సంగం స్వాధీన జీవో సస్పెన్షన్‌పై ధర్మాసనానికి ప్రభుత్వం అప్పీల్‌

సంగం డెయిరీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో 19ని సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈ నెల 7వ తేదీన ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీలు చేసింది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి