Telugu News Apr 17, 2024 0 33
Telugu News Apr 16, 2024 0 180
Telugu News Apr 15, 2024 0 61
Telugu News Mar 31, 2024 0 46
Telugu News Mar 31, 2024 0 110
Telugu News Mar 27, 2024 0 162
Telugu News Mar 10, 2024 0 101
Telugu News Mar 26, 2024 0 87
Telugu News Mar 26, 2024 0 143
Telugu News Mar 27, 2024 0 43
Telugu News Jan 24, 2024 0 146
Telugu News May 6, 2023 0 1023
Telugu News Dec 11, 2022 0 1177
Telugu News Jul 14, 2022 0 449
Telugu News Jul 13, 2022 0 676
Telugu News Jul 13, 2022 0 816
Telugu News May 22, 2022 0 642
Telugu News Apr 20, 2023 0 744
Telugu News Dec 13, 2022 0 1125
Telugu News Jul 14, 2022 0 609
Telugu News May 8, 2022 0 903
Telugu News May 28, 2023 0 621
Telugu News Jul 13, 2022 0 534
Telugu News Nov 23, 2021 0 1188
Telugu News Sep 15, 2023 0 351
Telugu News Dec 13, 2022 0 670
Telugu News Jun 1, 2020 0 1304
Telugu News Jul 19, 2022 0 562
Telugu News Jul 19, 2022 0 480
Telugu News May 10, 2022 0 977
Telugu News Apr 18, 2022 0 616
Telugu News May 19, 2023 0 1553
Telugu News May 14, 2023 0 293
Telugu News Mar 30, 2022 0 809
Telugu News Jan 20, 2022 0 698
Telugu News Jun 9, 2023 0 887
Telugu News Jun 8, 2023 0 963
Telugu News Jun 5, 2023 0 404
Telugu News Jun 5, 2023 0 304
Telugu News Jun 24, 2023 0 515
Telugu News May 17, 2023 0 485
Telugu News May 7, 2023 0 532
Telugu News Apr 27, 2023 0 284
Telugu News May 21, 2023 0 528
Telugu News May 20, 2023 0 1070
Telugu News May 19, 2023 0 1120
Telugu News May 31, 2023 0 856
Telugu News Jun 9, 2023 0 369
Telugu News May 20, 2023 0 585
Telugu News May 14, 2023 0 295
Telugu News May 8, 2023 0 352
Telugu News May 18, 2023 0 531
Telugu News May 10, 2023 0 288
Telugu News May 9, 2023 0 399
Telugu News May 8, 2023 0 643
Telugu News Jun 9, 2023 0 690
Telugu News Jun 8, 2023 0 765
Telugu News May 28, 2023 0 542
Telugu News May 22, 2023 0 393
Telugu News May 20, 2023 0 374
Telugu News Sep 11, 2023 0 310
Telugu News Jun 8, 2023 0 444
Telugu News May 27, 2023 0 403
Telugu News Jun 9, 2023 0 446
Telugu News Jun 6, 2023 0 554
Telugu News Jun 6, 2023 0 1631
Telugu News Jun 4, 2023 0 368
Telugu News Jun 5, 2023 0 563
Telugu News May 9, 2023 0 702
Telugu News Jun 1, 2023 0 534
Telugu News May 17, 2023 0 377
Telugu News May 13, 2023 0 314
Telugu News May 10, 2023 0 358
Telugu News Mar 30, 2024 0 62
Telugu News Mar 21, 2024 0 416
Telugu News Mar 20, 2024 0 453
Telugu News Mar 8, 2024 0 71
Telugu News Mar 7, 2024 0 200
Telugu News Mar 1, 2024 0 269
Telugu News Dec 8, 2023 0 135
Telugu News Nov 26, 2023 0 198
Telugu News Jul 8, 2023 0 197
Telugu News Jul 8, 2023 0 227
Telugu News Apr 15, 2024 0 83
Telugu News Apr 3, 2024 0 123
Telugu News Mar 3, 2024 0 262
Telugu News Mar 3, 2024 0 243
Telugu News Jan 21, 2024 0 280
Telugu News Apr 16, 2024 0 26
Telugu News Jun 30, 2020 0 1475
Telugu News Nov 3, 2019 0 4150
Telugu News Mar 27, 2024 0 279
Telugu News Mar 27, 2024 0 66
Telugu News Mar 14, 2024 0 24
Telugu News May 10, 2021 0 1025
Telugu News May 10, 2021 0 818
Telugu News May 10, 2021 0 696
Telugu News May 10, 2021 0 760
Telugu News May 7, 2021 0 1346
Telugu News Jul 22, 2022 0 308
Telugu News Jul 22, 2022 0 320
Telugu News Jul 22, 2022 0 510
Telugu News Jul 22, 2022 0 303
Telugu News Jul 22, 2022 0 532
Top News - తాజా వార్తలు
Telugu News Jun 9, 2020 688 0
హెచ్చరిక బోర్డులు లేక ప్రమాదం
దారి బాగుందని బైకు మీద వెళ్తూ..
రహదారి భద్రత పట్టని ఆర్అండ్బీ
రుద్రవరం(కర్నూలు): ఆర్అండ్బీ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. రుద్రవరం మండలం ఎర్రగుడిదిన్నె గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య (45) అనే వ్యక్తి బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్విన గుంతలో పడి మృతి చెందాడు. పెద్ద కంబలూరులోని తన అక్క వెంకటసుబ్బమ్మ వద్దకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. చిన్నకంబలూరు మెట్ట-బి.నాగిరెడ్డిపల్లె మెట్ట మధ్యలో ఆర్అండ్బీ రహదారిలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది.
దీని కోసం దారిలో భారీగా గుంతలు తవ్వారు. కానీ డైవర్షన్ బోర్డు, బారికేడ్లు, ప్రమాద సూచికల వంటివి అక్కడ ఏర్పాటు చేయలేదు. దీంతో దారి ఉందని భావించి బైక్పై వెళుతున్న వెంకటసుబయ్య గోతిలో అక్కడికక్కడే మృతి చెందాడు. కూలీలు సోమవారం ఉదయం అక్కడకు వెళ్లేదాక ఈ ఘటన గురించి ఎవరకీ తెలియదు. మృతుడికి భార్య సుబ్బలక్ష్మమ్మ, ముగ్గురు సంతానం ఉన్నారు. వీరిలో ఇద్దరు మూగ, చెవిటివారు.
ప్రమాద సూచీలు లేనందుకే..
రుద్రవరం-మహదేవపురం గ్రామాల మధ్య ఆర్అండ్బీ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీని కోసం ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించింది. మొత్తం 30 కి.మీ. రహదారి నిర్మించాల్సి ఉంది. పని ప్రదేశాల వద్ద సూచిక బోర్డులు, బారికేడ్లు, డైవర్షన్ బోర్డులు ఎక్కడా లేవు. బ్రిడ్జి నిర్మాణం కోసం భారీ గొయ్యి తవ్వినా, అక్కడ కూడా ఎలాంటి రక్షణ చర్యలూ చేపట్టలేదు. దీంతో దారి సరిగా ఉందనుకుని బైక్ను ముందుకు సాగనిచ్చిన వెంకట సుబయ్య ప్రాణాలు కోల్పోయాడు. అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
ఉదయమే రహదారి వెంట రాకపోకలు కొనసాగాయి. కానీ ఎవరూ గుర్తించలేదు. నిర్మాణ పనులకు వెళ్లిన కూలీలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ రామ్మోహన్రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్కార్డు ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి గుర్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
బిడ్డలను ఎలా పోషించాలి..?
భర్త మృతితో సుబ్మలక్ష్మమ్మ భోరున విలపించింది. తన బిడ్డల భవిష్యత్తు ఏమిటని రోదించింది. మూగ, చెవిటి పిల్లలను ఎలా పోషించాలని కన్నీరుమున్నీరైంది. ఆమె పరిస్థితి చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.
అక్కతో ఆఖరి మాటలు..
పెద్ద కంబలూరులో ఉన్న తన అక్క వెంకట సుబ్బమ్మను కలిసేందుకు ఆదివారం రాత్రి వెంకటసుబ్బయ్య వెళ్లాడు. ‘అక్కా.. నా కూతురిని నీ కొడుక్కు చేసుకో..’ అని అడిగాడు. ఆ తరువాత స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలియగానే వెంకట సుబ్బమ్మ ఘటనా స్థలానికి వచ్చి భోరున విలపించింది. తమ్ముడి ఆఖరి మాటలు గుర్తుకు చేసుకుని కన్నీరుమున్నీరైంది.
డైవర్షన్ సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం: సుబ్బరాయుడు, ఆర్అండ్బీ డీఈ, నంద్యాల
రుద్రవరం-మహదేవపురం ఆర్అండ్బీ రహదారి పనుల్లో డైవర్షన్ సూచిక బోర్డులు ఏర్పాటు చేయిస్తాం. ఆ తర్వాతే బ్రిడ్జిలు, కల్వర్టులకు మార్కింగ్ ఇస్తాం. సూచిక బోర్డులపై కాంట్రాక్టర్లకు ఇప్పటికే చాలా సార్లు చెప్పాం. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటాం.
Previous Article
Next Article
Telugu News Aug 19, 2021 0 558
వడ్డీ వ్యాపారులు దాటికి ఓ ప్రేవేట్ స్కూలు ప్రిన్సిపాల్ కుటుంబం బలి....
Telugu News May 8, 2021 0 200
సంగం డెయిరీ కేసులో మూడో నిందితుడిగా ఉన్న విశ్రాంత అధికారి గురునాథానికి విజయవాడ ఏసీబీ...
Telugu News Mar 25, 2020 0 382
FLASH NEWS || ఏపీలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ || DARSI LIVE NEWS
Telugu News May 8, 2021 0 183
కోవిడ్ బాధితుల కేర్ టేకర్లుగా ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పజెబుతూ జిల్లా కలెక్టర్ నిర్ణయం...
Telugu News
Telugu News Apr 1, 2024 0 118
Telugu News Mar 27, 2024 0 61
Telugu News Apr 3, 2024 0 71
TS DSC 2024 Exam Date: నిరుద్యోగులకు గుడ్న్యూస్! డీఎస్సీ 2024 పరీక్షల తేదీలు విడుదల.....
Telugu News May 7, 2022 0 346
Corona Cases: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులు.......
Telugu News May 18, 2021 0 242
‘‘ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వచ్చే ఆక్సిజన్ సరఫరాకు ప్రత్యేక...
Karnataka Election Exit Poll: అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు -కాంగ్రెస్...
Telugu News Apr 13, 2020 0 465
Vinukonda News || పసికందును రోడ్డుపై పడవేసి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు ||...
YouTube Subscribe Channel .... www.darsilivetv.com
Telugu News Dec 12, 2022 0 96780
Telugu News Nov 27, 2019 0 22476
Telugu News May 18, 2023 0 9022
Telugu News Dec 14, 2022 0 7163
Telugu News Jan 5, 2020 0 5331
Telugu News Latest Telugu News and Live Updates Telugu Breaking News Telugu Top Stories- తెలుగు వార్తలు -Darsi Live News