హెల్త్ ఎమర్జెన్సీ పక్కన పెట్టి, అమూల్ ముసుగులో సీఎం జగన్ క్విడ్ ప్రోకో : టీడీపీ నేత పట్టాభి ధ్వజం

సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఇదే సమయంలో ఏపీలో అమూల్ డెయిరీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి ఈ రోజు క్యాబినెట్ భేటీలో అమూల్ డెయిరీపై చర్చ జరిగిందని ,పట్టాభి అమూల్ అతిపెద్ద డెయిరీ స్కామ్ అంటూ విమర్శలు గుప్పించారు. ఏపీలో

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి