సర్పంచ్‌లకు వెంటనే చెక్ పవర్ ఇవ్వాలి: రాజేంద్ర ప్రసాద్

అమరావతి: మూడు నెలల క్రితం నూతనంగా ఎన్నికైన 12 వేల మంది సర్పంచ్‌లకు ఇంత వరకూ చెక్ పవర్ ఇవ్వకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి