భార్యతోనే అలా: ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు -సాయిరెడ్డికి తోడు దొంగ

దేశ ద్రోహం ఆరోపణలపై ఏపీ సీఐడీ సుమోటోగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై కేసు నమోదు చేయడం, అరెస్టు తర్వాత సుప్రీంకోర్టు బెయిలివ్వడంతో రెబల్ ఎంపీ విడుదల కావడం తెలిసిందే. బెయిల్ షరతులున్నా, సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై పదే పదే విమర్శలు చేస్తోన్న రఘురామ.. మరోసారి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ను టార్గెట్ చేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి