భారీ టేకు చేప లభ్యం... Darsi Live News

భారీ టేకు చేప లభ్యం... Darsi Live News

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాలో మత్స్యకారులకు భారీ టేకు చేప చిక్కింది. మచిలీపట్నంకు చెందిన మత్స్యకారులకు 2000కేజీల (రెండు టన్నులు) చేప లభ్యమైంది. ఈ చేపను పడవ నుండి భారీ క్రేన్‌ సాయంతో ఒడ్డుకు తీసుకువచ్చారు. మార్కెట్‌లో ఈ చేప ధర రూ. 37 వేలు పలికినట్లు మత్స్యకారులు చెప్పారు. ఇలాంటి టేకు చేపలు అరుదుగా లభ్యమవుతుంటాయని మత్యకారులు అన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి