చంద్రబాబుకు నోటీసుల జారీపై తర్జనభర్జన

కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసుల జారీపై పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. డీజీపీ ఆదేశాల కోసం కర్నూలు పోలీసులు వేచి చూస్తున్నారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి