మెట్రో సేవల్ బంద్.. కరోనా కల్లోలంతో నిర్ణయం.. ఎక్కడ అంటే..

కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. దీంతో వైరస్ నివారణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా కట్టడి కోసం మరిన్ని కఠిన చర్యలను అమలు చేయబోతున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. అష్ట దిగ్బంధనాన్ని మరొ వారం పాటు కంటిన్యూ చేస్తామని వివరించారు. సోమవారం నుంచి మెట్రో రైలు సేవలను

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి