కరోనా నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం విఫలం : బీజేపీ

రాష్ట్రంలో కరోనాను పూర్తిస్థాయిలో నియంత్రించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అం కాల్‌రెడ్డి, మాజీ కార్యవర్గ సభ్యులు ప్రతా్‌పరెడ్డి విమర్శించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి