుస్తే..?](https://darsilivetv.com/sushmita-sen-now-see-only/): సుష్మిత తెలుగు చిత్రం రక్షకుడులో నాగార్జున సరసన నటించి దక్షిణాది సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ఆమె పేరు నిత్యం వార్తలలో నిలిచేది. అప్పట్లో ఆమె స్టార్ హీరోలతో ప్రేమాయణం కొనసాగించిందని ప్రచారం నడిచింది. సుష్మిత లలిత్ మోడీ, సంజయ్ నారంగ్, రణదీప్ హుడా, ఇంతియాజ్ ఖత్రి, వసీం అక్రమ్ మరియు ముదస్సర్ అజీజ్ సహా 10 మందితో ప్రేమలో పడిందని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఆమె ఇటీవల రోహ్మాన్ షాల్ తో కలిసి కనిపించింది. అయితే మాజీ మిస్ యూనివర్స్ మరియు బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌. దస్తక్ సినిమాతో వెండి తెరపై కనిపించింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక వరుస అవకాశాలత బిజీగా గడిపింది ఈ బ్యూటీ. కింగ్ నాగార్జున జంటగా రక్షకుడు సినిమాతో టాలీవుడ్ లో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. నటిగా […] - [రుచి కోసం టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నారా..? ఈ సాల్ట్ విషంతో సమానం, ఎన్ని రోగాలు వస్తాయంటే..?](https://darsilivetv.com/test-salt-was-very-denjours-see/): టేస్టింగ్ సాల్ట్ సాధారణ పేరు మోనోసోడియం గ్లుటామేట్. ఇది చైనీస్ ఫుడ్ మరియు వివిధ రకాల మసాలాలతో సహా దేశీయ ఆహారం మరియు ఫాస్ట్ ఫుడ్‌లో విస్తృతంగా వాడుతున్నారు. టేస్టింగ్ సాల్ట్ ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినే వారికి ఇతర రుచులు అంతగా నచ్చవు. “చైనీస్” కాకుండా ఇతర ఆహారం వారికి తక్కువ రుచికరంగా అనిపించవచ్చు. వారు వివిధ సమస్యలపై దృష్టి కేంద్రీకరించలేరు. అయితే చైనీస్ వంటకాలు, ఫాస్ట్ ఫుడ్, ప్యాక్ చేసిన స్నాక్స్ తయారీలో దీనిని విచ్చలవిడిగా వాడుతున్నారు. అయితే రుచి కోసం వాడే ఈ పొడి శరీరానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు..మెదడుపై ప్రభావం:- టేస్టింగ్ సాల్ట్ మెదడులోని నరాలను అతిగా ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల నరాల బలహీనత ఏర్పడవచ్చు. తరచుగా దీనిని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గుండె ఆరోగ్యం:- ఇందులో సోడియం పరిమాణం ఎక్కువగా […] - [వామ్మో. జాతకాలు కలవకుండా పెళ్లి చేసుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా..?](https://darsilivetv.com/do-not-match-jatakam-marriage/): జాతక పొంతన ప్రాముఖ్యతజ్యోతిషశాస్త్రం ప్రకారం అష్టకూట గుణ మేళనం చూస్తారు. ఇందులో మొత్తం 36 గుణాలు ఉంటాయి. కనీసం 18 గుణాలు కలిస్తేనే వివాహానికి అనుమతిస్తారు. జాతకాలు కలవకపోతే దంపతుల మధ్య మనస్పర్థలు, ఆరోగ్య సమస్యలు, సంతాన లేమి లేదా ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని జ్యోతిష్కులు హెచ్చరిస్తారు. ముఖ్యంగా ‘మంగళ దోషం’ (కుజ దోషం), ‘గణ దోషం’ వంటివి తీవ్రంగా ఉంటే వివాహానికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తారు. అయితే ఇప్పుడంటే.. పిల్లలు ఏరోజు ఏ సమయంలో పుట్టారు అనే విషయం అందరికీ తెలుస్తోంది. దీనిని బట్టి జాతకం కూడా ఈజీగా రాయించగలం.కానీ పూర్వం అలా ఉండేది కాదు. అందరికీ జాతకాలు రాయించే అలవాటు ఉండేది కాదు. దాని వల్ల జాతకాలు సరిపోయాయా లేదా అనే సందేహం ఉండేది కొన్ని సార్లు పురుషుడి జాతకం మాత్రమే ఉండి.. స్త్రీకి ఉండేది కాదు. మరికొన్నిసార్లు స్త్రీకి ఉంటే, పురుషులకు ఉండదు. అటువంటి సమయంలో […] - [ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ క్రెడిట్ కార్డ్ ఇదే, దీని ప్రత్యేకతలు తెలిస్తే నోరేల్లపెడతారు.](https://darsilivetv.com/amex-credit-card-see/): అమెక్స్ బ్లాక్ కార్డ్ ఏ ఇతర బ్యాంకు లాగా ప్రామాణిక దరఖాస్తు ప్రక్రియ ద్వారా లభించదు. దీన్ని పొందడానికి మీకు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ నుండి ప్రత్యేక ఆహ్వానం అవసరం. 1999 లో ప్రారంభించబడిన ఈ కార్డు 1980 ల నుండి వార్తల్లో ఉంది. కానీ దాని హోల్డర్లు చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా కేవలం లక్ష మందికి మాత్రమే ఈ కార్డు ఉన్నట్టుగా సమాచారం. భారతదేశంలో అమెక్స్‌ బ్లాక్‌ కార్డ్‌ కలిగిన వారు కేవలం 200 మంది మాత్రమే ఉన్నరట. కాగా, ఇది 2013లో భారత మార్కెట్లోకి ప్రవేశించిందని సమాచారం. అయితే ఈ సాధారణ నియమాలకు పూర్తిగా భిన్నంగా, ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన క్రెడిట్ కార్డు ఉంది. దానికి ఎలాంటి ఖర్చు పరిమితి ఉండదు. అదే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్రెడిట్ కార్డుగా పేరొందిన అమెరికన్ ఎక్స్‌ప్రెస్ సెంచూరియన్ కార్డ్, సాధారణంగా ‘అమెక్స్ బ్లాక్ కార్డ్’ అని పిలుస్తారు. క్రెడిట్ కార్డ్ ప్రపంచంలో […] - [లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. బ్యాంకు వాళ్ళు ఏం చేసారో తెలుసా..?](https://darsilivetv.com/bank-loan-was-alert-man-no-more/): సాధారణంగా వ్యక్తిగత లోన్ ఇచ్చే సమయంలో బ్యాంకులు లబ్ధిదారులకు చెందిన ఎలాంటి ఆస్తులను సెక్యూరిటీ కింద పరిగణించరు. అంటే.. రుణగ్రహీత మరణించాక మిగిలిన అప్పు రాబట్టుకొనేందుకు బ్యాంకులు అతడి ఆస్తులు జప్తు చేసుకునే అవకాశం ఉండదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీఒక్కరూ తమ ఆర్ధిక అవసరాల కోసం రుణాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. సొంతిల్లు నిర్మించుకోవడానికి హోమ్ లోన్, వ్యక్తిగత అవసరాల కోసం పర్సనల్ లోన్, కారు లేదా బైక్ కొనుగోలు చేయాలనుకుంటే వెహికల్ లోన్, పెళ్లి కోసం మ్యారేజ్ లోన్, చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్, వ్యాపారం కోసం బిజినెస్ లోన్ వంటివి చాలా ఉన్నాయి. బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేసేందుకు ఎగపడుతున్నాయి. తమ వ్యాపారం కోసం కస్టమర్లకు ఫోన్ చేసి మరీ లోన్లు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాయి. అయితే లోన్ తీసుకున్న వ్యక్తి మధ్యలో మరణిస్తే ఆ సొమ్ము ఎవరు చెల్లించాలి అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. పర్సనల్ […] - [చాలా అవమానించారు.. నన్ను ఎగతాళి చేశారు. అందుకే జబర్ధస్త్ షో మానేశాను: లేడీ కమెడియన్](https://darsilivetv.com/nelloru-neeraja-shocking-commets/): నేను ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 13 సంవత్సరాలు అయ్యింది. ఈ 13 ఏళ్లల్లో మాగ్జిమమ్ అన్ని షోలు చేశాను. చాలా కామెడీ పాత్రల్లో నటించా.. టీవీ షోలు, వెబ్ సిరీస్ లు , సీరియల్స్ లోనూ నటించా.. కానీ సినిమాల్లో ఛాన్స్ మాత్రం అందుకోలేకపోయాను. సినిమాల్లో కనిపించకుండానే చనిపోతానని అనుకున్నా కానీ నాకల నెరవేరింది అని తెలిపారు. చిన్న చిన్న సినిమాల్లో నటించాను కానీ అవి అంతగా చెప్పుకోదగ్గవి కాదు. దాంతో ఓ చిన్న వెలితి ఉండిపోయింది. కానీ ఇప్పుడు సిద్దు హీరోగా నటిస్తున్న టిల్లు స్క్వేర్‌లో ఆయనకు మేనత్తగా చేశాను. అయితే అయితే ఇటీవల ఆమె జబర్దస్త్ షో నుంచి బయటకు రావడానికి కారణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చమ్మక్ చంద్ర చేసిన కొన్ని వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని నీరజ తెలిపారు. తన భర్త సుబ్బు క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్న సమయంలో జబర్దస్త్ షూటింగ్‌కు వెళ్లలేకపోయారని, ఈ నేపథ్యంలో […] - [బ్రేకింగ్ న్యూస్, అర్ధరాత్రి ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం. AC బోగీలో వ్యక్తి సజీవ దహనం.](https://darsilivetv.com/ernakulam-express-fire-accident/): ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ అగ్నిప్రమాదానికి గురైంది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగా ఆదివారం (డిసెంబర్ 28) అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రాత్రి 1.30గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రైలులోని ప్యాంట్రీ కారుకి పక్కపక్కనే ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన లోకో పైలట్లు ఎలమంచిలి సమీపంలోని రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపేశారు. అయితే ప్రమాదంలో ఒకరు మృతిచెందనట్టు గుర్తించామని అన్నారు. చనిపోయిన వ్యక్తి 71 సంవత్సరాల వ్యక్తని, పెద్ద వయసుకావడంతో ఆయన బయటికి రాలేకపోయారని SP తెలిపారు. మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చామన్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేయించామని, వేరే ట్రైన్‌ కూడా ఏర్పాటు చేసి వారిని ఎర్నాకుళం పంపించామన్నారు. FSL రిపోర్ట్ తర్వాత పూర్తివివరాలు తెలుస్తాయని SP తుహిన్ సిన్హా మీడియాకు తెలిపారు. B1 కోచ్‌ ఎలక్ట్రికల్‌ ప్యానల్‌ నుంచి మంటలు చేలరేగినట్టు […] - [ఇద్దరు ఒంటరిగా అడవిలోకి వెళ్లారు, తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..?](https://darsilivetv.com/akrama-dosti-really-see/): వివాహం అనేది నమ్మకంపై ఆధారపడే సంబంధం. ఈ సంబంధాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఇద్దరూ కలిసి ప్రయత్నించాలి. సంబంధాల బాధ్యతలు, సమస్యలు రెండింటిని పంచుకోవాలి. కానీ, అఫైర్స్ కారణంగా చాలా మంది వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఏలూరు జిల్లా బుట్టాయగూడెం పరిధిలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉన్న ఘటన సంచలనం రేపింది. బాహ్య ప్రపంచానికి తెలిసే లోగానే మృతదేహం ఉబ్బి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. మృతదేహం గురించి ఎలాంటి ఆధారాలు లేకపోయినా సైన్టిఫిక్ ఆధారాలతో పోలీసులు ఈ కేసును ఛేదించారు. పోలీసుల దర్యాప్తులో హతురాలు పామర్తి శిల్పారాణిగా తొలుత గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరంకు చెందిన ఈమెకు వెంకటేశ్వరరావు అనే వ్యక్తితో వివాహం జరిగింది. అతను చనిపోవడంతో ఆమె తన స్వగ్రామమైన ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సరిపల్లి గ్రామం వచ్చింది. రామానుజపురం గ్రామానికి చెందిన యడ్లపల్లి గణేష్‌తో పరిచయం ఏర్పడింది. 19 […] - [హీరో వెంకటేష్‌ అంత పెద్ద కోటీశ్వరుడా..? లెక్కలు తెలిస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..!](https://darsilivetv.com/venky-astulu-see-really/): తెలుగు ఇండస్ట్రీలో శోభన్ బాబు తర్వాత ఆ స్థాయి ఫ్యామిలీ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో వెంకటేష్ మాత్రమే. కుటుంబ ప్రేక్షకుల్లో వెంకీకి ఉన్న ఇమేజ్ మామూలుగా ఉండదు. ఆయన ఏడిస్తే ఆడవాళ్లు కూడా ఏడవాల్సిందే.. మరో ఆప్షన్ లేదు. ఇప్పటికే 80 సినిమాలకు పైగా నటించిన ఈయన.. సూపర్ సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. మధ్యలో రానా నాయుడుతో డిఫరెంట్‌గా ప్రయత్నించాడు. అయితే నిజానికి హీరో కాకపోయి ఉంటే వెంకటేష్‌ ని ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదు. ఉద్యోగంలో ఏ స్థాయిలో ఉన్నా, బిజినెస్‌ మ్యాన్‌గా ఓ పొజిషన్‌లో ఉనన్నా, సినిమా తెచ్చె గుర్తింపు, అభిమానం, ఫాలోయింగ్‌ మరే దాంట్లోనూ రాదు. ఒక్క రాజకీయాల్లో తప్ప. ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోల్లో ఒకరిగా, లక్షలాది మంది అభిమానులు ఆరాధించే హీరోగా రాణిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు. ఈ క్రమంలో రామానాయుడు స్టూడియోకి, బ్యానర్‌కి ఆయన ఓ ఫోకస్‌ పాయింట్‌గా, బ్రాండ్‌ అంబాసిడర్‌గా […] - [శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి. జాలారులు ఏం చేశారటే?](https://darsilivetv.com/srisailam-back-water-tiger/): నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో కనిపించిన ఈ పులిని అధికారులు టీ-65గా గుర్తించారు. సంగమేశ్వరం సమీపం నుంచి బయలుదేరిన ఈ పెద్దపులి, కృష్ణానది బ్యాక్ వాటర్‌లో సుమారు 2 కిలోమీటర్ల మేర అలవోకగా ఈదుకుంటూ, తెలంగాణలోని అమ్రాబాద్ అభయారణ్యం దిశగా ప్రయాణం సాగించింది. సాధారణంగా పులులు నీటికి భయపడవు. అవసరమైతే ఈదుతాయి. కానీ ఇంత పొడవైన దూరం, విశాలమైన బ్యాక్ వాటర్‌లో ప్రశాంతంగా ఈదుకుంటూ వెళ్లడం మాత్రం చాలా అరుదైన దృశ్యం. అందుకే ఈ వీడియో చూసినవాళ్లలో ఆశ్చర్యంతో పాటు ఓ చిన్న భయం కూడా కలిగింది. అయితే ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. నదిలో రాజహంసలా వెళుతున్న పెద్దపులి చూపరులను కట్టిపడేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌లో ఏపీ వైపు నుంచి తెలంగాణ […] - [కళ్యాణ్ పడాల పై మనసులో మాట బయటపెట్టిన తనూజ, తొందలోనే..?](https://darsilivetv.com/tanuka-eesha-was-see/): బిగ్‌బాస్ సీజన్-9 విన్నర్‌గా జవాన్ కళ్యాణ్ పడాల నిలిచాడు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రీసెంట్ గా ముగిసింది. ఈసీజన్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో.. బిగ్ బాస్ టీమ్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. సీజన్ 9 విన్నర్ గా సామన్యుల కోటా నుంచి హౌస్ లోకి వెళ్లిన కళ్యాణ్ పడాల నిలిచాడు. కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆర్మీ మాన్ కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. ఒక సాధారణ వ్యక్తిగా షోలోకి వచ్చి, ప్రేక్షకుల్లో బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయడమే కాకుండా, చివరకు ట్రోఫీని అందుకోవడం అసాధారణమైన విషయం అని చెప్పాలి. ఈ విజయం కళ్యాణ్ పడాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా, బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్‌గా […] - [ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు శుభవార్త, ఒక్కొక్కరికీ రూ.50,000. ఎలా అప్లై చెయ్యాలో తెలుసా..?](https://darsilivetv.com/farmar-50k-ap-govt/): రైతుల సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. హెక్టారుకు రూ.50 వేలు అందించడం వల్ల కనీసం రైతులు పెట్టుబడులు తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇది ఉల్లి పండించే రైతులకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతులు ఈ ఏడాది తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉల్లి సాగు చేసిన రైతులు ధరల భారీ పతనంతో ఇబ్బందులు పడ్డారు. మార్కెట్‌లో క్వింటాల్ ఉల్లి ధర రూ.200 నుంచి రూ.400 వరకు పడిపోవడంతో, ఎకరాకు రూ.1.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు భారీ నష్టాల్లోకి జారుకున్నారు. కొందరు రైతులు పంటను మార్కెట్‌కు తీసుకురాకుండా పొలాల్లోనే పారేశారు లేదా రోడ్లపై పడేశారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల సమస్యలను గమనించి, తక్షణ చర్యలు తీసుకున్నారు. ముందుగా ఆగస్టు-సెప్టెంబర్ 2025లో […] - [నిద్రలోనే ప్రాణాలు ఎందుకు పోతాయి, 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.!](https://darsilivetv.com/no-sleep-dearth-see/): ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడం వెనుక అనేక కారణాలుంటాయి. 99 శాతం మందికి ఈ విషయం ఎందుకు తెలియదంటే, దీని గురించి అవగాహన చాలా తక్కువ. గుండె సంబంధిత సమస్యలు, శ్వాసకోశ రుగ్మతలు, మెదడుకు సంబంధించిన పరిస్థితులు ఇలాంటి దురదృష్టకర సంఘటనలకు ప్రధాన కారణాలు. దీనిపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. దీర్ఘకాలిక గుండె వైఫల్యం ఈ రోజుల్లో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్న తీవ్ర సమస్యలలో ఒకటి. ఇది శరీర అవసరాలు తీర్చడానికి గుండె తగినంత రక్తం పంప్ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితి క్రమంగా అభివృద్ధి చెందుతుంది. తరచుగా ప్రజలు ప్రారంభ లక్షణాలు విస్మరిస్తారు. దీని వలన వ్యాధి పురోగమిస్తుంది, తీవ్రంగా మారుతుంది. అయితే నిద్రలో మరణాలకు అత్యంత ప్రధాన కారణం సడన్ కార్డియాక్ అరెస్ట్. గుండె రక్తనాళాల్లో పూడికలు లేదా గుండె లయ తప్పడం దీనికి దారితీస్తుంది. పగటిపూట ఛాతీలో అసౌకర్యం, కారణం లేని […] - [టాలీవుడ్‌లో ప్రకంపనలు. డ్రగ్స్ కేసులో ప్రీత్‌ సోదరుడు..! పోలీసులు ముమ్మర గాలింపు.](https://darsilivetv.com/preet-brother-case-arrest/): ప్రముఖ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ సోదరుడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈగల్ బృందం మాసబ్‌ట్యాంక్ పోలీసులతో కలిసి చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి అనే ఇద్దరు డ్రగ్‌ వ్యాపారులను అరెస్టు చేశారు. అయితే హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగుతోంది. ఈ కేసులో ప్రముఖ సినీ నటి సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. మాసాబ్‌ట్యాంక్ పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసులో అమన్‌ప్రీత్ సింగ్‌ని నిందితుడిగా తేల్చారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో, పట్టుకోవడానికి ఈగల్ టీమ్ మరియు స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఇటీవల ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి అనే ఇద్దరు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అమన్‌ప్రీత్ పేరు వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి పోలీసులు 43 […] - [అర్దరాత్రి అయితే చాలు, బంగ్లాదేశ్‌ లో ఏం జరుగుతుందో తెలుసా..?](https://darsilivetv.com/bangladesh-was-night-see/): బంగ్లాదేశ్‌ను పూర్తి అల్లకల్లోలం చేయడమే లక్ష్యంగా ఐఎస్ఐ ఈ కుట్రకు పక్కా ప్రణాళిక రచించింది. ఈ ఆందోళనలకు జమాత్-ఎ-ఇస్లామీ, దాని విద్యార్థి విభాగం ఇస్లామిక్ ఛాత్రా శిబిర్ (ICS) నాయకత్వం వహించకుండా, ఈ రెండు సంస్థలను ఐఎస్ఐ తెరవెనుక ఉంచింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, దాని ఆధారంగా హింసను ప్రేరేపించే బాధ్యతను మాత్రమే ఆయా సంస్థలకు అప్పగించింది. అయితే బంగ్లాదేశ్లోని ఫరీద్పూర్లో శుక్రవారం రాత్రి గందరగోళం నెలకొంది. ఆనందంగా ముగించాల్సిన ఓ పాఠశాల వార్షికోత్సవం అర్థరాత్రి కల్లోలంగా మారింది.శుక్రవారం రాత్రి ఇస్లామిస్టు గుంపు ప్రముఖ రాక్ గాయకుడు జేమ్స్ నిర్వహించాల్సిన సంగీత కార్యక్రమంపై దాడి చేయడంతో షోను అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో కనీసం 20 మంది గాయపడ్డారు. స్థానిక మీడియా సంస్థల కథనం ప్రకారం.. ‘నగ బౌల్’గా ప్రసిద్ధి చెందిన జేమ్స్ బంగ్లాదేశ్లోనే అతి పెద్ద రాక్ […] - [మీకు పెళ్లి కాలేదా..! అయితే ఈ అమ్మాయిని గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే..?](https://darsilivetv.com/this-girl-was-too-crezy-see-now/): పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సాంస్కృతికంగా, సామాజికంగా లేదా చట్టబద్ధంగా ఏర్పడే బంధం, ఇది జీవిత భాగస్వాములుగా వారిని గుర్తిస్తుంది, హక్కులు మరియు బాధ్యతలను కల్పిస్తుంది. అయితే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని కర్జీ వీధికి చెందిన ముత్తిరెడ్డి వాణి(19) వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నిత్య పెళ్లి కూతురుగా ఇపుడు ఆమె వార్తల్లోకి ఎక్కింది. తన మేనత్త యంపాడ సంధ్యతో కలిసి పెళ్లి పేరిట మగవారిని నమ్మించి మోసగించడం ప్రవృత్తిగా పెట్టుకుంది వాణి. పెళ్లి కానీ ప్రసాదులను ఎంచుకొని వారి నుంచి ఎదురు కట్నం తీసుకొని పెళ్లికి సిద్ధం అవుతుంది. తీరా పెళ్లయ్యాక వారం రోజుల్లోనే చెప్పచెయ్యకుండా పరారవుతుంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని దుర్గాదేవి ఆలయంలో కర్ణాటకకు చెందిన వ్యక్తినీ పెళ్లి చేసుకుని అతనికి హ్యాండ్ ఇచ్చింది. వివాహం అనంతరం వరుడు సొంత ఊరు కర్ణాటక వెళుతున్న క్రమంలో శ్రీకాకుళం జిల్లా పలాసలో వరుడుతో కలిసి ట్రైన్ […] - [డైరెక్టర్‌తో పెళ్లిపై ఒక్క వీడియోతో క్లారిటీ ఇచ్చిన ఈషా రెబ్బా, అసలు విషయం ఇదే.](https://darsilivetv.com/eesha-rebba-marriage-clarity/): తాజాగా ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా గురించి కూడా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవడంతో ఈ విషయాలపై ఆమె స్పందిస్తూ రూమర్స్ కి చెక్ పెట్టింది. తెలుగమ్మాయిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈమె గత కొద్ది రోజులుగా ప్రముఖ డైరెక్టర్, నటుడు అయిన తరుణ్ భాస్కర్ తో ప్రేమలో పడిందని, వివాహం కూడా చేసుకోబోతోంది అంటూ రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ లు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా షూటింగులో వీరు ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి కబురు వినిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు తగ్గట్టుగానే ఈషా, తరుణ్ భాస్కర్ లు తరచూ జంటగానే కనిపిస్తున్నారు. ఆ మధ్యన తిరుమలకు కూడా కలిసే వెళ్లొచ్చారు. దీంతో ఇషా, తరుణ్ నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారేమోనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తాజాగా […] - [నా గ్లోయింగ్ సీక్రెట్ అదే, రోజూ కచ్చితంగా ఆ పనిచేస్తాను: నోరా ఫతేహి](https://darsilivetv.com/nora-fatehi-beauty-see-viral-news/): అత్యధిక క్రేజ్ ఉన్న హీరోయిన్లలో నోరా ఫతేహి ఒకరు. నటిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లల్లో ఎన్నో కష్టాలు ఎదుర్కోంది. తినడానికి తిండి లేకుండా.. అవకాశాల పేరుతో వచ్చే వేధింపులను సైతం భరించినట్లు ఇదివరకు చాలా ఇంటర్వ్యూలలో వెల్లడించింది. అలాగే తన గ్లోయింగ్ సీక్రెట్స్ సైతం రివీల్ చేసింది. అయితే ప్రముఖ డ్యాన్సర్, నటి నోరా ఫతేహి తన అందం, కాంతివంతమైన చర్మం వెనుక ఉన్న రహస్యాన్ని సరదాగా వెల్లడించారు. గతంలో ఆమె కపిల్ శర్మ షోలో పాల్గొన్నప్పటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కపిల్ శర్మ, “నోరా, మీ స్కిన్ ఇంత గ్లోగా ఉండటానికి ఏం తింటారు? మీ రొటీన్ ఏంటి?” అని ప్రశ్నించారు. దీనికి నోరా నవ్వుతూ, “నాదొక మంచి రొటీన్ ఉంది. నేను పాస్తా, అన్నం, పప్పు, రోటీ, ఉడికించిన బంగాళాదుంపలు తింటాను. నాకు కారు లేదు, ఆటో రిక్షాలోనే […] - [తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్, మూడు రోజుల పాటు దర్శన టికెట్ల జారీ రద్దు!](https://darsilivetv.com/ttd-cancel-tokens-3days/): తిరుమల శ్రీవాణి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తుల ర‌ద్దీ కార‌ణంగా ఈనెల 27, 28, 29 రోజుల్లో ఆఫ్‌లైన్ శ్రీ‌వాణి టికెట్ల జారీని రద్దు చేస్తున్నట్లు టీటీడీ గురువారం ప్రకటించింది. అయితే క్రిస్‌మస్ వరుస సెలవుల నేపథ్యంలో ప్రముఖ దేవస్థానం తిరుమల తిరుపతికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి సుమారు 30 గంటలు పడుతుంది. ఈ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబ‌ర్ 27, 28, 29 మూడు రోజుల పాటు శ్రీ‌వాణి ఆఫ్ లైన్ దర్శన టికెట్ల జారీని ర‌ద్దు చేసింది. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత మళ్లీ యథావిధిగా టోకెన్లు జారీ చేయనున్నట్టు టీటీడీ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. భక్తుల రద్దీ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. టీటీడీ నిర్ణయంతో రేణిగుంట ఎయిర్‌పోర్టులోని తిరుమ‌ల శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కౌంట‌ర్లో శ్రీ‌వాణి […] - [అస్సలు గుర్తు పట్టలేనంతగా మరిపోయిన సీనియర్ హీరోయిన్, ఎవరో చెప్పుకోండి చూద్దాం..!](https://darsilivetv.com/radhika-was-new-look-see/): సీనియర్ నటి రాధికా శరత్ కుమార్. తెలుగు, తమిళ మూవీస్‌లో హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో డిఫరెంట్ లుక్‌తో తమిళ మూవీ ‘తాయి కిళవి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదివరకు ఎన్నడూ చూడని రోల్‌లో లుక్స్‌తోనే భయపెట్టేశారు. అయితే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు.. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్ అవుతున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ సైతం ఒకప్పుడు తోపు హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న ఆమె.. ఇప్పుడు సరికొత్త ప్రయత్నం చేస్తుంది. తన కొత్త ప్రాజెక్టులో 75 ఏళ్ల బామ్మ పాత్రలో కనిపించనుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తన ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న కొత్త సినిమా తాయ్ […] - [లైక్స్, వ్యూస్‌ కోసం ఏకంగా రన్నింగ్ ట్రైన్‌ను ఆపిన ఇంటర్ విద్యార్థులు. చివరికి ఏం జరిగిందంటే..?](https://darsilivetv.com/running-train-stop-reels/): యువతు సోషల్ మీడియాలో రోజు రోజుకూ రీల్స్ పైత్యం పెరిగిపోతుంది. లైక్స్, వ్యూస్‌ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొన్నిసార్లు ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటే.. మరికొన్ని సార్లు చట్ట విరుద్ధమైన పనులకు పాల్పడుతున్నారు. అయితే కేరళ రాష్ట్రంలో కన్నూర్‌లో సినిమా రీల్స్ కోసం.. వెళుతున్న రైలును ఆపినందుకు ఇద్దరు ప్లస్ టూ విద్యార్థులను అరెస్టు చేశారు. ఎర్నాకుళం నుండి పూణేకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలును ఆపారు. గురువారం ఉదయం తలస్సేరి, మాహే మధ్య ఈ సంఘటన జరిగింది. రైలు ట్రాక్ పై ఎర్రటి లైట్ వెలిగించడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. అది ప్రమాద సంకేతంగా భావించి రైలును ఆపారు. ఈ సమయంలో విద్యార్థులు రైల్వే ట్రాక్ దగ్గర రీల్స్ చిత్రీకరిస్తున్నారని.. ప్రమాద సంకేతమనుకుని.. పైలట్ ట్రైన్ ను ఆపారని.. పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన తర్వాత, లోకో పైలట్ RPF, రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. దర్యాప్తు […] - [నన్ను చంపేశారు కదరా..! కుర్చీ తాత ఎమోషనల్, వైరల్ వీడియో.](https://darsilivetv.com/kurchi-tata-was-birth-see/): గత కొన్ని రోజులుగా ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారంటూ ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి వేదికల్లో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీంతో రంగంలోకి దిగిన మహ్మద్ పాషా, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన మరణంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేస్తూ స్వయంగా మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మధ్యన ఈ పెద్దాయన పెద్దగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ సందడి చేయడం లేదు. ఇక నిన్నటి నుంచి అయితే కుర్చీ తాత చనిపోయారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. గాంధీ ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచాడని రూమర్లు వినిపించాయి. దీంతో ఈ విషయం నిజమనుకుని చాలా మంది కుర్చీతాత RIP అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే ఇదంతా అబద్ధమని తేలింది. ఈ ఫేక్ న్యూస్‌పై […] - [మ‌లం రంగును బ‌ట్టి, మీరు ఏ రోగాలతో బాధపడుతున్నారో చెప్పొచ్చు.](https://darsilivetv.com/malam-colour-was-identify/): ప్ర‌తిరోజూ మ‌ల‌విస‌ర్జ‌న చేయ‌డం కూడా చాలా అవ‌స‌రం. మ‌ల‌విస‌ర్జ‌న చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ మంద‌గిస్తుంది. శ‌రీరంలో వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. తద్వారా మొత్తం శ‌రీర ఆరోగ్యం దెబ్బ‌తినే అవ‌కాశం ఉంటుంది. క‌నుక ప్ర‌తిరోజూ మ‌ల‌విసర్జ‌న చేయ‌డాన్ని అల‌వాటుగా చేసుకోవాలి. అయితే . ప్రతిరోజూ మల విసర్జన చేయడం ఎంత ముఖ్యమో, విసర్జించే మలం రంగును గమనించడం కూడా అంతే ముఖ్యం. మలం రంగును బట్టి మన శరీరంలో దాగి ఉన్న ఆరోగ్య సమస్యలను ఇలా గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. గోధుమ ఆకుపచ్చ రంగు.. మలం గోధుమ రంగులో ఉంటే అది సంపూర్ణ ఆరోగ్యానికి చిహ్నం. జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందని దీని అర్థం. ఇక ఆకుకూరలు ఎక్కువగా తిన్నప్పుడు మలం ఆకుపచ్చగా రావడం సహజం. అయితే, అతిసారం (Diarrhea) సమయంలో ఆహారం ప్రేగుల నుంచి వేగంగా కదలడం వల్ల పిత్త రసాలు విచ్ఛిన్నం కాకపోయినా ఆకుపచ్చగా వచ్చే అవకాశం ఉంది. పసుపు లేత రంగు.. […] - [ఒకప్పుడు స్టార్.. ఇప్పుడు వీధుల్లో అడుక్కుంటున్న స్టార్ నటుడు, వైరల్ వీడియో.](https://darsilivetv.com/beggar-in-star-actore-viral-video/): కొంతకాలంగా మాయమైన అతడు తాజాగా కాలిఫోర్నియా వీధుల్లో నివస్తున్నట్టు కనిపించడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకేంతో సుపరిచితమైన ఈ బాలనటుడు దీనస్థితికి ఆందోళన చెందుతున్నారు. 2004-2007 మధ్య నెడ్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వెవల్ గైడ్లో మార్టిన్ క్వెర్లీ పాత్ర పోషించాడు చేజ్ ఇటీవల లాస్ ఏంజిల్స్లోని రివర్సైడ్లోని వీధుల్లో అడుక్కంటూ కనిపించాడు. అయితే అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది ఇప్పుడు గుర్తుపట్టలేని స్థితిలోకి మారిపోయారు. కొంతమంది దీన స్థితిలో కనిపించారు. ఎంతో మంది తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలోనే కాదు హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ కొందరు నటీ నటులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు దీన స్థితిలో ఉన్నారు. తాజగా ఓ నటుడు రోడ్డు పై అడుక్కుంటుకనిపించాడు. పై ఫొటోలో కనిపిస్తున్నది ఎవరో కాదు పిల్లల కామెడీషో నికెలోడియన్‌ ఫేం టైలర్‌ చేజ్. నికెలోడియన్‌ అనే పిల్లల కామెడీ షోతో పాపులర్ అయ్యాడు టైలర్‌ చేజ్. ఈ […] - [బిగ్‌బాస్ అయిపోగానే బిగ్‌బాస్ హౌస్ సెట్‌ను ఏం చేశారో చుడండి. వైరల్ వీడియో.](https://darsilivetv.com/bigboss-set-was-viral-video/): నేచర్ అండ్ యానిమల్స్ రిప్రజెంట్ చేసేలా ‘బిగ్ బాస్’ హౌస్ డిజైన్ చేశారు. ఆ ఇంటిలో ఇదొక వైపు గోడ. మీరు గమనిస్తే… గోడ అంతా పచ్చగా ఉంది. ప్రకృతిలో మనకు ఆక్సీజెన్ ఇచ్చే వృక్షాలు ఎంత ముఖ్యం అనేది చెప్పడానికి ఈ విధంగా డిజైన్ చేశారు. ఆ గోడ మీద రామచిలుకలను సైతం మీరు చూడవచ్చు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ముగిసింది. సుమారు 105 రోజుల పాటు బుల్లితెర ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ రియాల్టి షోకు ఆదివారం తో ఎండ్ కార్డ్ పడనుంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ సాగిన ఈ రియాలిటీ షో చివరకు కామనరే విజేతగా నిలిచాడు. చాలా మంది ఊహించినట్లుగానే పవన్ కల్యాణ్ పడాల బిగ్ బాస్ కప్పును అందుకున్నాడు. మరో కొత్త బిగ్ బాస్ సీజన్ కోసం ఏడాది దాకా ఆగాలా? అంటూ నిట్టూరుస్తున్నారు. […] - [ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాము ఇదే, దీని దగ్గరకు వెళ్తే అంటే సంగతులు.](https://darsilivetv.com/pamu-sneck-was-dendours/): ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాము ఒకటి.. కొన్ని పాములు చాలా ప్రమాదకరమైనవి… అవి కొన్ని సెకన్లలో మనిషిని చంపగలవు. ఇక చాలా రకాల పాములు మనుషులకు భయపడతాయి. మరోవైపు పాముల గురించి చాలా అపోహలు ఉన్నాయి. అయితే ప్రపంచంలో దాదాపు 3000 వేలకుపైగా పాము జాతులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఎలాంటి హాని తలపెట్టినవి. అయితే.. మరికొన్ని ప్రాణాంతకమైనవి.. ఇవి క్షణాల్లో మానవుల ప్రాణాలను తీసేయగలవు. అందులో మొదటి స్థానంలో ఉన్నది మొజాంబిక్ స్పిట్టింగ్ కోబ్రా.. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పామట.. ఈ పాము తన శత్రువుపై లేదా వేటాడే జంతువుపై 9 అడుగుల దూరం నుండి విషాన్ని ప్రయోగించగలదట. ఇది తన కోరల రంధ్రాల ద్వారా ఫౌంటెన్ లాగా ఈ విషాన్ని బయటకు చిమ్ముతుందట. ఈ పాము ప్రత్యేకత ఏంటంటే.. దాని టార్గెట్‌ను ఎప్పుడూ మిస్సవ్వదట.. దాడి సమయంలో దాని దృష్టి మొత్తం టార్గెట్‌పైనే ఉంటుందట. ఇది […] - [ఒక్క రాత్రికి 3 కోట్లు..! ఇండస్ట్రీలోకి వచ్చి ఈ బ్యూటీ ఎంత సంపాదించిందో తెలుసా..?](https://darsilivetv.com/silpa-setty-mumabi-hotel-see/): బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టికి ఊహించని షాక్ తగిలింది. ఓ వ్యాపారవేత్తను మోసం చేసిన కేసు విచారణలో భాగంగా.. శిల్పాశెట్టి విదేశాలకు వెళ్లేందుకు బాంబే హైకోర్టు అనుమతి నిరాకరించింది. అయితే శిల్పాశెట్టి కేవలం ఒక రెస్టారెంట్‌తో ఆగిపోలేదు. రంజిత్ బింద్రా అనే వ్యాపారవేత్తతో కలిసి ‘బాస్టియన్ హాస్పిటాలిటీ’ పేరుతో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించింది. 2025 నాటికి ఈ బ్రాండ్ విలువ దాదాపు రూ.127 కోట్ల రూపాయలకు చేరుకుంది. కేవలం ముంబైలోనే కాకుండా బెంగళూరు, పూణే వంటి నగరాల్లోనూ ఈమె హోటల్స్ ఉన్నాయి. గతేడాది ముంబైలోని బాంద్రాలో ఉన్న పాత బాస్టియన్ బ్రాంచ్‌ను మూసివేసి, దాని స్థానంలో తన మూలాలకు గౌరవంగా ‘అమ్మకై’ అనే దక్షిణ భారతీయ వంటకాల రెస్టారెంట్‌ను ప్రారంభించింది. అంతేకాకుండా జుహులో ‘బాస్టియన్ బీచ్ క్లబ్’ పేరుతో సరికొత్త హంగులతో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈమె రెస్టారెంట్లలో లగ్జరీ ఏ స్థాయిలో ఉంటుందో రేట్లు కూడా […] - [బిగ్ అలెర్ట్, జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్, ఇవి తప్పక తెలుసుకోండి.](https://darsilivetv.com/jan-01-new-ruls/): 2026 జనవరి 1 నుంచి ఈ కొత్త నియమం అమలులోకి వస్తుంది. ఇది గృహ రుణాలు తీసుకునే వారికి అదిరే శుభవార్త. ఈ నిర్ణయం రుణగ్రహీతలకు మరింత స్వేచ్ఛను అందిస్తుంది, అలాగే బ్యాంకుల మధ్య పోటీని పెంచుతుంది, తద్వారా వినియోగదారులు ఎక్కువ ప్రయోజనాలను పొందగలరు. అయితే కొత్త ఏడాది వస్తుందంటే.. అందరిలోనూ నూతనోత్సాహం వస్తుంది. వచ్చే ఏడాది ఏయే పనులు చేయాలనేది ఓ లక్ష్యం పెట్టుకుంటారు. దీంతో పాటు న్యూ ఇయర్ వస్తుందంటే ఆర్ధికంగా మనల్ని ప్రభావితం చేసే పలు విషయాల్లో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. క్రెడిట్ రిపోర్ట్‌లో మార్పులు..2026 నుంచి మీ క్రెడిట్ రిపోర్ట్ అప్డేట్‌లో మార్పులు జరగనున్నాయి. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి బ్యాంకింగ్ సంస్థలు అప్డేట్ చేస్తుండగా.. కొత్త ఏడాది నుంచి వారం రోజులకు ఒకసారి ఆ పని చేయాల్సి ఉంటుంది. దీని వల్ల సిబిల్ స్కోర్ విషయంలో మరింత పారదర్శకత ఉంటుందని, సులువుగా రుణాలు పొందేందుకు […] - [చూడటానికి అమాయకుడు లాగా ఉన్నాడు, ఇతను చేసిన పని తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!](https://darsilivetv.com/this-gay-eas-dengours/): మాఫియా సినిమాను తలపించే ఈ ఘటన అనంతపురం జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం అరవింద నగర్‌లోని ఓ కేఫ్‌ వద్ద దేవరకొండ అజయ్‌, చాకలి రాజా, సొహైల్‌, అక్రమ్‌ అనే నలుగురు ఆదివారం రాత్రి మద్యం తాగారు. మద్యం విషయంలో రాజా, అజయ్‌ మధ్య గొడవ జరిగింది. రాజాను అజయ్‌ కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన టూటౌన్‌ పోలీసులు, సోమవారం ఉదయం నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లారు. అయితే అయితే అనంతపురం శివారు ఆకుతోటపల్లిలో నిందితుడు అజయ్ ఉన్నట్లు సమాచారం రావడంతో. అనంతపురం టు టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్ తన నిందితుడిని పట్టుకునేందుకు తనసిబ్బందితో బయల్దేరాడు. అజయ్ చెరుకు తోటలో దాక్కున్నట్టు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో నిందితుడు అజయ్ సీఐ శ్రీకాంత్‌ యాదవ్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో సీఐ ఒక్కసారిగా గాల్లో కాల్పులు జరిపారు. అయినా అజయ్ […] - [ఈ పోలీస్ స్టేషన్‌ లోకి వెళ్తే మళ్ళీ రాబుద్ది కాదు, ఎందుకో తెలుసా..?](https://darsilivetv.com/police-station-yarragondapalem/): యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌ లో కుందేళ్ళు, పావురాలు, హంసలను తలపించే తెల్లబాతులు, గిన్నెకోళ్ళు ఉన్నాయి. ఇవి పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారికి ఆహ్లాదాన్ని, వినోదాన్ని పంచుతున్నాయి. సమస్యలతో ఇక్కడికి వచ్చే వారు కూడా ఇక్కడే కాసేపు గడిపి.. మనస్సును శాంతపర్చుకొని వెళ్తున్నారని పోలీసులు చెబుతున్నారు. యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్‌ నల్లమల అటవీప్రాంతానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ 2014లో ఎస్‌ఐగా పనిచేసిన మాతంగి శ్రీనివాసరావు పక్షి ప్రేమికుడు కావడంతో అటవీ వాతావరణంలో పోలీస్ స్టేషన్‌లోనే చిన్న పార్క్‌ ఏర్పాటు చేయాలని భావించారు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో బెంగళూరు నుంచి వివిధ రకాల పక్షిజాతులను తెప్పించారు.స్టేషన్ ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందిస్తూనే, మొక్కలు మధ్యలో పక్షులు, కుందేళ్ళ కోసం ఓ షెడ్డు, బాతుల కోసం చిన్నపాటి స్విమ్మింగ్‌ పూల్‌ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వచ్చిన అధికారులు సైతం దీన్ని అలాగే కంటిన్యూ చేశారు. దీంతో తొలుత కొద్దిసంఖ్యలో ఉన్న కుందేళ్ళు, పక్షుల సంతతి నానాటికి […] - [వామ్మో, గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఒకప్పటి స్టార్ హీరో, అసలు ఏం జరిగిందో తెలుసా..?](https://darsilivetv.com/bhanu-chandar-was-aler-see/): 1978లో విడుదలైన ‘మన ఊరి పాండవులు’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భానుచందర్, తొలి సినిమాతోనే తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బెబ్బులి, ఆడవాళ్లు మీకు జోహార్లు, సత్యం శివం, వంశ గౌరవం, ఇద్దరు కిలాడీలు, మెరుపు దాడి, రేచుక్క, పున్నమి రాత్రి వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయారు. ముఖ్యంగా యాక్షన్ కథలతో తెరకెక్కిన సినిమాల్లో భానుచందర్ నటనకు అప్పట్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండేది. తెలుగులోనే కాదు, తమిళ్‌లోనూ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నారు. అయితే ఒకప్పుడు ఎంతో మంది అభిమాన హీరో ఆయన.. ఎన్నో సూపర్ హిట్స్ సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సూపర్ హిట్ సినిమాలు చేసి మెప్పించారు. హీరోగా రాణించిన తర్వాత సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.? ఆయన సినిమాల్లోని పాటలు […] - [ఈ స్టార్ కమెడియన్ గుర్తున్నారా..? ఆయన చివరికి ఎలా చనిపోయారో తెలుసా..?](https://darsilivetv.com/comedian-was-last-day-very-rare-see/): జపాన్ కరాటే వీరుడు యాంగుచి పేరును పారడీ చేస్తూ, తిలారాజన్ డ్రామా ట్రూప్‌లో నరసింహన్ కరాటే ఫైటర్‌గా, కామెడీ చేసే ఓంకుచి పాత్రలో నటించారు. ఈ నాటకం విజయం సాధించి, ఆయన పేరు ఓంకుచి నరసింహన్‌గా స్థిరపడింది. నరసింహన్ 1936లో తమిళనాడులోని కుంభకోణం నగరంలో జన్మించారు. అయితే తర్వాత సినిమాలు చేయకుండా డిగ్రీ పూర్తిచేసి ఎల్ ఐ సి లో జాబ్ కూడా సంపాదించాడు. సరస్వతి అనే అమ్మాయిని పెళ్లాడారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు,ఒక కుమారుడు జన్మించారు. కరాటే మాస్టర్ యాంగ్ కుచి అనే వ్యక్తి పేరుని పేరడీ చేస్తూ, డ్రామా ట్రూప్ లో కరాటే చేసే ఫైటర్ గా కామెడీ సీన్ తో నరసింహన్ అలరించాడు. నాటకం పేరు ఓంకుచి. దీంతో ఈ నాటకం సక్సెస్ కావడంతో ఇతడి పేరు ఓంకుచి నరసింహన్ గా మారిపోయింది. ఆ డ్రామా ట్రూప్ లో డైరెక్టర్ శంకర్ ఇతడి కామెడీ ని హైలెట్ […] - [17 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న మరో టాలీవుడ్ హీరో..! ఇన్ని రోజులకి ఏమందంటే..?](https://darsilivetv.com/shiju-priti-was-break-up-see/): షిజు ముస్లిం.. ప్రీతి క్రిస్టియన్ కావడంతో వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. కానీ పెద్దలను కాదని 2008లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇష్టమను నూరు వట్టం సినిమాతో షిజు ఏఆర్ మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అయితే ప్రస్తుతం షిజు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మలయాళీ నటుడు షిజు ఏఆర్ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా దేవి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కీలకపాత్రలలో నటించి మెప్పించాడు. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉన్న షిజు ఏఆర్.. అనుహ్యంగా తన భార్యతో విడిపోయినట్లు వెల్లడించారు. “ప్రీతి ప్రేమ్, నేను పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగానే కొనసాగుతున్నాం. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. దయచేసి ఎటువంటి […] - [బిగ్ బాస్ లో కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా..? అసలు విషయం ఏంటో తెలిస్తే..?](https://darsilivetv.com/bigboss-love-see-really/): వచ్చే ఆదివారం ఈ సీజన్ ఫినాలే జరగనుంది. ప్రస్తుతం హౌస్ లో ఐదుగురు ఉన్నారు. ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ పడాల, తనూజ, డీమాన్ పవన్, సంజనా ఉన్నారు. వీరిలో తనూజ, కళ్యాణ్ మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్ లు మూడో స్థానం కోసం చాలా గట్టిగా పోటీ పడుతున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు 9లో ప్రస్తుతం చివరి వారం సాగుతోంది. దీనితో బిగ్ బాస్ ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఒక్కో కంటెస్టెంట్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. 102వ రోజు తనూజని బిగ్ బాస్ ప్రశంసించడంతో ప్రారంభం అయింది. తనూజని బిగ్ బాస్ ఒక రేంజ్ లో పొగిడేశారు. నటిగా తనూజ ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. కానీ బిగ్ బాస్ హౌస్ లో నటించడం కుదరదు. ఇక్కడ ఉండే పరిస్థితులు వేరు. అయినప్పటికీ చాలా ధైర్యంగా నిలబడ్డారు. […] - [రాత్రికిరాత్రే భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు. అసలు ఎంత తగ్గాయంటే..?](https://darsilivetv.com/gold-price-was-shocking-see/): మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఇప్పుడు పది గ్రాముల బంగారం కొనాలంటేనే లక్షా 35 వేల వరకు చెల్లించుకోవాల్సిందే. అయితే 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 660 తగ్గగా.. 22 క్యారట్ల బంగారంపై రూ. 600 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్‌పై 10 డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,326 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరసైతం భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ.3వేలు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.1,23,000 కాగా.. 24 క్యారట్ల ధర రూ.1,34,180కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల […] - [అక్కినేని అఖిల్ తండ్రి కాబోతున్నాడా..? దీంతో నాగార్జున ఏం చెప్పారో తెలిస్తే..?](https://darsilivetv.com/akhil-father-see-really-nag/): అక్కినేని ఇంట శుభవార్త అంటూ సోషల్ మీడియాలో, టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అక్కినేని ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడన్న టాక్ తెగ వైరల్ అయ్యింది. ఈమధ్య కాలంలోనే నాగచైతన్య శోభితకు, అఖిల్, జైనాబ్ కు పెళ్లయ్యింది. కాగా ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి వారసుడిని ఈ ఇద్దరు హీరోలలో ఒకరు ఇవ్వబోతున్నట్టు సమాచారం. శోభిత ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. నాగచైతన్య తండ్రి కాబోతున్నటాడంటూ.. గుసగుసలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే శోభిత ఈ విషయం దాచడం కష్టమనే చెప్పాలి. అయితే కొన్ని రోజుల క్రితం జైనబ్‌ రవ్జీ ప్రగ్నెంట్ అయింది, తల్లి కాబోతుందని, అఖిల్ తండ్రి కాబోతున్నాడని వార్తలు వచ్చాయి. వీటిపై అఖిల్ కానీ, అక్కినేని ఫ్యామిలీ కానీ ఎవరూ స్పందించలేదు. తాజాగా దీనిపై నాగార్జున స్పందించాడు. నాగార్జున ఓ హెల్త్ ఈవెంట్ కి వెళ్లగా […] - [చివరి రోజుల్లో ఏం జరిగిందో తలుకుని కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం.](https://darsilivetv.com/bramhanadam-cry-ms-narayana/): కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు. 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. కన్నెగంటి బ్రహ్మానందం రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్ళంట సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. అయితే దశాబ్దాలుగా సినీరంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. కానీ ఇన్ని సంవత్సరాల తన సినీప్రయాణంలో తాను సంపాదించుకున్న ఆస్తి దివంగత కమెడియన్ ఎమ్మెస్ నారాయణ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన చివరి రోజుల్లో జరిగిన ఓ విషయం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. […] - [ప్రతీ పురుషుడూ ఈ విషయాలు తప్పక తెలుసుకోండి, లేదంటే మీరు తండ్రి కాలేరు.](https://darsilivetv.com/men-was-alert-in-bed/): పురుషులలో సంతానం అనేది జీవశాస్త్రపరంగా పునరుత్పత్తి ప్రక్రియలో భాగం, ఇది శుక్రకణాల ద్వారా జరుగుతుంది, అయితే సంతానం లేకపోవడం అనేది స్త్రీ, పురుషులు ఇద్దరికీ సంబంధించిన సమస్య కావచ్చు అయితే పెళ్లై ఎన్నో ఏళ్లైనా సంతానం కలగని దంపతులను అడిగితే వారి మనోవేదన అర్ధ చేసుకుంటే.. ఈ విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది! ఈ సమయంలో ఒకవైపు మహిళలకు ఉన్న పీసీఓడీ, పీసీఓఎస్ వంటి సమస్యల సంగతి అటుంచితే.. సంతానం విషయంలో పురుషుడి వీర్యం ఆరోగ్యం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. అవును… రోజువారీ బిజీ జీవితం, అదే పనిగా కూర్చుని చేసే ఉద్యోగం, విపరీతమైన కాలుష్యంలో ప్రయాణం, తీవ్రమైన ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, నిద్రలేమి, జంక్ ఫుడ్ కి అలవాటుపడిన జీవితం.. ఇక మద్యపానం, ధూమపానం వంటి బోనస్ అలవాట్లు వెరసి ప్రస్తుత సమాజంలో పురుషుడి ఆరోగ్యం, పునరుత్పత్తి సమర్థ్యం తీవ్రంగా దెబ్బతింటున్న పరిస్థితి. వీర్యం రంగు విషయంలో […] - [పట్టణాల్లోనే ఎక్కువగా వివాహేతర సంబంధాలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా..?](https://darsilivetv.com/shocking-facts-illigal-affire/): వివాహ బంధం అంటేనే నమ్మకంతో కూడుకున్న రెండు జీవితాల ఉమ్మడి ప్రయాణం! ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటై.. బ్రతికి ఉన్నంత కాలం నమ్మకంగా, ఒకరికి ఒకరు తోడుగా కలిసి ఉండాలనుకుని చేసుకునే ప్రమాణం, చేసే ప్రయాణం! అయితే.. ఈ ప్రమాణం మధ్యలోనే బ్రేక్ చేసేవారు, ఆ ప్రయాణం మధ్యలోనే ముగించేసేవారు కొందరైతే.. కలిసి ప్రయాణిస్తూనే పక్క దారులు తొక్కేవారు మరికొంతమంది. వివాహేత సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చు పెడుతున్నాయి. ఈ అక్రమ సంబంధాల వల్లో ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. సుఖం కోసం పరాయి పురుషుడి మోజులో స్త్రీ లేకపోతే పరాయి స్త్రీ మోజులో పురుషుడు పడి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాము. అయితే ఏయే నగరాల్లో ఈ వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి అనేదానిపై ఫ్రెంచ్ డేటింగ్ ప్లాట్ ఫాం గ్లీడెన్ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయి. అయితే […] - [కాలేజ్‌ ఫేర్వెల్ పార్టీలో డ్యాన్స్ ఇరగదీసిన యువతి, వైరల్ అవుతున్న వీడియో.](https://darsilivetv.com/dan-video-was-viral-now-see/): ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులను కంటెంట్‌ని సృష్టించడానికి మరియు భాగస్వామ్యం చేయడానికి మరియు సోషల్ నెట్‌వర్కింగ్‌లో పాల్గొనడానికి వీలు కల్పిస్తాయి. అయితే త్రిపురకు చెందిన అంకిత అనే అమ్మాయి కాలేజ్‌ పేర్వెల్‌ డేలో భాగంగా చీర కట్టుకుని 2004 బ్లాక్ బస్టర్ చిత్రం “మై హూ నా” లోని ఐకానిక్ పాట “తుమ్సే మిల్కే దిల్ కా జో హాల్” పాటకు డ్యాన్స్ చేసింది. అంకిత చీరలో నృత్యం చేసిన చక్కదనం, చురుకుదనం యావత్‌ ప్రపంచాన్ని కట్టిపడేసింది. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆమె ఎక్స్‌ప్రెషన్స్, మూమెంట్స్, పరిపూర్ణ కొరియోగ్రఫీ అక్కడి జనాలతో పాటు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. అంకిత తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @ankitaaaa_official లో ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవ్వడమే కాదు, రికార్డులను బ్రేక్ చేసింది. ఈ వీడియో ఈ వార్త రాసే సమయానికి 130 మిలియన్లకు పైగా వీవ్స్‌ను సొంతం చేసుకుంది. అలాగే […] - [కూతురితో సహా ఆత్మహత్య ప్రయత్నం చేసిన తెలుగు సీనియర్ నటి, ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా..?](https://darsilivetv.com/samala-pavala-now-see-shock/): వృద్ధాప్య సమస్యలు, తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో శ్యామల జీవితం అస్యవ్యస్తంగా మారింది. నటితో పాటు ఆమె కూతురు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం అందరినీ కలచివేస్తోంది. గతంలో చాలా మంది సినీ ప్రముఖులు శ్యామలకు ఆర్థిక సాయం అందజేశారు. కానీ ఆ డబ్బులు వారి మందులు, ఇతర అవసరాలకే సరిపోయాయి. అయితే నాటక రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన పావలా శ్యామల తన కామెడీ టైమింగ్‌తో.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న పాత్రలైనా సరే, తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఒక దశలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆమె..కాలక్రమంలో అవకాశాలు తగ్గిపోవడంతో.. ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లారు. వయస్సు పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల ఆమె పరిస్థితి..మరింత దిగజారింది. ఆమెకు ఆసరాగా ఉన్న కూతురు అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. తానే సరిగా కదలలేని పరిస్థితిలో ఉండగా, కూతురి […] - [నాగిని పాటకి బుసా కోడుతూ ఈ పాము ఎలా డాన్స్ చేస్తుందో చుడండి.](https://darsilivetv.com/sneck-nagini-dans-video/): పాములు కనిపించినప్పుడు కంగారు పడి చంపేయకూడదు. మనం వాటిని ఏమీ చేయకపోతే.. అవి కూడా మనల్ని ఏమీ చేయవు. పాములు కనిపించిన వెంటనే రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించాలి. వాటిని పట్టుకొనే ప్రయత్నం చేయడం చాలా ప్రమాదకరం. ఒక వేళ అవి కాటేస్తే రివేంజ్ తీర్చుకొనే ప్రయత్నం చేయకుండా.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇటీవల కొంతమంది పాములపై పగ తీర్చుకోవడం కోసం వాటిని కొరికి చంపేస్తున్నారు. అయితే ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి.. వీటికి సోషల్ మీడియాలో భారీ వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. అంటే నెటిజన్లు పాము వీడియోలపై చాలా ఆసక్తి చూపుతున్నారు.. కింగ్ కోబ్రాతోపాటు పలు రకాల పాముల వీడియోలను నెటిజన్లు ఎక్కువగా చూస్తుంటారు. తాజాగా.. ఓ పాము డ్యాన్స్ నెట్టింట షేక్ చేస్తోంది.. నాగిని పాటకు పాము డ్యాన్స్ చేస్తున్న సర్‌ప్రైజింగ్ వీడియో వైరల్ అవుతోంది.. దానిని చూసిన ప్రతి ఒక్కరూ షాక్ […] - [ఆమె వచ్చిందంటేనే హడల్ పోతున్న బాగారం షాప్ ఓనర్స్, ఎలా దొంగతనం చేస్తుందో చుడండి.](https://darsilivetv.com/markapuram-women-gold-robbary/): బంగారం ఇప్పుడు ఒక విలువైన ఆస్తిగా మారిపోయింది. ఫిజికల్ బంగారం కాపాడుకోవడం అనేది ఒక సవాలుగా మారింది అని చెప్పవచ్చు. భారతీయులకు బంగారంతో అవినాభావ సంబంధం ఉంది. ధరించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందులో మహిళలు ప్రత్యేకంగా ప్రతిరోజు బంగారు ఆభరణాలు ధరించి ఉంటారు. అయితే ఆమె చోరీకి వచ్చిందంటే చాలు ఎవరైతే నాకేంటి అన్న లెవెల్‌లో చేతివాటం ప్రదర్శిస్తుంది.. చుట్టూ ఎవరైనా ఉన్నారా… నిఘా నేత్రం సిసి టివి కెమెరాలు ఉన్నాయా అన్న సోయి కూడా ఉండదు.. చేయాలన్న పనిని క్షణాల్లో ముగించుకుని ఉడాయించడం ఆమె స్పెషాలిటీ.. తనతో పాటు మరో మహిళను, ఓ చిన్న పిల్లాడిని తీసుకొస్తుంది. నగలు చూస్తున్నట్టు నటిస్తూ దుకాణదారులను ఏమార్చి గుట్టు చప్పుడు కాకుండా పనికానిచ్చేస్తుంది. గతంలో కూడా ఇదే విధంగా చేసి జైలుకు కూడా వెళ్ళి వచ్చింది. అయితే, ఈసారి మాత్రం చోరీ చేస్తూ స్పాట్‌లో అడ్డంగా దొరికి పోయింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని […] - [బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు.. దూసుకొచ్చిన కంటెస్టెంట్. ఇక టైటిల్ విన్నర్ ఫిక్స్ అయినట్టేనా..?](https://darsilivetv.com/bigboss-was-winner-see-really/): కామనర్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ 5గా నిలిచారు డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల. ఆట తీరు.. టాస్కులలో అదరగొట్టేస్తూ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక తమ ప్రవర్తన, మాట తీరుతో సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ సీరియల్ బ్యూటీ తనూజ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు టాప్ 4 కంటెస్టెంట్స్ తక్కువే అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఫినాలేకు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో క్షణక్షణం ఓటింగ్ లెక్కలు మారిపోతున్నాయి. అయితే ఈ ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలే లో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలుస్తారు? ఎవరు రన్నరప్ తో సరిపెట్టుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గ్రాండ్ ఫినాలేకు సంబంధించి ఇప్పుడు అందరి దృష్టి ఓటింగ్ ట్రెండ్స్ మీదే ఉంది. సోషల్ మీడియా ట్రెండ్స్, అన్-ఆఫీషియల్ పోల్స్ ప్రకారం కళ్యాణ్ పడాల భారీ ఓటింగ్ తో దూసుకుపోతున్నాడు. ముఖ్యంగా కళ్యాణ్ క్యాంపైన్ […] - [శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ, పార్టీలో రచ్చ రచ్చ చేసిన ఆ ఆ యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా..?](https://darsilivetv.com/rasmika-was-amezing-trip/): గర్ల్స్ ట్రిప్స్ ఎంత సమయం ఉన్నా చాలా ప్రత్యేకమని, అయితే కొంతమంది స్నేహితులు రాలేకపోయారని కూడా రష్మిక మందన్నా తన పోస్టులో పేర్కొంది. రష్మిక మందన్నా తన గర్ల్ గ్యాంగ్‌తో కలిసి శ్రీలంక తీరంలో సందడి చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వెకేషన్ కేవలం సరదా ప్రయాణం మాత్రమే కాదని, ఇది రష్మిక ఇస్తున్న ‘బ్యాచిలర్ పార్టీ’ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ఫోటోల్లో రష్మికతో పాటు ఎంతో క్లోజ్‌గా కనిపిస్తున్న ఆ యువ నటి మరెవరో కాదు.. ఆమె పేరు వర్ష బొల్లమ్మ. ‘చూసి చూడంగానే’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వర్ష, రష్మికకు ఇండస్ట్రీలో ఉన్న అత్యంత సన్నిహితులలో ఒకరు. వీరిద్దరూ కలిసి శ్రీలంక బీచ్‌లలో అల్లరి చేస్తూ, సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ దిగిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. చాలా కాలంగా రష్మిక మందన్నా, టాలీవుడ్ రౌడీ […] - [ఈవెంట్‌లో నిధి అగర్వాల్‌కి చేదు అనుభవం.. అసభ్యంగా తాకుతూ ఏం చేసారో చుడండి.](https://darsilivetv.com/needhi-was-shocking-video/): ‘ది రాజాసాబ్’ నుంచి ‘సహన సహన’ అనే సెకండ్ సాంగ్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని లులు మాల్‌లో ఈవెంట్ నిర్వహించారు. హీరోయిన్లు నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్ లతో పాటుగా దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, SKN హాజరయ్యారు. దీనికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చిత్ర బృందాన్ని ఇబ్బంది పెట్టారు. అయితే నిధి అగర్వాల్ ఆ కార్యక్రమానికి వెళ్లారు. కార్యక్రమం అయిపోయిన తర్వాత హీరోయిన్ బయటకు వచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. వారిని కంట్రోల్ చేయటం నిధి సిబ్బంది వల్ల కాలేదు. కొంతమంది యువకులు ఇదే అదునుగా భావించారు. నిధిని చుట్టుముట్టి అసభ్యంగా తాకసాగారు. చుట్టు ముట్టిన జనం కారణంగా ఆమె ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది జనాన్ని పక్కకు తోసి నిధిని కారు దగ్గరకు తీసుకెళ్లారు. కొన్ని […] - [భార్య కోసం నడిరోడ్డులో అత్త కాళ్ళు పట్టుకుని వేడుకున్న యువకుడు. అసలు విషయమేంటంటే..?](https://darsilivetv.com/atta-kallu-alludu/): భార్యాభర్తల బంధంలో సమస్యలు వచ్చినప్పుడు భర్త లేదా భార్య ఆత్మహత్య చేసుకోవడం లేదా విడిపోవడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఒక దిగ్భ్రాంతికరమైన కుటుంబ వివాదం వెలుగులోకి వచ్చింది. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అలీఘర్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రిజర్వ్ పోలీస్ లైన్స్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. బాధితుడు సంజయ్ తన భార్యను తిరిగి పంపించాలంటూ వేడుకుంటూ రోడ్డు మధ్యలో తన అత్తగారి పాదాలను పట్టుకున్నాడు. అతను ఏడుస్తూ ఆమె నిర్ణయం కోసం వేడుకుంటూ కనిపించాడు. వీడియోలో, ఆ యువకుడు తన అత్తగారి పాదాలపై పడి వేడుకుంటూ దృశ్యాలు తీవ్ర కలకలం సృష్టిస్తుంది. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా వైవాహిక వివాదం కొనసాగుతోంది. సంజయ్ అలీఘర్‌లోని గోండా ప్రాంతానికి చెందిన ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. అతని భార్యకు మరొక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని, అది వివాదానికి […] - [ఐబొమ్మ రవి అరెస్టు, అయిన ఆగని పైరసీ. వెలుగులోకి షాకింగ్ విషయాలు.](https://darsilivetv.com/ibomma-ravi-arest-but-never-used/): తెలుగు రాష్ట్రాల్లో పెను సంచ‌ల‌నం సృష్టించిన ఐబొమ్మ‌ర‌వి అరెస్ట్ ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగానే నిలుస్తోంది. కొంత మంది అత‌న్ని అభిన‌వ రాబిన్ హుడ్‌గా అభివ‌ర్ణిస్తుంటే సినిమా వాళ్లు మాత్రం ఓ చీట‌ర్‌గా చూస్తూ అత‌న్ని క‌ఠినంగా శిక్షించాల్సిందే అంటున్నారు. అయితే రవి అరెస్టు తర్వాత పైరసీ ఎక్కడా ఆగలేదు. కొత్తగా రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలూ ఎప్పట్లాగే పైరసీ అవుతున్నాయి. ఒక్క సినిమా కూడా పైరసీ అవ్వకుండా ఆగింది లేదు. మరి రవిని అరెస్టు చేసి పోలీసులు సాధించింది ఏంటి? అనే ప్రశ్న వస్తోంది. అసలు పైరసీ ఎందుకు ఆగట్లేదు అనేది మనం లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటే.. రవి.. ఏ కొత్త సినిమానూ డైరెక్టుగా పైరసీ చెయ్యలేదు. అంటే.. థియేటర్‌కి వెళ్లి.. రహస్యంగా వీడియో రికార్డులు చెయ్యడం వంటివి రవి చెయ్యలేదు. అతను ఇతర పైరసీ సైట్ల నుంచి పైరసీ సినిమాల్ని తీసుకొని.. ఐబొమ్మ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ […] - [టాలీవుడ్‌లో తీవ్ర విషాదం. సినిమా దర్శకుడు ఆకస్మిక మృతి!](https://darsilivetv.com/tollywood-dirctor-no-more/): ‘కేడి’ సినిమా తర్వాత దర్శకత్వానికి సుదీర్ఘ విరామం తీసుకున్న కేకే, దిగ్గజ దర్శకుడు మణిరత్నం వద్ద సహాయకుడిగా కొనసాగారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టి శ్రీకాంత్ ఓదెల సోదరుడు శశి ఓదెల, దీక్షిత్ శెట్టి హీరోలుగా ‘కె.జె.క్యూ’ సినిమాను ప్రారంభించారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది. అయితే టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు కేకే అలియాస్ కిరణ్ కుమార్ కన్నుమూశారు. బుధవారం ఆయన మరణించినట్లు ‘ కింగ్ జాకీ క్వీన్ ’ సినిమా టీం అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఆయన మరణానికి గల కారణాలు వెల్లడించలేదు. ఈ డైరెక్టర్ హఠాన్మరణం పట్ల సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవ‌ల అనారోగ్యంతో హ‌స్పిట‌ల్‌లో చేరిన ఆయ‌న‌కు శ‌స్త్ర చికిత్స చేయ‌గా.. అది కాస్త‌ విఫ‌లం అవ‌డంతో బ్రెయిన్ డెడ్ అయ్యాడ‌ని స‌మాచారం. 2010లో నాగార్జున హీరోగా వ‌చ్చిన కేడీ (Kedi) […] - [ఇంట్లో శివలింగం ఉంచాలనుకుంటున్నారా..? ఈ ఫలితాలు తెలిస్తే షాక్ అవుతారు.](https://darsilivetv.com/sivalingam-in-home-good-eneregy/): దేవాలయాల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించడం శివారాధనలో ప్రధాన భాగం. కానీ కొంతమంది భక్తులు ఇంట్లోనే శివలింగాన్ని ఉంచి పూజించాలని కోరుకుంటారు. అయితే పండితులు చెబుతున్నట్టుగా, ఇంట్లో శివలింగాన్ని ఉంచే ముందు వాస్తు నియమాలు తప్పక పాటించాలి, లేకపోతే పూజ ఫలితం రాకుండా, ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని చెబుతున్నారు. అయితే శివలింగ ఆరాధనలో వెండికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని పూజించడం వల్ల అనేక శుభ ఫలితాలు లభిస్తాయి. ఐశ్వర్య ప్రాప్తి.. వెండి శుక్రుడికి చంద్రుడికి ప్రతీక కావడం వలన, వెండి శివలింగాన్ని పూజించడం వల్ల ఇంట్లో సంపద శ్రేయస్సు పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, అదృష్టం కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత: వెండికి మనస్సును ప్రశాంతంగా ఉంచే అద్భుతమైన గుణం ఉంది. దీనిని పూజించడం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత మరియు ప్రశాంతత పెరుగుతాయి. ఆరోగ్యం ఉపశమనం.. నిత్యం వెండి శివలింగానికి […] - [పార్లమెంట్‌ నిండు సభలో ఈ-సిగరెట్‌ తాగుతున్న ఎంపీ కీర్తి ఆజాద్‌. ఇదిగో ప్రూప్ వీడియో.](https://darsilivetv.com/mp-e-cigareta-viral-video/): తాజాగా పార్లమెంట్‌ లోపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ ఈ-సిగరెట్ తాగుతున్న వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి వీడియోను పోస్ట్ చేశారు. పార్లమెంటు లోపల తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ వాపింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. అయితే పార్లమెంట్‌లో మళ్లీ ఈ-సిగరెట్ వివాదం చెలరేగింది. నిండు సభలో TMC ఎంపీలు ఈ-సిగరెట్లు తాగుతున్నారని బీజేపీ నేతలు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. లోక్‌సభలో TMC ఎంపీ కీర్తి ఆజాద్‌ సభలో ఈ-సిగరెట్‌ తాగుతున్న వీడియోను భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్‌ చేసింది. ఈ వ్యవహారంపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమాధానం చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ను దారుణంగా టీఎంసీ ఎంపీలు అవమానిస్తున్నారని బీజేపీ విమర్శించింది. గత వారం కూడా సభలో TMC ఎంపీలు ఈ-సిగరెట్లు తాగుతున్నారని బీజేపీ […] - [తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఎవరో గుర్తు పట్టారా..?](https://darsilivetv.com/tirumala-cezy-hiroin-see-video/): స్వాతి దీక్షిత్ భారతీయ సినీ నటి. ఆమె తెలుగు, తమిళం, బెంగాలీ చిత్రాలలో నటించింది. స్వాతి, 2010లో వచ్చిన “ఏం పిల్లో ఏం పిల్లడో” చిత్రంలో హీరోహీరోయిన్ స్నేహితురాలిగా నటించింది. ఆమె 2012లో బెంగాలీలో “తోర్ నామ్” సినిమాలో తొలిసారి హీరోయిన్ గా నటించింది. అయితే గతంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి తిరుమలలో ప్రత్యేక్షమైంది. అప్పట్లో స్లిమ్ గా నాజుకుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కాస్త బొద్దుగా మారిపోయింది. మరి ఆమె ఎవరో గుర్తు పట్టారా? చాలా మంది హీరోయిన్లలానే ఈ బ్యూటీ కూడా ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా నటించింది. అయితే ఎక్కువగా గ్లామరస్ పాత్రలకే పరిమితమైంది. దీంతో స్టార్ హీరోయిన్ గా […] - [రాత్రి పడుకునే ముందు ఒక్క లవంగం తిన్నారనుకోండి. ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు.](https://darsilivetv.com/lavangam-daily-nght-good-power/): చాలా మంది భోజనం చేసిన తరవాత లవంగాలు తింటూ ఉంటారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ కొంత మంది మాత్రం పొరపాటున కూడా లవంగాలు తినకూడదు అని చెబుతున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. కొన్ని రకాల సమస్యలున్న వారు వీలైనంత వరకూ లవంగాల వాడకాన్ని తగ్గించడమే మంచిదని సూచిస్తున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు లవంగాలు తీసుకోవడం లేదా లవంగం నీరు తాగడం వల్ల శరీరంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు లవంగాలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు సూపర్‌గా మెరుగుపడుతుంది. ఇది అజీర్ణం, ఉబ్బరం వంటి సాధారణ జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా, ఇవి శ్వాసవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో, అలాగే నోటి ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. లవంగాలు ఫైబర్, మాంగనీస్, […] ## Pages - [Home](https://darsilivetv.com/): Hello world! Welcome to WordPress. This is your first post. Edit or delete it,… divyaamedia@gmail.com July 15, 2024 - [Disclaimer](https://darsilivetv.com/disclaimer/): The information provided on darsilivetv.com is for general informational purposes only. While we strive to provide accurate and up-to-date information, we make no representations or warranties of any kind, express or implied, about the completeness, accuracy, reliability, suitability, or availability of the information contained on our website or related graphics. Accuracy of Information The content on darsilivetv.com is based on the author’s research, opinions, and personal experiences. It may not always reflect the most current news or developments. We do our best to ensure the accuracy of the information provided, but we cannot guarantee that all information is entirely accurate, […] - [Contact Us](https://darsilivetv.com/contact-us/): We would love to hear from you! If you have any questions, feedback, or inquiries, please don’t hesitate to get in touch with us. Our team is here to assist you. Support Press and Media If you are a member of the press or media and would like to get in touch with us for interviews, press releases, or other media-related matters, please contact our media relations team: - [About Us](https://darsilivetv.com/about-us/): darsilivetv न्यूज़ लेखक और ब्लॉगर द्वारा बनाया गया है. darsilivetv का मुख्य उद्देश्य है ताज़ा जानकारी को सबसे तेज सबसे रीडर तक पहुँचाना। darsilivetv न्यूज़ ब्लॉग को बनाने के लिए कई सारे एक्सपर्ट लेखक दिन रात अथक प्रयास में रहते है. darsilivetv का मुख्य उद्देश्य अपने पाठको को वेब और  मोबाइल पर ऑनलाइन समाचार देखने वाले दर्शकों का एक वफादार आधार बना रहा है। हम राष्ट्रीय, अंतरराष्ट्रीय, उपयोगकर्ता रुचि जानकारी, अजीब समाचार, ज्योतिष समाचार, व्यापार समाचार, खेल समाचार, जीवन शैली समाचार इत्यादि को कवर करने वाले तेज़ और सटीक समाचार प्रदान करने के लिए प्रतिबद्ध हैं। इस वेबसाइट पर आपको हर प्रकार […] - [Privacy Policy](https://darsilivetv.com/privacy-policy/): Who we are Our website address is: http://darsilivetv.com. Comments When visitors leave comments on the site we collect the data shown in the comments form, and also the visitor’s IP address and browser user agent string to help spam detection. An anonymized string created from your email address (also called a hash) may be provided to the Gravatar service to see if you are using it. The Gravatar service privacy policy is available here: https://automattic.com/privacy/. After approval of your comment, your profile picture is visible to the public in the context of your comment. Media If you upload images to […] [comment]: # (Generated by Hostinger Tools Plugin)