కరోనా నిర్ధారణ పరీక్షలు పెంపు

జిల్లాలో సెకండ్‌ వేవ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంపు దల చేసినట్లు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. ఒంగోలులోని ట్రిపు ల్‌ఐటీలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ కేంద్రాన్ని బుధవారం సందర్శించా రు.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి