ఏపీలో గడిచిన 24 గంటల్లో - Coronavirus - Live Updates - Darsi Live News

ఏపీలో గడిచిన 24 గంటల్లో - Coronavirus - Live Updates - Darsi Live News

కరోనా ఉద్ధృతి ఎక్కువవుతోంది పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 10167 కేసులు నమోదు అయ్యాయి. అందులో ముఖ్యంగా తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో అత్యధిక సంఖ్యలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. 67 కొవిద్ మరణాలు నమోదయ్యాయి. అత్యధికంగా తూర్పుగోదావరి, జిల్లాలో నమోదు అయ్యాయి. నాకు రాదు అని నిర్లక్ష్యంగా మాస్కులు ధరించ కుండా భౌతిక దూరం పాటించకుండా ఎప్పటికప్పుడు చేతులు కాళ్లు శుభ్రపరుచు కోకుందా ఉన్నట్లయితే వీధిలోనే ఉన్న కొరోనా ను ఒంటిలోని కి ఇంట్లోని కి తెచ్చుకున్నట్లే. ప్రస్తుతం ఈ కరోనా బయటికి వెళ్లి వచ్చే వాళ్ల నిర్లక్ష్యం వలన ఇంటిలోని వారందరికీ కుటుంబ సభ్యులందరికీ వ్యాప్తి చెందుతోంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది అవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దు. వెళ్ళినప్పుడు ప్రభుత్వం వారి సూచనలను తప్పక పాటించవలసినవి. డాక్టర్ శ్రీకాంత్ అర్జ ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్ covid 19

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి