మౌలాలి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం: పూర్తిగా దగ్ధమైన రైలు బోగీ

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే పరిధిలోని మౌలాలి రైల్వేస్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న రైల్వే బోగీలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రైలు బోగీ పూర్తిగా దగ్ధమైంది.

వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి