ఇప్పటికైనా సమీక్షలు చేయండి మూర్ఖపు ముఖ్యమంత్రిగారూ!: లోకేష్

క‌రోనా పేషెంట్ల‌కు క‌నీస‌ వైద్య‌సేవ‌లు అంద‌డంలేద‌ని కాకినాడ ఆస్ప‌త్రిలో ద‌య‌నీయ దృశ్యాలు చూసైనా మాన‌వ‌త్వంతో స్పందించండి జగన్ రెడ్డి గారూ అని ట్వీట్ చేస్తే..తనపై ఫేక్ కేసులు పెట్టించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి