బెయిల్ బ్యాచ్.. MP Raghurama సంచలన వ్యాఖ్యలు

బెయిల్ బ్యాచ్ అంతా కలిసి నీతులు వల్లిస్తున్నారని నర్సాపురం ఎంపీ రఘురామరాజు మండిపడ్డారు. ముగ్గురు బెయిల్ ఆర్టిస్టులు కలిసి నిర్మలా సీతారామన్‌కు ఫిర్యాదు చేశారని విమర్శించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి