జొన్నతాళికి వచ్చిన టీకాలు వేరే చోటుకు..!

మార్టూరు మండలం జొ న్నతాళి గ్రామంలో బుధవారం కరోనా రెండో డో సు కోసం ఎదురుచూస్తున్న గ్రామస్థులకు కొం చెంసేపు ఉత్కంఠ సన్నివేశం ఎదురైంది. గ్రామానికి వచ్చిన టీకాలను ఇతరులకు వేయడంపై విమర్శలు వెల్లువెతాయి. అనంతరం రెండు గం టల తర్వాత దాదాపు 50 మందికి పైగా టీకా వేశారు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి