రైతులను ముంచిన మైక్రో కంపెనీ

అధిక దిగుబడులు వస్తాయి, మద్దతు ధర చెల్లిస్తాం అం టూ నమ్మబలికి తమను నట్టేట ముంచింద ని గడికోట గ్రామానికి చెందిన రైతులు మె ౖక్రో సీడ్స్‌ కంపెనీపై ధ్వజమెత్తారు. ఈ మే రకు రైతులు ఆందోళనకు దిగారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి