ఒకరి వెంట ఒకరు..

కుటుంబా ల్లో ఒకరి తర్వాత ఒకరుగా వరుసపెట్టి కబళించేస్తోంది కరోనా. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు 25 రో జుల వ్యవధిలో కరోనాతో మరణించారు

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి