Video : కరోనా ఎఫెక్ట్.. తల్లికి ఆన్‌లైన్‌లో కర్మకాండలు నిర్వహించిన కుమారులు...

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ కార్యక్రమాలు పెరిగిపోయాయి.ప్రభుత్వ సమీక్షా సమావేశాలు,పెళ్లిళ్లు ఆఖరికి కర్మ కాండలు కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇటీవల కరోనాతో మృతి చెందిన ఓ బాధితురాలికి ఆమె కుమారులు ఆన్‌లైన్‌లో కర్మకాండలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే... భీమవరానికి చెందిన పద్మావతి అనే మహిళ 11 రోజుల

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి