18 ఏళ్ల పైబడినవారికి.. కరోనా వ్యాక్సీన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

యావత్ భారత్ కరోనా వ్యాక్సీన్ కోసం ఎదురు చూస్తోంది. తొలుత హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సీన్ అందించారు. ఆ తర్వాత 45 ఏళ్లు, అంతకంటే పైవారికి ఇచ్చారు. మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఇస్తున్నారు. అయితే దీని కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరూ దేశవ్యాప్తంగా కరోనా

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి