వినుకొండ ... పట్టణం లో బ్లాక్ లోమద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

వినుకొండ ... పట్టణం లో బ్లాక్ లోమద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

గుంటూరు జిల్లా. వినుకొండ.పట్టణం లో బ్లాక్ లోమద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్.. వినుకొండ.పట్టణ సి ఐ. చిన మల్లయ్య ఆదేశాలు మేరకు. పక్క సమాచారం మేరకు ఎస్సై వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కురిచెడు నుండి వినుకొండ కు తరలిస్తున్న మద్ది బోయిన.హుస్సేన్ అనే వ్యక్తిని మార్కాపురం రోడ్ చెక్ పోస్ట్ వద్ద 22 క్వార్టర్ బాటిల్స్. వాటి విలువ దాదాపు 2640./రూపాయలు ఉండవచ్చుఅని అంచనా. మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని. కేసు నమోదు చేసారు. పట్టణ. ఎస్సై. వెంకట్రావు.మాట్లాడుతూ పట్టణ. మండలం ప్రాంత లో ఎవరైనా అసాంఘిక కార్య కలపాలు నిర్వహించడం జరిగితే సహించేది లేదని అలా ప్రవర్తిస్తే వారిపై నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు చేస్తనని ఎస్సై వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో. ఎస్సై. రాజ్య లక్ష్మి. హెడ్ కానిస్టేబుల్.సాంబ నాయక్. పాల్గొన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి