అప్పుడు జగన్‌ మొద్దునిద్ర పోయారు: పట్టాభి

అమరావతి: వ్యాక్సిన్‌ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే.. సాక్షిలో కేంద్ర ప్రభుత్వంపై నిందలేస్తూ లేఖ ప్రచురించారని టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యానించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి