20న గవర్నర్‌ను కలవనున్న నిమ్మగడ్డ - Darsi Live News

20న గవర్నర్‌ను కలవనున్న నిమ్మగడ్డ - Darsi Live News

అమరావతి : హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను సోమవారం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కలవనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయనకు అప్పాయింట్‌మెంట్‌ ఖరారైనట్టు సమాచారం. హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన పూర్తి ప్రతిని ఆయన గవర్నర్‌కు సమర్పించి ఎస్‌ఇసిగా తనను కొనసాగించాలని కోరనున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి