‘అమూల్‌కి ఆస్తులు’పై విచారణ 20కి వాయుదా

‘అమూల్‌కి ఆస్తులు’పై విచారణ 20కి వాయుదా

ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు బదలాయించేందుకు కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యం (పిల్‌) పై హైకోర్టు స్పందించింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి