అంతా మా ఇష్టం

అద్దంకి మండలంలో చేపల చెరువుల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అంతా మా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అనుమ తులు లేకుండానే భవనాసి చెరువు అంచున అ డ్డగోలుగా చెరువులను తవ్వుతున్నారు. అడ్డుకోవా ల్సిన అధికారులు మొక్కుబడిగా నోటీసులు ఇచ్చి మి న్నకుంటున్నారు. దీనిపై ఆరోపణలు వెల్లు వె త్తుతున్నాయి.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి