అప్పులు చేయడంలో ఏపీ అగ్రభాగాన .. పార్లమెంట్ సాక్షిగా చెప్పిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, పరిమితికి మించి అప్పులు తేవడంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని టిడిపి నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైసిపి ప్రభుత్వం పాతాళం వైపు నడిపిస్తుందని టిడిపి విమర్శిస్తున్న నేపథ్యంలో తాజాగా పార్లమెంటు సాక్షిగా కేంద్రం ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖిత

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి