కరోనా: కోలుకున్నవారిలో కొత్త ఇన్ఫెక్షన్... సూరత్‌లో 40 కేసులు, 8మందికి అంధత్వం.. లక్షణాలివే...

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా విజృంభిస్తూ భయంకర పరిస్థితులను సృష్టిస్తోంది. ఇప్పటికే ఉన్న వైరస్ వ్యాప్తికి తోడు కొత్త మ్యుటెంట్స్ పుట్టుకొస్తుండటంతో రాను రాను పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందోనన్న భయాందోళన నెలకొంది. మరోవైపు వైరస్ బారినపడి కోలుకున్నవారిలో కొత్త లక్షణాలు బయటపడుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌లో కోవిడ్ నుంచి

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి