హుజురాబాద్ లో మరో పథకం.. గొర్రెల పంపిణీకి శ్రీకారం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం హుజురాబాద్ నియోజకవర్గానికి మహార్ధశ పట్టింది. ఓవైపు కోట్లాది రూపాయాలతో అభివృద్ధి పనులు చేపట్టిన ప్రభుత్వం.. మరోవైపు కొత్త పథకాలను ప్రారంభించేందుకు హుజురాబాద్ నే వేదికగా చేసుకుంటోంది. ఇప్పటికే దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ లోనే ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ప్రటకించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అక్కడి నుంచే ప్రారంభం కానుంది.  హుజూరాబాద్ నియోజకవర్గంలోని […]

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి