'కాపు' దొంగల ముఠా అవినీతిని ఎండగడుతాం: కాలవ శ్రీనివాసులు

వైసీపీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం.. అక్రమంగా కేసుల్లో ఇరికించడం పరిపాటిగా మారిందని మాజీమంత్రి, తెలుగుదేశం సీనియర్ నేతల కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి