మోదీతో దీదీ భేటీ: బెంగాల్ పేరు మర్పు, కొవిడ్ టీకాలపై చర్చ -పెగాసస్ నిఘా కుట్రపై దర్యాప్తునకు డిమాండ్

హోరాహోరీగా సాగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి హస్తినలో అడుగుపెట్టిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టాక్ ఆఫ్ ది నేషన్ గా నిలిచారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో దీదీ భేటీ అయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మోదీతో ఏం మాట్లాడింది, ఆయన ముందుంచిన అంశాలేంటో మమత మీడియాకు వివరించారు... జగన్

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి