బ్రాహ్మణుల కోపాగ్ని జ్వాలల్లో మాడిపోకముందే...: టీడీపీ నేత

కరోనా రెండోదశలో ప్రజలకు అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించకుండా ముఖ్యమంత్రి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షఉలు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్‌ సూర్య మండిపడ్డారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి