తిరుమలలో గణనీయంగా తగ్గిపోయిన భక్తుల రద్దీ

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. 5 వేల లోపు మంది భక్తులు మాత్రమే స్వామివారిని ఆదివారం దర్శించుకున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి