ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా పెంపు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్‌ సరఫరా పెంచామని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ చెప్పారు

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి