Telugu News Mar 27, 2024 0 21
Telugu News Mar 27, 2024 0 43
Telugu News Mar 27, 2024 0 118
Telugu News Mar 26, 2024 0 59
Telugu News Mar 10, 2024 0 84
Telugu News Jun 9, 2023 0 272
Telugu News May 29, 2023 0 507
Telugu News Mar 26, 2024 0 120
Telugu News Mar 25, 2024 0 74
Telugu News Mar 25, 2024 0 127
Telugu News Jan 24, 2024 0 125
Telugu News May 6, 2023 0 1009
Telugu News Dec 11, 2022 0 1162
Telugu News Jul 14, 2022 0 436
Telugu News Jul 13, 2022 0 661
Telugu News Jul 13, 2022 0 781
Telugu News May 22, 2022 0 624
Telugu News Apr 20, 2023 0 723
Telugu News Dec 13, 2022 0 1106
Telugu News Jul 14, 2022 0 600
Telugu News May 8, 2022 0 895
Telugu News May 28, 2023 0 605
Telugu News Jul 13, 2022 0 520
Telugu News Nov 23, 2021 0 1179
Telugu News Sep 15, 2023 0 326
Telugu News Dec 13, 2022 0 660
Telugu News Jun 1, 2020 0 1293
Telugu News Jul 20, 2022 0 551
Telugu News Jul 20, 2022 0 474
Telugu News May 10, 2022 0 962
Telugu News Apr 18, 2022 0 601
Telugu News May 19, 2023 0 1537
Telugu News May 14, 2023 0 280
Telugu News Mar 30, 2022 0 793
Telugu News Jan 20, 2022 0 687
Telugu News Jun 9, 2023 0 876
Telugu News Jun 8, 2023 0 953
Telugu News Jun 5, 2023 0 379
Telugu News Jun 5, 2023 0 293
Telugu News Jun 24, 2023 0 506
Telugu News May 17, 2023 0 461
Telugu News May 7, 2023 0 511
Telugu News Apr 27, 2023 0 278
Telugu News May 21, 2023 0 511
Telugu News May 21, 2023 0 1039
Telugu News May 19, 2023 0 1109
Telugu News May 31, 2023 0 845
Telugu News Jun 9, 2023 0 357
Telugu News May 20, 2023 0 562
Telugu News May 14, 2023 0 285
Telugu News May 8, 2023 0 341
Telugu News May 18, 2023 0 504
Telugu News May 10, 2023 0 268
Telugu News May 9, 2023 0 384
Telugu News May 8, 2023 0 623
Telugu News Jun 9, 2023 0 675
Telugu News Jun 8, 2023 0 755
Telugu News May 28, 2023 0 524
Telugu News May 22, 2023 0 381
Telugu News May 21, 2023 0 361
Telugu News Sep 11, 2023 0 293
Telugu News Jun 8, 2023 0 433
Telugu News May 27, 2023 0 394
Telugu News Jun 9, 2023 0 431
Telugu News Jun 6, 2023 0 539
Telugu News Jun 6, 2023 0 1621
Telugu News Jun 4, 2023 0 355
Telugu News Jun 5, 2023 0 542
Telugu News May 9, 2023 0 683
Telugu News Jun 1, 2023 0 514
Telugu News May 17, 2023 0 369
Telugu News May 13, 2023 0 305
Telugu News May 10, 2023 0 346
Telugu News Mar 21, 2024 0 364
Telugu News Mar 20, 2024 0 412
Telugu News Mar 8, 2024 0 60
Telugu News Mar 7, 2024 0 185
Telugu News Mar 1, 2024 0 247
Telugu News Dec 8, 2023 0 124
Telugu News Nov 26, 2023 0 185
Telugu News Jul 8, 2023 0 182
Telugu News Jul 8, 2023 0 217
Telugu News Mar 3, 2024 0 236
Telugu News Mar 3, 2024 0 223
Telugu News Jan 21, 2024 0 264
Telugu News Jan 20, 2024 0 71
Telugu News Jan 20, 2024 0 146
Telugu News Mar 27, 2024 0 244
Telugu News Mar 27, 2024 0 51
Telugu News Mar 14, 2024 0 11
Telugu News May 10, 2021 0 1018
Telugu News May 10, 2021 0 794
Telugu News May 10, 2021 0 683
Telugu News May 10, 2021 0 747
Telugu News May 7, 2021 0 1333
Telugu News Jul 22, 2022 0 300
Telugu News Jul 22, 2022 0 308
Telugu News Jul 22, 2022 0 478
Telugu News Jul 22, 2022 0 292
Telugu News Jul 22, 2022 0 509
Telugu News Mar 27, 2024 0 44
Telugu News Aug 3, 2020 0 925
Top News - తాజా వార్తలు
Telugu News May 2, 2020 554 0
మధ్యప్రదేశ్లో 73 మందికి పాజిటివ్
భోపాల్: మధ్యప్రదేశ్లో 73 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,788కి పెరిగింది. శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 151కి చేరింది.
కరోనాతో లోక్పాల్ సభ్యుడు కన్నుమూత
దిల్లీ: లోక్పాల్ సభ్యుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అజయ్కుమార్ త్రిపాఠి (62) కరోనాతో శనివారం కన్నుమూశారు. ఏప్రిల్ 2 నుంచి ఆయన దిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్పై ఉన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
తెలంగాణలో కొత్తగా 17 కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 15, రంగారెడ్డి జిల్లా పరిధిలో 2 నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది. ఇవాళ ఒక్కరోజే 35 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 29 మంది మరణించగా.. 499 మంది డిశ్చార్జి అయ్యారు. 533 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తితిదే ఉత్తర్వులు.. విధుల్లోకి 1300 మంది సిబ్బంది
తిరుపతి: కంట్రాక్ట్ ఏజెన్సీ పద్మావతి ఎఫ్ఎంఎస్ గడువును పొడిగిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్ట్ కాలాన్ని ఈనెల చివరి వరకు పొడిగిస్తూ తితిదే ఉత్తర్వులు జారీ చేసింది. పద్మావతి ఏజెన్సీ ద్వారా దాదాపు 1300 మంది పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు. కాంట్రాక్ట్ గడువు పొడిగించడంతో కార్మికులను తితిదే విధుల్లోకి అనుమతించింది.
వారు నిజమైన హీరోలు: కేటీఆర్
హైదరాబాద్: కరోనా మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో ముందు వరుసలో నిలబడి విశేష కృషి చేస్తోన్న ప్రతిఒక్కరికి మంత్రి కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పారామెడికల్ స్టాఫ్ చేస్తున్న సేవలను కొనియాడుతూ ట్విటర్లో ధన్యవాదాలు తెలిపారు. వైరస్ సోకి ప్రాణాలతో పోరాడుతోన్న బాధితులకు ప్రాణం పోసి దేశ నిజమైన హీరోలు అనిపించుకుంటున్నారని తెలియజేస్తూ ఓ వీడియోను జతచేశారు.
మంగళగిరి కొవిడ్ ఆస్పత్రి నుంచి 32 మంది డిశ్చార్జ్
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్నారై కొవిడ్ ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకున్న 32 మందిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. గుంటూరు నగరానికి చెందిన వారు 11 మంది, నరసరావుపేటకు చెందిన 20 మంది, పొన్నూరుకు చెందిన ఒకరిని డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. డిశ్చార్జ్ అయిన బాధితులను ప్రత్యేకాధికారి రాజశేఖర్, కలెక్టర్ పరామర్శించారు. వారంతా 14 రోజులపాటు హోంక్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు.
మహారాష్ట్రలో ఒక్కరోజే 790 కేసులు
ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 790 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,296కు చేరింది. ఇవాళ ఒక్కరోజే 36 మంది మరణించారు. దీంతో మరణించిన వారి సంఖ్య 521కు చేరినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
గుజరాత్లో 24గంటల్లో 333 కేసులు
అహ్మదాబాద్: గుజరాత్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24గంటల్లోనే 333 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాటివ్ కేసుల సంఖ్య 5054కి పెరిగింది. ఇప్పటివరకు 262 మంది ప్రాణాలు కోల్పోగా.. 896మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఆ 1400 మంది కార్మికుల పొట్ట కొట్టకండి: పవన్
విజయవాడ: కరోనా కారణంగా అల్పాదాయ వర్గాల వారు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం( తితిదే)లో పనిచేస్తున్న 1400 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులను తొలగించడం అన్యాయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. దేశంలో ఏ ఒక్క కార్మికుడినీ విధుల నుంచి తొలగించరాదని, వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించినా తితిదే పెద్దలు మాత్రం ఒక్క కలంపోటుతో ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తొలగింపునకు గురైన వాళ్లంతా 15 ఏళ్లుగా పనిచేస్తూ స్వల్ప జీతాలు తీసుకొనే చిరుద్యోగులేనని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి, తితిదే ట్రస్టు బోర్డుకి జనసేనాని విజ్ఞప్తి చేశారు.
Previous Article
Next Article
Telugu News May 10, 2021 0 185
ఆయుష్ కమిషనర్గా కల్నల్ వి.రాములును బదిలీ చేశారు. ఏపీ సాంఘీక సంక్షేమ ఆశ్రమ పాఠశాలల...
Telugu News Jun 21, 2020 0 477
భారత్లో ఆదివారం సంభవించనున్న సూర్యగ్రహణంతో ఢిల్లీలో పట్టపగలే చీకట్లు కమ్ముకోనున్నాయి....
Telugu News May 2, 2021 0 212
South Africa Health Minister Zweli Mkhize said the concern about what was happening...
Telugu News May 2, 2021 0 244
కరోనా రోగుల మరణాలను తట్టుకోలేక ఢిల్లీలో ఓ ప్రముఖ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు....
Telugu News
Telugu News Mar 24, 2024 0 140
Telugu News Jun 7, 2020 0 712
గూగుల్ సెర్చ్లో మీ వాట్సాప్ నంబర్.... Click More Read
Telugu News May 18, 2021 0 254
కరోనా వైద్యానికి వెచ్చించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని...
Telugu News Sep 19, 2023 0 286
Virat Kohli Rest: ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు వన్డేలకు విరాట్ కోహ్లీకి విశ్రాంతి...
Telugu News Jul 21, 2020 0 519
సెప్టెంబర్ 5 నుంచి బడులు .. Darsi Live News
Telugu News Jun 26, 2020 0 401
భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు,మరణాలు దేశవ్యాప్తంగా.... Darsi Live News
YouTube Subscribe Channel .... www.darsilivetv.com
Telugu News Dec 12, 2022 0 96763
Telugu News Nov 27, 2019 0 22383
Telugu News May 18, 2023 0 9009
Telugu News Dec 14, 2022 0 7152
Telugu News Jan 6, 2020 0 5288
Telugu News Latest Telugu News and Live Updates Telugu Breaking News Telugu Top Stories- తెలుగు వార్తలు -Darsi Live News