Chiranjeeviకి రాహుల్ గాంధీ కాల్ : జగన్‌ను ఎదుర్కోవాలంటే \"మెగా\" జోష్ కావాల్సిందే..!!

కేంద్ర మంత్రి చిరంజీవి పైన కాంగ్రెస్ అధినాయకత్వం ఇంకా ఆశలు పెట్టుకుంది. కాంగ్రస్ పార్టీలో తిరిగి జోష్ నింపటానికి కాంగ్రెస్ అధినాయకత్వం రోజుకో రాష్ట్ర వ్యవహారాల పైన ఫోకస్ పెట్టింది. తెలంగాణ లో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇచ్చిన తరువాత పార్టీలో జోష్ పెరిగిందని పార్టీ గుర్తించింది. దీంతో...పంజాబ్ లో సిద్దూ..రాజస్థాన్ లోనూ తాజాగా

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి